Rajamandri: మరో వ్యక్తితో చాటింగ్ చేస్తుందని తల్లి, కూతుళ్ల హత్య
- రాజమండ్రి హుక్కంపేట డి బ్లాక్లో ఘోర హత్యాచారం
- తల్లిని, ఆమె కూతురిని దారుణంగా హత్య హత్య చేసిన శివకుమార్
- పోలీసుల వద్ద స్వయంగా లొంగిపోయిన హంతకుడు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rajamandri: తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి హుక్కంపేట డి బ్లాక్లో ఘోర హత్యాచారం చోటుచేసుకుంది. మంగళవారం రాత్రి తల్లిని, ఆమె కూతురిని దారుణంగా హత్య చేశాడు వ్యక్తి. మృతులను ఎండి సల్మాన్ (38), ఆమె కుమార్తె ఎండి సానియా (16)గా గుర్తించారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు విచారణ జరపగా నేపథ్యంలో హంతకుడిని హైదరాబాద్కు చెందిన పల్లి శివకుమార్ గా గుర్తించారు. శివకుమార్ గతంలో మృతురాలు సల్మాన్తో ఈవెంట్ కార్యక్రమాల్లో పరిచయం ఏర్పరచుకున్నాడు. వారి మధ్య స్నేహం క్రమంగా నడుస్తుండగా ఈ హత్యకు దారి తీసింది.
Read Also: Minister Lokesh: అమృత్సర్లో స్వర్ణ దేవాలయం సందర్శించిన మంత్రి నారా లోకేష్
Also Read
- Atchannaidu: ఎరువుల అక్రమ రవాణాపై మంత్రి సీరియస్.. డీలర్లపై కఠిన చర్యలకు ఆదేశాలు
- 144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
- Caste Census: కులగణనకు గ్రీన్ సిగ్నల్.. పిటిషన్ను కొట్టివేసిన సుప్రీంకోర్టు
- Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే 'రాగి కుడుములు' చేసేయండి ఇలా..!
పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో.. హంతకుడు శివకుమార్, మృతురాలు సల్మాన్ మధ్య గత కొంతకాలంగా పరిచయం ఉందని, అయితే ఇటీవల ఆమె మరో వ్యక్తితో చాటింగ్ చేయడం శివకుమార్కు రగిలి పోయేలా చేసింది. ఇదే విషయంలో అతడు ఆమెతో తీవ్ర వాగ్వాదానికి దిగాడు. చిన్నచిన్న మాటలతో మొదలైన ఈ గొడవ క్రమంగా తీవ్ర స్థాయికి చేరుకుని చివరకు హత్యకు దారి తీసింది. అయితే , హత్య చేసిన అనంతరం శివకుమార్ పరారయ్యాడు.
నిందితుడు జంట హత్యలు చేసి పరారవుతుండగా పట్టుకున్న కొవ్వూరు రూరల్ ఎస్సై శ్రీహరి, నిందుతుడు పరారౌరవుతున్న సమయంలో ముళ్ళ కంచెలలో పరిగెడుతూ నిందితుడిని అదుపులోకి కొవ్వూరు రూరల్ ఎస్సై శ్రీహరి తీసుకున్నారు. నిందితుడి నుంచి ప్రతిఘటన ఎదుర్కొన్నారు ఎస్సై శ్రీహరి. ఈ ఘటనలో ఎస్సై శ్రీహరికి ఎడమకంటికి గాయం అయ్యింది. కర్తవ్య నిర్వహణలో ధైర్యసాహసాలు చూపించి నిందితుడ్ని అదుపులోకి తీసుకున్న కొవ్వూరు రూరల్ ఎస్ఐ శ్రీహరి ఈ అమానుష ఘటన రాజమండ్రి ప్రాంతంలో తీవ్ర కలకలం రేపింది. తల్లి, కూతుళ్లను నడిరాత్రి హత్య చేయడం స్థానిక ప్రజలను తీవ్ర ఆందోళనకు గురిచేసింది. పోలీసులు ఈ కేసును అన్ని కోణాల్లో విచారిస్తున్నారు.
తాజావార్తలు
-
Justin Langer: ఇప్పుడే ఇలా ఆడుతుంటే, అప్పటికి ఊహించలేం.. వైభవ్తో ప్రపంచ క్రికెట్కు వణుకే!
-
Atchannaidu: ఎరువుల అక్రమ రవాణాపై మంత్రి సీరియస్.. డీలర్లపై కఠిన చర్యలకు ఆదేశాలు
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Caste Census: కులగణనకు గ్రీన్ సిగ్నల్.. పిటిషన్ను కొట్టివేసిన సుప్రీంకోర్టు
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!
ట్రెండింగ్
-
భారత్ లోకి Mini Cooper S GP Inspired Edition.. కేవలం 30 కార్లకే పరిమితం.!
-
బ్రిటన్ మార్కెట్లోకి హీరో XPulse 200 బైక్స్.. అడ్వెంచర్ రైడర్ల కోసం కొత్త శక్తి!
-
Google I/O 2026: AIలో Google దూకుడు.. కొత్త Gemini 3.5 Flash నుంచి AI చిప్స్ వరకు భారీ ప్రకటనలు.!
-
PCOS గురించి ఈ నిజాలు తెలుసా..? వైద్యులు చెబుతున్న కీలక విషయాలు ఇవే.!
-
Thotakura Masala Vada Recipe: కరకరలాడే తోటకూర మసాలా వడలు.. ఇంట్లోనే స్ట్రీట్ స్టైల్ రుచి.!