IAS Puja Khedkar: ట్రైనీ ఐఏఎస్ పై కేసు..అభ్యర్థిత్వాన్ని రద్దు చేసిన యూపీఎస్సీ
- పుణెలో ట్రైనీ ఐఏఎస్గా ఉన్న పూజా ఖేద్కర్కు కష్టాలు
- పూజపై యూపీఎస్సీ చర్యలు
- అభ్యర్థిత్వాన్ని రద్దు చేస్తూ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) నోటీసు జారీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పుణెలో ట్రైనీ ఐఏఎస్గా ఉన్న పూజా ఖేద్కర్కు కష్టాలు మరింత పెరిగాయి. పూజపై యూపీఎస్సీ చర్యలు తీసుకుంది. పూజా ఖేద్కర్ అభ్యర్థిత్వాన్ని రద్దు చేస్తూ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) నోటీసు జారీ చేసింది. దీంతోపాటు కమిషన్ ఆమెపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ చర్యలకు సంబంధించి యూపీఎస్పీ వివరణ ఇచ్చింది. ఖేద్కర్ యొక్క అన్ని సర్టిఫికేట్లు మరియు ఇతర పత్రాలను కోరుతూ యూపీఎస్సీ ఇటీవల మహారాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది.
READ MORE: Hero Suman Met Minister: మంత్రి సత్య ప్రసాద్ను మర్యాద పూర్వకంగా కలిసిన హీరో సుమన్
Also Read
- Aman Sanger: నాలుగేళ్లలో ఐదున్నర లక్షల కోట్ల సంపాదన.. 25 ఏళ్ల భారతీయ కుర్రాడి సక్సెస్ స్టోరీ..
- Anant Ambani: టీటీడీకి రూ.27.5 కోట్ల భారీ విరాళం.. 50 మంది డ్రైవర్లు, ఛార్జింగ్ స్టేషన్ కూడా!
- Iran: "నరకం చూపిస్తాం".. అమెరికా, గల్ఫ్ దేశాలకు ఇరాన్ తీవ్ర హెచ్చరిక
- Donald Trump: "ఇకపై ఇరాన్ అనే దేశమే ఉండదు".. ట్రంప్ బిగ్ వార్నింగ్.. ఆందోళనలో ప్రపంచ దేశాలు!
పూజా ఖేద్కర్పై ఎఫ్ఐఆర్పై యూపీఎస్సీ ఓ పత్రికా ప్రకటన విడుదల చేసింది. పూజా ఖేద్కర్ 2022లో జరిగిన సివిల్ సర్వీసెస్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించింది. ట్రైనీ ఐఏఎస్ అధికారిణి పూజాపై వచ్చిన ఆరోపణలపై యూపీఎస్సీ విచారణ చేపట్టింది. పరీక్షలో ఇచ్చిన సడలింపును తప్పుడు మార్గాల్లో ఉపయోగించుకున్నట్లు విచారణలో తేలింది. తన పేరుతోపాటు తల్లిదండ్రుల పేరు, ఫొటో, ఈమెయిల్ ఐడీ, సంతకం, మొబైల్ నంబర్, చిరునామా మార్చుకుని తన గుర్తింపును దాచేందుకు ప్రయత్నించినట్లు గుర్తించారు.
READ MORE:Heavy Rains in AP: ఏపీలో కుంభవృష్టి.. పోలవరంలో 27 సెంటీ మీటర్ల వర్షపాతం
షోకాజ్ నోటీసు జారీ..
ఐఏఎస్ పూజా ఖేద్కర్పై ఎఫ్ఐఆర్ నమోదు చేయడంతో పాటు షోకాజ్ నోటీసు (UPSC షోకాజ్ నోటీసు) కూడా జారీ చేసింది. సివిల్ సర్వీసెస్ పరీక్షకు రూపొందించిన నిబంధనల ఆధారంగానే వారిపై చర్యలు తీసుకుంటున్నట్లు యూపీఎస్సీ తెలిపింది. CSE 2022లో ఆమె అభ్యర్థిత్వం రద్దు చేయబడుతోంది. భవిష్యత్తులో ఏదైనా పోటీ పరీక్షకు లేదా ప్రభుత్వ ఉద్యోగానికి అనర్హురాలని ప్రకటించబడింది.
READ MORE:Ponguleti Srinivas Reddy: బీసీ జనగణన తర్వాతే పంచాయతీ ఎన్నికలు..
పూజా ఖేద్కర్పై వచ్చిన ఆరోపణలేంటి?
వ్యక్తిగత వాహనంపై మహారాష్ట్ర ప్రభుత్వం అని రాశారు.వ్యక్తిగత వాహనంపై రెడ్లైట్ను అమర్చారు.యూపీఎస్సీలో నకిలీ కుల ధ్రువీకరణ పత్రం ఇచ్చారు.నకిలీ వికలాంగ సర్టిఫికెట్ ఇచ్చారు.నిబంధనలకు విరుద్ధంగా ఇంటి బయట అక్రమ నిర్మాణం.వయస్సుకు సంబంధించి మోసం ఆరోపణలు.ట్రైనీ అయినప్పటికీ వ్యక్తిగత క్యాబిన్ను డిమాండ్ చేయడం.సీనియర్ అధికారి క్యాబిన్ను బంధించడం.రైతులను పిస్టల్తో బెదిరించారని తల్లి ఆరోపించింది.వివిధ ఆసుపత్రుల్లో వేర్వేరు చిరునామాలు ఇస్తున్నారని ఆరోపించారు.
తాజావార్తలు
-
Sourav Ganguly: అతడు ఓ మూర్ఖుడు.. ఒకసారి మోసపోయా, రెండోసారి మోసపోను!
-
Aman Sanger: నాలుగేళ్లలో ఐదున్నర లక్షల కోట్ల సంపాదన.. 25 ఏళ్ల భారతీయ కుర్రాడి సక్సెస్ స్టోరీ..
-
Anant Ambani: టీటీడీకి రూ.27.5 కోట్ల భారీ విరాళం.. 50 మంది డ్రైవర్లు, ఛార్జింగ్ స్టేషన్ కూడా!
-
Kangana Ranaut: ఆ నటుడి పెదవిని కంగనా కొరికిందా?.. ‘రివాల్వర్ రాణి’ కిస్ సీన్ మళ్లీ వైరల్
-
Vaibhav Sooryavanshi Debut: వైభవ్ సూర్యవంశీ టీమిండియా అరంగేట్రం కష్టమే!
ట్రెండింగ్
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్తో మరింత సౌలభ్యం.!