ODI World Cup 2023: వరల్డ్ కప్ టీంలోకి రవిచంద్రన్ అశ్విన్.. అక్షర్ పటేల్ స్థానంలో ఛాన్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రపంచకప్ 2023 కోసం టీమిండియా జట్టును ప్రకటించింది. ఆల్ రౌండర్ అక్షర్ పటేల్ స్థానంలో స్టార్ స్పిన్నర్ ఆర్. అశ్విన్ జట్టులోకి వచ్చాడు. గాయం కారణంగా అక్షర్ పటేల్ జట్టుకు దూరమయ్యాడు. ఇటీవల ఆసియా కప్ లో బంగ్లాదేశ్ తో మ్యాచ్ సందర్భంగా గాయపడ్డాడు. మరోవైపు ప్రపంచ కప్కు ముందు ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్లో అశ్విన్ను జట్టులో చేర్చారు. అందులో అతను బంతితో అద్భుతమైన నైపుణ్యాలను ప్రదర్శించి సెలెక్టర్లను ఆకట్టుకున్నాడు. అక్షర్ కు గాయం కావడంతో ఇప్పుడు అశ్విన్కు అవకాశంగా మారింది.
Uttar Pradesh: చిప్స్ ఆశ చూపి మైనర్ బాలికపై అత్యాచారం, హత్య..
Also Read
- Rahul Gandhi: 15 ఏళ్ల బాలికతో బలవంతంగా క్షమాపణలు చెప్పించారు..
- High Court: కోడలి ఇల్లైనా అత్తగారికి హక్కుంటుంది.. హైకోర్టు కీలక తీర్పు
- ICC Rankings: ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్లో దూసుకొచ్చిన నెదర్లాండ్ ఆటగాళ్లు.. టాప్ 10లో ఎవరెవరంటే..
- CJP: నా కుటుంబానికి ప్రాణహని.. సీజేపీ నేత సౌరవ్ దాస్ సంచలన ఆరోపణలు..
ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్లోని రెండు మ్యాచ్ల్లో అశ్విన్ 22 సగటుతో 4 వికెట్లు పడగొట్టాడు. ఇదిలా ఉంటే.. ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్తో చాలా కాలం తర్వాత అశ్విన్ వన్డేలో పునరాగమనం చేశాడు. దీనికి ముందు.. అశ్విన్ తన చివరి ODI మ్యాచ్ను 2022 జనవరి 21న ఆడాడు. అయితే ఇప్పుడు అతను మెగా ఈవెంట్ కోసం భారత క్రికెట్ జట్టులో భాగమయ్యాడు. భారత్ తరఫున ఇప్పటి వరకు 115 వన్డే మ్యాచ్లు ఆడాడు.
Rahul Gandhi: కార్పెంటర్గా మారిన రాహుల్ గాంధీ..
మరోవైపు ఆసియా కప్ 2023 సూపర్-4 దశలో బంగ్లాదేశ్తో జరిగిన మ్యాచ్లో అక్షర్ పటేల్ గాయపడ్డాడు. అక్షర్ గాయం కారణంగా ప్రపంచకప్కు ముందే కోలుకుంటాడని ఊహాగానాలు వచ్చాయి.. కానీ అది జరగలేదు. దీంతో చివరి నిమిషంలో టీమిండియాలో మార్పు చేశారు. అశ్విన్ భారత్ తరఫున మూడు ఫార్మాట్లలో ఆడే ఆటగాడు. ఇప్పటి వరకు 94 టెస్టులు, 115 వన్డేలు, 65 టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్లు ఆడాడు. అశ్విన్ టెస్టుల్లో 489, వన్డేల్లో 155, టీ20ల్లో 72 వికెట్లు తీశాడు. బంతితో పాటు బ్యాట్తోనూ అద్భుతాలు చేసే సత్తా అశ్విన్కు ఉంది. టెస్టుల్లో 5 సెంచరీలు, 14 హాఫ్ సెంచరీలు సాధించాడు. వన్డేల్లో కూడా 1 అర్ధ సెంచరీ సాధించాడు.
Ujjain Case: ఉజ్జయిని మైనర్ రేప్ కేసు.. తప్పించుకునేందుకు నిందితుడి యత్నం..
ప్రపంచకప్కు భారత తుది జట్టు:
రోహిత్ శర్మ (కెప్టెన్), శుభమన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, ఆర్ అశ్విన్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్.
తాజావార్తలు
-
Rohit Sharma Retirement: రోహిత్ రిటైర్మెంట్పై క్లారిటీ ఇచ్చిన కైఫ్.. సెలెక్టర్లకు గట్టి సందేశమా..?
-
Rahul Gandhi: 15 ఏళ్ల బాలికతో బలవంతంగా క్షమాపణలు చెప్పించారు..
-
High Court: కోడలి ఇల్లైనా అత్తగారికి హక్కుంటుంది.. హైకోర్టు కీలక తీర్పు
-
ICC Rankings: ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్లో దూసుకొచ్చిన నెదర్లాండ్ ఆటగాళ్లు.. టాప్ 10లో ఎవరెవరంటే..
-
CJP: నా కుటుంబానికి ప్రాణహని.. సీజేపీ నేత సౌరవ్ దాస్ సంచలన ఆరోపణలు..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!