Chiranjeevi Movies Sequel: అతి త్వరలోనే చిరు బ్లాక్ బస్టర్స్కు సీక్వెల్: అశ్వినీ దత్
- మెగాస్టార్ సినిమా కెరియర్ లో బ్లాక్ బాస్టర్ విజయాలు అందుకున్న సినిమాలలో ఇంద్ర
- జగదేకవీరుడు అతిలోకసుందరిలు ఉన్నాయి.
- రెండు సినిమాలు కూడా వైజయంతి మూవీస్ బ్యానర్ లో ప్రముఖ నిర్మాత అశ్వినీ దత్ నిర్మించారు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Chiranjeevi Movies Sequel: మెగాస్టార్ సినిమా కెరియర్ లో బ్లాక్ బాస్టర్ విజయాలు అందుకున్న సినిమాలలో ఇంద్ర (Indra), జగదేకవీరుడు అతిలోకసుందరి(Jagadeka Veerudu Athiloka Sundari)లు ఉన్నాయి. ఈ రెండు సినిమాలు కూడా వైజయంతి మూవీస్ (Vyjayanthi Movies) బ్యానర్ లో ప్రముఖ నిర్మాత అశ్వినీ దత్ నిర్మించారు. ఇకపోతే., ఈ సినిమాలకు చాలా రోజుల నుంచి అభిమానులు సీక్వెల్ తెరకెక్కించాలని డిమాండ్ చేస్తున్నారు. తాజాగా., ఈ విషయంపై నిర్మాత అశ్వినీ దత్ స్పందించాడు. ఈ సందర్బంగా ఆయన చెప్పిన మాటలు వింటే.. మెగాస్టార్ అభిమానులకు నిజంగా పండుగలాంటి విషయమే. ఇక అసలు విషయం చూస్తే..
Devara : దేవర డబుల్ షేడ్ చూసారా.. ఇక్కడ చూసేయండి..
Also Read
- PM Modi: భారతీయులకు గుడ్న్యూస్.. నెదర్లాండ్స్ నుంచి తిరిగొస్తున్న 11వ శతాబ్దపు చోళ రాగి ఫలకాలు
- PM Modi: నెదర్లాండ్స్ రాజు, రాణితో మోడీ భేటీ.. ద్వైపాక్షిక సంబంధాలపై కీలక చర్చలు
- Maharashtra: తుపాకీ గురిపెట్టినా భయపడలేదు.. దొంగలతో వీరోచితంగా పోరాడిన సిబ్బంది.. వీడియో వైరల్
- Bandi Bhagirath : పోలీసుల ఎదుట లొంగిపోయిన బండి భగీరథ్.!
మెగాస్టార్ చిరు 69వ పుట్టినరోజు పురస్కరించుకొని ఇంద్ర సినిమా రీ రిలీజ్ చేసిన సంగతి అందరికీ తెలిసిందే. రీ రిలీజ్ లో కూడా బాక్స్ ఆఫీస్ వద్ద ఈ సినిమా భారీ వసూళ్లను రాబట్టింది. ఈ నేపథ్యంలో ఇంద్ర చిత్ర బృందాన్ని మెగాస్టార్ చిరంజీవి తన ఇంటికి పిలిపించి సన్మానించడం జరిగింది కూడా. ఈ కార్యక్రమంలో దర్శకుడు బి.గోపాల్, నిర్మాత అశ్విని దత్ ఇంకా రచయితలు పరుచూరి బ్రదర్స్, మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ మొదలగు వారు పాల్గొన్నారు. వారందరికీ ఈ కార్యక్రమంలో చిరంజీవి శాలువాలు కప్పి సన్మానించారు.
ఇక ఈ కార్యక్రమం పూర్తయిన తర్వాత నిర్మాత అశ్వినీదత్ మీడియా పూర్వకంగా మాట్లాడుతూ.. జగదేకవీరుడు అతిలోకసుందరి, ఇంద్ర సినిమాల సీక్వెన్స్ తీసుకోవచ్చేందుకు తాను ఎంతగానో ప్రయత్నం చేస్తున్నట్లు తెలిపారు. ఈ రెండు సీక్వెల్స్ కోసం అభిమానులు చాలాకాలంగా ఎదురు చూస్తున్నారని., వీటికి సంబంధించిన మరిన్ని వివరాలు అతి త్వరలోనే తెలియచేస్తానని ఆయన తెలిపారు. ఇకపోతే., జగదేకవీరుడు అతిలోకసుందరి సీక్వెల్ లో రామ్ చరణ్, జాన్వి కపూర్ నటించాలని ఇదివరకు కార్యక్రమంలో చిరంజీవి మాట్లాడిన సంగతి తెలిసిందే.
తాజావార్తలు
-
Off The Record : రాంగ్ సిగ్నల్స్ రాకుండా జై ఆంధ్ర లైన్ తీసుకున్నారా?
-
Story Board : మహా సంక్షోభం ఎవరి చేతుల్లో లేదా? ప్రజలు జాగ్రత్తలు పాటించాల్సిందేనా?
-
PM Modi: భారతీయులకు గుడ్న్యూస్.. నెదర్లాండ్స్ నుంచి తిరిగొస్తున్న 11వ శతాబ్దపు చోళ రాగి ఫలకాలు
-
Off The Record : మొక్కుబడి తంతుగా ట్రైనింగ్ క్యాంపెయిన్
-
Peddi Suspense : రామ్ చరణ్ పెద్దికి లైన్ క్లియర్ అవ్వలేదా?
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..