Metro Corridor: రిథాలా-నరేలా-కుండ్లీ మెట్రో కారిడార్ నిర్మాణానికి కేంద్రం ఆమోదం..
- రిథాలా-నరేలా-కుండ్లీ మెట్రో కారిడార్ నిర్మాణానికి కేంద్రం ఆమోదం
- మెట్రో రెడ్ లైన్ విస్తరణకు మార్గం సుగమం
- రూ.6231 కోట్లతో రిథాలా-నరేలా-కుండ్లి మెట్రో కారిడార్ నిర్మాణం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మెట్రో రెడ్ లైన్ విస్తరణకు మార్గం సుగమమైంది. రిథాలా-నరేలా-కుండ్లీ మెట్రో కారిడార్ నిర్మాణానికి సంబంధించిన ప్రతిపాదనకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ ప్రతిపాదనను గృహనిర్మాణ మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, డీడీఏ (DDA) పంపింది. ఈ మేరకు శనివారం రాజ్నివాస్ వెల్లడించారు. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా ఈ మెట్రో కారిడార్ నిర్మాణ అంశాన్ని కేంద్రంతో వివిధ సందర్భాల్లో ప్రస్తావించినట్లు అధికారిక ప్రకటన విడుదల చేసింది.
Read Also: Auto Accident: ఆటోలో నుంచి ఎగిరిపడ్డ డ్రైవర్.. ఆపై రోడ్డుపై ఉన్న మనుషులపైకి..
Also Read
- India Vs Ireland: మళ్లీ మారిన టీ20 కెప్టెన్.. ఐర్లాండ్తో తలపడే ప్రతి టీ-20 సిరీస్లోనూ కొత్త కెప్టెనే..
- India-Bangladesh: బంగ్లాదేశ్ పౌరులకు గుడ్న్యూస్.. టూరిస్ట్ వీసాల జారీకి భారత్ గ్రీన్ సిగ్నల్
- Ayodhya Ram mandir: రామ మందిర విరాళాలు చోరీ.. 8 మందిపై ఎఫ్ఐఆర్..
- AP Government Schools: ప్రైవేట్ స్కూళ్లకు షాక్.. ప్రభుత్వ పాఠశాలల్లో భారీగా విద్యార్థుల చేరిక
రూ.6,231 కోట్లతో రిథాలా-నరేలా-కుండ్లి మెట్రో కారిడార్ను నిర్మించనున్నారు.ఇందులో ఢిల్లీలో పడే భాగానికి రూ.5,685.22 కోట్లు, హర్యానాలో పడే భాగానికి రూ.545.77 కోట్లు ఖర్చవుతుందని అంచనా. ప్రణాళిక ప్రకారం.. ఈ కారిడార్ ప్రస్తుత రెడ్ లైన్కు పొడిగింపుగా నిర్మించనున్నారు. మరోవైపు.. ఢిల్లీ భాగానికి అయ్యే ఖర్చులో 40 శాతం కేంద్ర ప్రభుత్వం భరిస్తుంది. ఢిల్లీ డెవలప్మెంట్ అథారిటీ (డిడిఎ) మిగిలిన ఖర్చుకు రూ. 1,000 కోట్లు సమకూరుస్తుంది. అయితే మూలధనంలో 37.5 శాతం ద్వైపాక్షిక / బహుపాక్షిక రుణాల నుండి వస్తుంది. ఖర్చులో 20 శాతం ఢిల్లీ ప్రభుత్వం భరిస్తుంది.
Read Also: Rajeev Chandrasekhar: ఈవీఎంలను తొలగించాలన్న ఎలాన్ మస్క్.. వ్యాఖ్యలపై కేంద్ర మాజీ మంత్రి వివరణ
మరోవైపు.. రాష్ట్ర ప్రభుత్వం 80 శాతం సబ్సిడీని అందిస్తుంది. మిగిలిన 20 శాతం కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. ఈ లైన్ నిర్మాణం నాలుగేళ్లలో పూర్తవుతుందని, 26.5 కిలోమీటర్ల పొడవునా 21 స్టేషన్లు ఉంటాయన్నారు. ఇది నరేలా, బవానా మరియు అలీపూర్ ప్రాంతాలను నగరంలోని మిగిలిన ప్రాంతాలతో కనెక్టివిటీని గణనీయంగా మెరుగుపరుస్తుందని.. మౌలిక సదుపాయాలను బలోపేతం చేస్తుందని ప్రకటనలో పేర్కొన్నారు.
తాజావార్తలు
-
India Vs Ireland: మళ్లీ మారిన టీ20 కెప్టెన్.. ఐర్లాండ్తో తలపడే ప్రతి టీ-20 సిరీస్లోనూ కొత్త కెప్టెనే..
-
Anantha Sriram : రివ్యూస్ రాసేవాళ్ళకు ఏం అర్హత ఉంది?
-
India-Bangladesh: బంగ్లాదేశ్ పౌరులకు గుడ్న్యూస్.. టూరిస్ట్ వీసాల జారీకి భారత్ గ్రీన్ సిగ్నల్
-
AP Government Schools: ప్రైవేట్ స్కూళ్లకు షాక్.. ప్రభుత్వ పాఠశాలల్లో భారీగా విద్యార్థుల చేరిక
-
Ayodhya Ram mandir: రామ మందిర విరాళాలు చోరీ.. 8 మందిపై ఎఫ్ఐఆర్..
ట్రెండింగ్
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!
-
Ben Stokes Apology: నేను పెద్ద తప్పు చేశాను.. నన్ను క్షమించండి!