Kona Ravikumar: స్వయంగా పింఛన్ దారుల వద్దకు వెళ్లిన మొద్దమొదటి సీఎం చంద్రబాబు..
- కన్నుల పండుగగా.. పింఛన్ పంపిణీ కార్యక్రమం
- సచివాలయ సిబ్బంది పంపిణీ చేస్తుంటే అవ్వాతాతలు సంతోషం
- వాలంటీర్లు పంపిణీ చేసినంత కాలం బిక్కుబిక్కున గడిపామని వ్యాఖ్య
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కన్నుల పండుగగా.. పింఛన్ పంపిణీ కార్యక్రమం జరుగుతోందని టీడీపీ ఎమ్మెల్యే కూన రవికుమార్ అన్నారు. స్వయంగా పింఛన్ దారుల వద్దకు వెళ్లిన మొద్దమొదటి సీఎం చంద్రబాబు అని పేర్కొన్నారు. సోమవారం ఆయన మాజీ ప్రభుత్వ విప్ రవికుమార్ మాట్లాడుతూ.. “సచివాలయ సిబ్బంది పంపిణీ చేస్తుంటే అవ్వాతాతలు సంతోషంగా ఉన్నారు. వాలంటీర్లు పంపినీ చేసినంత కాలం బిక్కుబిక్కుమని గడిపామని వాపోతున్నారు పించన్ దారులు. వాలంటీర్ వ్యవస్థ పై ప్రభుత్వం రివ్యూ చేయాలి. వాలంటీర్ వ్యవస్థ కోనసాగించాలోలేదో అని ప్రజాభిప్రాయ సేకరణ చేయాలని చంద్రబాబుని కోరుతున్నా. కూటమి ప్రభుత్వాన్ని బద్నాం చేసేందుకు కోందరు ఐఏఎస్ లు ప్రయత్నిస్తున్నారు. దశబ్దాకాలంగా ఉన్న అగ్రిమెంట్ ల స్థానంలో నిరంకుశ అగ్రిమేంట్లను తీసుకొచ్చి కేజీబీవీ ఉపాధ్యాయులను వేదిస్తున్నారు. జగన్ ప్రభుత్వంలో ఉద్యోగ భద్రత, జీతాల కోసం కేజీబీవీ ఉపాద్యాయులు రోడ్డేక్కారు.” అని వ్యాఖ్యానించారు.
READ MORE: Qantas Flight: ఫ్లైట్లో అస్వస్థత.. ప్రాణాలు విడిచిన భారత సంతతి యువతి
Also Read
- Prepaid Electricity System: ప్రభుత్వ విద్యుత్ సర్వీసులకు ప్రీపెయిడ్ విధానం.. స్మార్ట్ మీటర్లతో అమల్లోకి కొత్త వ్యవస్థ
- CM Vijay: తిరుచ్చిలో విజయ్ భారీ సభ.. సీఎంగా కాదు.. సేవకుడిగా వచ్చా.. అదే టార్గెట్..!
- Chasemaster vs Hitman: కోహ్లీ, రోహిత్ కెరీర్లో ఇంతటి వ్యత్యాసమా.. రోహిత్ కెరీర్కు ఎండ్కార్డ్ పడినట్లేనా..?
- Vijay Mallya: ఆర్సీబీ హిస్టారికల్ విన్పై విజయ్ మాల్యా క్రేజీ ట్వీట్.. ఏమన్నారంటే..
వారికి న్యాయం చేయాల్సింది పోయి అన్యాయం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఎమ్మెల్యే తెలిపారు. “కేజీబీవీ ఉపాద్యాయుల ప్రాథమిక హక్కులను కాలరాసేలా అధికారులు నిబంధనలు విధించారు. జీతం కోసం, టైం స్కేల్ కోసం నోరేత్త కూడదని, స్కూల్ గ్రామంలో నివాసం ఉండాలని, 24 గంటలు అందుబాటులో ఉండేలా పనిచేసేలా అగ్రిమెంట్ రూపొందించారు. కమీషనర్ స్కూల్ ఎడ్యుకేషన్, రాజీవ్ విద్యా మిషన్ డైరక్టర్ లు ఇంకా జగన్ మానియా లోనే ఉన్నట్లుంది. ఇద్దరు అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నా. అధ్యాపకులకు న్యాయం జరగకపోతే అసెంబ్లీ లో అధికారులపై పోరాడుతాం.” అని ఆయన పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Prepaid Electricity System: ప్రభుత్వ విద్యుత్ సర్వీసులకు ప్రీపెయిడ్ విధానం.. స్మార్ట్ మీటర్లతో అమల్లోకి కొత్త వ్యవస్థ
-
CM Vijay: తిరుచ్చిలో విజయ్ భారీ సభ.. సీఎంగా కాదు.. సేవకుడిగా వచ్చా.. అదే టార్గెట్..!
-
Chasemaster vs Hitman: కోహ్లీ, రోహిత్ కెరీర్లో ఇంతటి వ్యత్యాసమా.. రోహిత్ కెరీర్కు ఎండ్కార్డ్ పడినట్లేనా..?
-
Peddi : ‘పెద్ది’ ఆకలి తీరుస్తుందా?
-
Ram Charan Body Gaurd : రామ్ చరణ్ బాడీ గార్డుకు బాడీ గార్డులు.. ఇది కదా క్రేజ్ అంటే!
ట్రెండింగ్
-
BSNL నుండి అదిరిపోయే ప్లాన్.. రోజుకు 3GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.!
-
Kitchen Hacks : ఇంట్లో తోడుపెట్టిన పెరుగుపై నీరు చేరుతోందా.? ఈ చిట్కాలతో గడ్డలా చిక్కటి పెరుగు రెడీ.!
-
Home Safety Tips : మీ ఇంటి దగ్గర పాము కనిపిస్తే భయపడకండి, ఈ 5 సులభమైన చిట్కాలను పాటించండి!
-
Balcony Tips : బాల్కనీలో పావురాల లొల్లి ఎక్కువైందా.? ఈ సింపుల్ ట్రిక్స్తో గుడ్బై చెప్పేయండి.!
-
Wash Basin Blocked : వాష్ బేసిన్ బ్లాక్ అయిందా.? ప్లంబర్ అవసరం లేకుండా ఈ చిట్కాలతో నిమిషాల్లో క్లియర్ చేయండి.!