Butter Chicken : ఇదేం లొల్లిరా భాయ్.. ‘బటర్ చికెన్ కనిపెట్టింది మేమే’ అంటూ కోర్టులో రెస్టారెంట్ల పంచాయితీ..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మనదేశంలో వంటకా కు సంబంధించి ఎన్నో రకాల ఐటమ్స్ ప్రపంచవ్యాప్తంగా పేరుగాంచాయి. అందులో ముఖ్యంగా దేశంలో బాగా ఇష్టపడే వాటిలో బటర్ చికెన్, దాల్ మఖానీలు ఎంతగానో ప్రసిద్ధి చెందాయి. అయితే ప్రస్తుతం దాల్ మఖానీ, బటర్ చికెన్ వంటలకి సంబంధించి వీటిని ఎవరు కనుగొన్నారు అనే అంశంపై మొదలైన న్యాయవివాదం మరింతగా ముదురుతోంది. ఈ విషయం సంబంధించి ఢిల్లీ నగరానికి చెందిన మోతీ మహల్, దర్యాగంజ్ రెస్టారెంట్ల యజమానుల మధ్య పరువు నష్టం వ్యాఖ్యలు ప్రస్తుతం వివాదాన్ని సృష్టిస్తున్నాయి.
Also read: Hyderabad: హైదరాబాద్లో ఐపీఎల్ మ్యాచ్.. నగరంలో ట్రాఫిక్ మళ్లింపు
Also Read
- Dipu Chandra Das: దీపును చంపిన రాక్షసుడు దొరికాడు.. ప్రధాన సూత్రధారి మసీదు ఇమామ్..
- Iran War: మళ్లీ ఉద్రిక్తత.. అమెరికా స్థావరాలే లక్ష్యంగా ఇరాన్ డ్రోన్ దాడులు..
- Ketan Agarwal murder case: 3 ఏళ్ల టైమ్ దొరుకుతుందనే కేతన్ హత్య..
- Mahua Moitra: ‘బెంగాలీలకు రాజ్మా అంటే తెలుసా?’ బీజేపీ ప్రభుత్వంపై మహువా మొయిత్రా ఫైర్
తాజాగా ఓ వార్తాపత్రికలో బటర్ చికెన్ ను ఎవరు కనుగొన్నారు అన్న విషయంపై మోతీ మహల్ యజమానులు ఇచ్చిన సమాధానం గాను దర్యాగంజ్ రెస్టారెంట్ యాజమాన్యం ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. సదరు ఇంటర్వ్యూలో ఉన్న వ్యాఖ్యలు వివిధ వెబ్సైట్ లలోను దర్శనమిచ్చాయని వాటి వల్ల తమ రెస్టారెంట్ కు గౌరవభంగం కలిగిందని రెస్టారెంట్ వారు ఆరోపిస్తున్నారు. అయితే ఈ విషయంపై మోతీ మహల్ యజమానులు ఆ ఇంటర్వ్యూలో వచ్చిన అంశం సంపాదకీయ దృక్పధం అని.. దానిని తమకు ఆపాదించారాలని వారు చెబుతున్నారు. అయితే వీటికి సంబంధించి దాఖలు చేయాలంటూ మోడీ మహల్ రెస్టారెంట్ యజమానులను జస్టిస్ ఆర్దేశించారు. ఇక ఈ విషయంలో తమ పూర్వికుడైన దివంగత కుందన్ లాల్ గుజ్రాల్.. దాల్ మఖానీ, బటర్ చికెన్ వంటకాలను కనుగొన్నారని., అయితే వాటిపై దర్యాగంజ్ తప్పు దోవ పట్టిస్తున్నారని మోతి మహల్ యజమానులు కోర్ట్ ను ఆశ్రయించారు. ఇక అప్పటినుండి ఈ విషయంపై అనేక అంశాలు వివాదంలోకి వచ్చాయి.
Also read: Ram Charan Birthday : మెగాపవర్ స్టార్ టు గ్లోబల్ స్టార్ .. రామ్ చరణ్ సినీ ప్రస్థానం..
ఇక ఈ విషయం సంబంధించి సోషల్ మీడియాలో బట్టర్ చికెన్ మేమే కనిపెట్టాం అనే టాగ్ లైన్ ఉపయోగించకూడదంటూ ఢిల్లీ హైకోర్టు సమాన్లను జారీ చేసింది. అయితే మోతి మహల్ యజమానులు వేసిన దావాపై రిప్లై లేదా లిఖితపూర్వక ప్రకటనను దాఖలు చేయాలని దర్యాగంజి కోరింది.
తాజావార్తలు
-
Varanasi : జక్కన్న ఇలా షాకిచ్చాడేంటి?
-
Irumudi Kattu: సోషల్ మీడియాను షేక్ చేయడానికి రెడీ అయిన రవితేజ.. ‘ఇరుముడి కట్టు’ రిలీజ్ టైం ఫిక్స్!
-
Dipu Chandra Das: దీపును చంపిన రాక్షసుడు దొరికాడు.. ప్రధాన సూత్రధారి మసీదు ఇమామ్..
-
CM Chandrababu : మార్కాపురం జిల్లా హామీని నిలబెట్టుకున్నాం.. రాష్ట్ర అభివృద్ధి కోసమే కూటమి ఏర్పాటు
-
Naga Bandham: 110 కోట్ల రిస్క్.. అనంత పద్మనాభస్వామి ఆలయ సెట్లోనే అసలు రహస్యం!
ట్రెండింగ్
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్తో మరింత సౌలభ్యం.!