Canal Culvert Collapsed : గుజరాత్ బ్రిడ్జి ఘటన మరువక ముందే కూలిన మరో కల్వర్ట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Canal Culvert Collapsed : గుజరాత్ తీగల వంతెన ఘటన పలు కుటుంబాల్లో విషాదం నెలకొల్పింది. నీటిలో పడిన చనిపోయిన 141 మంది మృతదేహాలను బయటకి తీశారు. మృతుల్లో 56 మంది చిన్నారులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. తమ వారిని కోల్పోయి బంధువులు కన్నీరుమున్నీరవుతున్నారు.
Read Also: Thief Send Email: ‘సారీ బ్రో.. డబ్బుల్లేక ల్యాప్ టాప్ తీసుకెళ్తున్నా’ ఓనర్కు మెయిల్ చేసిన దొంగ
Also Read
- AP Weather Report Today: నేడు ఏపీలో పలు జిల్లాలకు భారీ వర్ష సూచన.. ఎల్లో అలర్ట్ జారీ!
- AP Schools Reopen: నేటి నుంచే బడి గంట.. 2026-27 అకడమిక్ క్యాలెండర్ విడుదల.. హాలిడేస్ లిస్ట్ ఇదే!
- FIFA World Cup 2026: మెస్సీ vs రొనాల్డో పోరు.! అభిమానులు ఎదురుచూస్తున్న డ్రీమ్ మ్యాచ్ ఎప్పుడంటే.?
- Hyderabad: బయట లగ్జరీ.. లోపల పురుగులు.. గచ్చిబౌలిలోని ప్రముఖ రెస్టారెంట్ అసలు రంగు బట్టబయలు..
అయితే ఈ ప్రమాదంలో ఓ నాలుగేళ్ల ఓ బాలుడు మృత్యుంజయుడిలా ప్రాణాలతో బయటపడ్డాడు. కానీ, ఆ చిన్నారి పేరెంట్స్ ఈ ప్రమాదంలో చనిపోయారు. మోర్బీ నగరంలోని ఉమా టౌన్షిప్లో నివసించే హార్దిక్ ఫాల్దూ తన భార్య మీరాల్బెన్, కుమారుడు జియాన్ష్ తో పాటు బావమరిది హర్ష్ ఝలవాడియా, అతడి భార్యతో కలిసి ఆదివారం వంతెన వద్దకు వచ్చారు. వాళ్లు తీగల వంతెన పైకి చేరుకున్న కాసేపటికే కూలిపోయింది. ఈ ప్రమాదంలో హార్దిక్ కుమారుడు జియాన్ష్, బాలుడి మేనమామ హర్ష్ ప్రాణాలతో బయటపడ్డారు. తీవ్రంగా గాయపడిన వారు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
Read Also: China : లాక్ డౌన్ ప్రకటనతో గోడలుదూకి పారిపోతున్న ప్రజలు..
ఇదిలా ఉంటే.. గుజరాత్ ఘటనను మరువకముందే.. యూపీలో అలాంటిదే మరో ఘటన జరిగింది. అయితే, ఈ ఘటనలో ఎలాంటి ప్రాణాపాయం జరుగలేదు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం చందౌలి జిల్లాలోని సరయ్యా గ్రామంలో ఛఠ్ పూజ సందర్భంగా.. కాలువపై నిర్శించిన ఓ కల్వర్టు మీద జనం పోటెత్తారు. పాతబడిన ఆ వంతెన బరువును ఆపలేఖ కుప్పకూలింది. అదృష్టవశాత్తు ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. వంతెన కూలిన సమయంలో కాలువలో ప్రవాహం పెద్దగా లేకపోవడం, ఎవరూ నీళ్లలో పడిపోకుండా కూలిన వంతెనపైనే నిబడటంతో అందరూ క్షేమంగా బయటపడ్డారు. ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది.
#WATCH | UP: A part of a canal culvert carrying many people collapsed in Chandauli's Saraiya village of Chakia Tehsil during #ChhathPooja celebrations earlier today
A few bricks of the bridge slipped & fell into the river during #Chhath celebrations, but no one was injured: ASP pic.twitter.com/IQMykWjhrw
— ANI (@ANI) October 31, 2022
తాజావార్తలు
-
Sing Geetham : వెండితెరపై సింగీతం రాసిన చందమామ కథ
-
AP Weather Report Today: నేడు ఏపీలో పలు జిల్లాలకు భారీ వర్ష సూచన.. ఎల్లో అలర్ట్ జారీ!
-
AP Schools Reopen: నేటి నుంచే బడి గంట.. 2026-27 అకడమిక్ క్యాలెండర్ విడుదల.. హాలిడేస్ లిస్ట్ ఇదే!
-
FIFA World Cup 2026: మెస్సీ vs రొనాల్డో పోరు.! అభిమానులు ఎదురుచూస్తున్న డ్రీమ్ మ్యాచ్ ఎప్పుడంటే.?
-
Bangladesh History: ఆస్ట్రేలియాపై చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్.. క్రికెట్ చరిత్రలోనే మొదటిసారి!
ట్రెండింగ్
-
FIFA World Cup: రెండు గోల్స్, మూడు రెడ్ కార్డ్స్.. దక్షిణాఫ్రికాను చిత్తు చేసి బోణి కొట్టిన మెక్సికో.!
-
Parenting Tips: డిజిటల్ చెరలో బాల్యం.. రోబోలుగా మారుతున్న పిల్లలు! పేరెంట్స్ ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లే, 50MP కెమెరాతో Tecno Pova 8 లాంచ్.. ధర ఎంతంటే.?
-
Mohammed Siraj Wedding: హీరోయిన్తో మహ్మద్ సిరాజ్ పెళ్లి.. జూన్లోనే ముహూర్తం!
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్కు భారీ షాక్!