Minimum Wages: కార్మికులకు కనీస వేతనాలను పెంచిన కేంద్ర ప్రభుత్వం..
- పెరుగుతున్న ద్రవ్యోల్బణం నుంచి ఉపశమనం కలిగించేందుకు.
- కేంద్ర ప్రభుత్వం ఉద్యోగుల కనీస వేతనాన్ని పెంచేందుకు నిర్ణయించింది.
- సంవత్సరానికి రెండుసార్లు 6 నెలల కాలానికి కేంద్ర ప్రభుత్వం వినియోగదారుల ధరల సూచిక ఆధారంగా.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minimum Wages: వేగంగా పెరుగుతున్న ద్రవ్యోల్బణం నుంచి ఉపశమనం కలిగించేందుకు కేంద్ర ప్రభుత్వం ఉద్యోగుల కనీస వేతనాన్ని పెంచేందుకు నిర్ణయించింది. వేరియబుల్ డియర్నెస్ అలవెన్స్ (VDA)ని సవరించడం ద్వారా ఈ పెంపు జరిగింది. కొత్త రేట్లు అక్టోబర్ 1 నుంచి అమలులోకి రానున్నాయి. కొత్త వేతన విధానంలో అన్ స్కిల్డ్ వర్కర్లకు రూ.783, సెమీ స్కిల్డ్ వర్కర్లకు రూ.868, స్కిల్డ్ వర్కర్లకు రూ.954, హై స్కిల్డ్ వర్కర్లకు రోజుకు రూ.1035 లభిస్తాయి. నైపుణ్యం, నివసించే ప్రాంతం ఆధారంగా కొత్త వేతనాన్ని నిర్ణయిస్తామని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. నిర్మాణం, లోడింగ్, సెక్యూరిటీ, క్లీనింగ్, ఇంటి పని, మైనింగ్, వ్యవసాయంతో సహా వివిధ అసంఘటిత రంగాల్లోని ఉద్యోగులకు ఇది ప్రయోజనం చేకూరుస్తుంది. VDA సంవత్సరానికి రెండుసార్లు (ఏప్రిల్ 1 – అక్టోబరు 1) 6 నెలల కాలానికి కేంద్ర ప్రభుత్వం వినియోగదారుల ధరల సూచిక ఆధారంగా సవరించబడుతుంది.
iPhone 16: పది నిమిషాల్లో ఐఫోన్ 16 డెలివరీ.. ఎక్కడ ఆర్డర్ చేయాలంటే.?
Also Read
- CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
- Ajit Agarkar: టీమిండియాలో షమీ భవిష్యత్తుపై సందిగ్ధం.. సెలెక్టర్ల నిర్ణయం ఇదే
- Udhayanidhi Stalin: విజయ్ ప్రభుత్వం ఉగ్రవాదిలా చూసింది.. ఉదయనిధి కీలక వ్యాఖ్యలు
- India-Pakistan: చైనా హోవిట్జర్లను మోహరించిన పాకిస్థాన్.. ‘అవసరమైతే ఏదైనా చేస్తాం’ అన్న భారత్
కొత్త సవరణ ప్రకారం, జోన్ “A”లో నిర్మాణ, శుభ్రత వంటి రంగాలలో నైపుణ్యం లేని కార్మికులు ఇప్పుడు రోజుకు రూ.783 సంపాదిస్తారు, ఇది నెలకు రూ.20,358 అవుతుంది. సెమీ స్కిల్డ్ వర్కర్లు ఇప్పుడు రోజుకు రూ.868 కాగా., నెలకు రూ.22,568 పొందుతారు. అయితే నైపుణ్యం కలిగిన, క్లరికల్ కార్మికులు రోజుకు రూ.954 కాగా నెలకు రూ. 24,804 పొందుతారు. అధిక నైపుణ్యం కలిగిన కార్మికులు, వార్డు సిబ్బంది, సాయుధ గార్డులు రోజుకు రూ.1,035 సంపాదిస్తారు. మొత్తంగా నెలకు రూ.26,910 పొందుతారు.
Riya Barde Arrest : మహారాష్ట్రలో బంగ్లాదేశ్ పోర్న్ స్టార్ రియా అరెస్టు.. కారణం ఇదే
ఈ సవరణ ఏప్రిల్లో మునుపటి అప్డేట్ తర్వాత 2024కి రెండవ వేతన సవరణను సూచిస్తుంది. పారిశ్రామిక కార్మికుల కోసం వినియోగదారుల ధరల సూచికలో హెచ్చుతగ్గుల ఆధారంగా ప్రభుత్వం ఏప్రిల్, అక్టోబర్ లలో ద్వైవార్షిక VDAని సవరిస్తుంది. వివిధ రంగాలు, కేటగిరీలు, స్థానాల కోసం నవీకరించబడిన పే రేట్లకు సంబంధించిన మరింత సమాచారాన్ని చీఫ్ లేబర్ కమిషనర్ (సెంట్రల్) clc.gov.in వెబ్సైట్లో చూడవచ్చు.
తాజావార్తలు
-
CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
-
Ajit Agarkar: టీమిండియాలో షమీ భవిష్యత్తుపై సందిగ్ధం.. సెలెక్టర్ల నిర్ణయం ఇదే
-
Udhayanidhi Stalin: విజయ్ ప్రభుత్వం ఉగ్రవాదిలా చూసింది.. ఉదయనిధి కీలక వ్యాఖ్యలు
-
India-Pakistan: చైనా హోవిట్జర్లను మోహరించిన పాకిస్థాన్.. ‘అవసరమైతే ఏదైనా చేస్తాం’ అన్న భారత్
-
Karthi: నయనతార లేదా త్రిష.. కార్తీ కొత్త సినిమాలో హీరోయిన్ ఎవరు?
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!