Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home International News China Deploys Private Security Firms To Safeguard Citizens In Pakistan Amid Rising Attacks

Pakistan: పాకిస్తాన్‌లో దిగిన చైనా ప్రైవేట్ ఆర్మీ.. కారణం ఇదే..

Published Date :November 22, 2024 , 9:16 pm
By Venu Goapl Reddy
  • పాకిస్తాన్‌కి చైనా సెక్యూరిటీ ఏజెన్సీలు..
  • ఆ దేశంలో పనిచేస్తున్న చైనీయులకు రక్షణ..
  • అన్ని సంస్థలకు చైనా ఆర్మీతో సంబంధం..
Pakistan: పాకిస్తాన్‌లో దిగిన చైనా ప్రైవేట్ ఆర్మీ.. కారణం ఇదే..
  • Follow Us :
  • google news
  • dailyhunt

Pakistan: పాకిస్తాన్‌లోకి చైనా ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీలు రంగ ప్రవేశం చేశాయి. ఇటీవల కాలంలో పాకిస్తాన్ వ్యాప్తంగా చైనా జాతీయులను టార్గెట్ చేస్తూ దాడులు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో చైనా-పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ (CPEC) వంటి ప్రాజెక్టులలో పనిచేస్తున్న తన జాతీయుల భద్రతను నిర్ధారించడానికి చైనా ఒక ముఖ్యమైన చర్య తీసుకుంది. పెరుగుతున్న దాడుల కారణంగా తమ పౌరులకు మెరుగైన సెక్యూరిటీ అందించేందుకు చైనా మూడు ప్రైవేట్ భద్రత సంస్థలతో ఒక ఒప్పందం చేసుకుంది. చైనా పౌరులపై దారుణమైన దాడుల తర్వాత ఈ నిర్ణయం తీసుకుంది.

అక్టోబర్ 06న బలూచిస్తాన్ ప్రావిన్స్‌లో బలూచ్ లిబరేషన్ ఆర్మీ ఆత్మాహుతి బాంబు దాడిలో ఇద్దరు పౌరులు మరణించిన తర్వాత చైనా, పాకిస్తాన్ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. చైనా కేవలం పాక్ బలగాలపై ఆధారపడకుండా తన సొంత భద్రతా సిబ్బందిని మోహరించాలని నిర్ణయించుకుంది. చైనా ప్రభుత్వం మూడు ప్రైవేట్ సెక్యూరిటీ కంపెనీలను-డ్యూయీ సెక్యూరిటీ ఫ్రాంటియర్ సర్వీస్ గ్రూప్, చైనా ఓవర్సీస్ సెక్యూరిటీ గ్రూప్ మరియు హుయాక్సిన్ జాంగ్‌షాన్ సెక్యూరిటీ సర్వీస్‌లను తమ పౌరుల భద్రతకు పాకిస్నా్‌తో దింపింది. ఈ సెక్యూరిటీ సంస్థల్లో చైనీస్ పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (PLA)కి చెందిన రిటైర్డ్ అధికారులు ఉంటారు. వీరంతా సీపెక్ ప్రాజెక్ట్, గ్వాదర్ పోర్టు వంటి సున్నిత ప్రాంతాల్లో భద్రతా కార్యక్రమాలను నిర్వహిస్తారు.

Also Read

  • AP Govt: 99 పైసలకే ఎకరం భూమి కేటాయించిన ఏపీ.. మొత్తం 20 ఎకరాలు..
  • India Women vs SA Women: ఛేదనలో బొక్కబోర్లా పడ్డ టీమిండియా.. 4-1తో సిరీస్ ఓటమి.!
  • Chairmans Desk : ఇరాన్ యుద్ధంతో ప్రపంచం పదేళ్లు వెనక్కిపోయిందా..?
  • RCB vs DC: ఒక్క మ్యాచ్ కే ఇంత తేడానా.? అప్పుడేమో 264.. ఇప్పుడు 75కే ఖేల్ ఖతం..!

Read Also: Caste Enumeration : తెలంగాణ సర్వే దేశానికే ఆదర్శం.. కోటి మైలురాయి దాటిన ఇంటింటి కుటుంబ సర్వే

నిజానికి చైనా ఆర్మీని తమ గడ్డపై అనుమతించడానికి పాకిస్తాన్ ఒప్పుకోలేదు. ఈ నేపథ్యంలోనే ప్రైవేట్ భద్రతా సంస్తల వైపు చైనా మొగ్గు చూపింద. ఈ సంస్థలు చైనీస్ ఆర్మీతో బలమైన సంబంధాలను కలిగి ఉన్నాయి. ఈ సెక్యూరిటీ సర్వీసులు వేరే దేశాల్లో పనిచేయడం కొత్త కాదు. డ్యూయీ సెక్యూరిటీ గ్రూప్, గతంలో కెన్యా, సూడాన్ మరియు ఇథియోపియా వంటి దేశాలలో చైనా ప్రాజెక్టులకు భద్రతను అందించింది. అదేవిధంగా, చైనా ఓవర్సీస్ సెక్యూరిటీ గ్రూప్ టర్కీ, థాయ్‌లాండ్ మరియు దక్షిణాఫ్రికాతో సహా అనేక ప్రాంతాలలో పనిచేసింది. మూడవ కంపెనీ, హుయాక్సిన్ జాంగ్‌షాన్ సెక్యూరిటీ సర్వీస్‌, సముద్ర భద్రతలో ప్రత్యేకత కలిగి ఉంది. ఇది CPEC భాగమైన గ్వాదర్ పోర్ట్ రక్షణను పర్యవేక్షిస్తుంది.

సీపెక్ ప్రాజెక్ట్ పాకిస్తాన్‌లోని గ్వాదర్ పోర్టుని, చైనాలోని జిన్జియాంగ్ ప్రావిన్సులను కలుపుతుంది. ఈ ప్రాజెక్టులో భాగంగా రోడ్డు, రైలు నిర్మాణాలను చేపడుతోంది. 60 బిలియన్ డాలర్ల కన్నా ఎక్కువ విలువతో ఈ ప్రాజెక్టుని చైనా చేపడుతోంది. అయితే, ఈ ప్రాజెక్టు బలూచిస్తాన్ ప్రావిన్సు నుంచి వెళ్తోంది. ఈ ప్రాంతంలోని ప్రజలు పాకిస్తాన్ నుంచి స్వాతంత్ర్యం కోరుతున్నారు. ఈ ప్రాంతంలోని సహజవనరుల్ని పాకిస్తాన్,చైనా దోపిడి చేస్తుందని వారు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అక్కడి వేర్పాటువాద గ్రూపులు చైనీయులను, పాకిస్తాన్ ఆర్మీ, పోలీసుల్ని టార్గెట్ చేస్తూ దాడులకు చేస్తున్నాయి.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • china
  • China-Pakistan Economic Corridor (CPEC)
  • CPEC
  • Pakistan

తాజావార్తలు

  • AP Govt: 99 పైసలకే ఎకరం భూమి కేటాయించిన ఏపీ.. మొత్తం 20 ఎకరాలు..

  • India Women vs SA Women: ఛేదనలో బొక్కబోర్లా పడ్డ టీమిండియా.. 4-1తో సిరీస్ ఓటమి.!

  • Chairmans Desk : ఇరాన్ యుద్ధంతో ప్రపంచం పదేళ్లు వెనక్కిపోయిందా..?

  • Sugarcane Juice Side Effects: వేసవిలో చెరకు రసం తాగుతున్నారా? అయితే జాగ్రత్త..!

  • RCB vs DC: ఒక్క మ్యాచ్ కే ఇంత తేడానా.? అప్పుడేమో 264.. ఇప్పుడు 75కే ఖేల్ ఖతం..!

ట్రెండింగ్‌

  • 7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్‌ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!

  • 10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్‌, 120Hz AMOLED డిస్‌ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?

  • Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో

  • Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్‌వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!

  • 7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions