Charles III: బ్రిటన్ రాజుకు ఆస్ట్రేలియా పార్లమెంట్లో ఘోర అవమానం.. నువ్వు మాకు రాజువి కాదంటూ..
- బ్రిటన్ రాజుకు ఆస్ట్రేలియా పార్లమెంట్లో ఘోర అవమానం..
- నువ్వు మాకు రాజువి కాదంటూ..
- ఇది మీ దేశం కాదు అంటూ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Charles III: బ్రిటీష్ రాజు చార్లెస్ III కు ఆస్ట్రేలియా పార్లమెంట్లో ఘోర అవమానానికి గురయ్యాడు. బ్రిటన్ దేశ అధికారిక పాలకుడైన ఆయన సోమవారం పార్లమెంటును ఉద్దేశించి ప్రసంగించారు. అలా తన ప్రసంగాన్ని ముగించిన వెంటనే, స్థానిక ఆదిమ సెనేటర్ లిడియా థోర్ప్ రాచరికానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. “మా ప్రాంతాన్ని మాకు వెనక్కి ఇవ్వండి. మీరు మా నుండి దోచుకున్నదంతా తిరిగి ఇవ్వండి. ఇది మీ దేశం కాదు. నువ్వు మా రాజువి కాదు. యూరోపియన్ వలసదారులు స్థానిక ఆస్ట్రేలియన్లపై మారణహోమానికి పాల్పడ్డారు” అంటూ దాదాపు ఒక నిమిషం పాటు బిగ్గరగా అరిచింది.
Read Also: CM Revanth Reddy: వీర మరణం పొందిన పోలీసు కుటుంబాలకు కోటి పరిహారం.. ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం..
Also Read
- Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
- Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
- OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
- UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
ఇకపోతే, 2022లో కూడా థోర్ డ్యూర్పే ప్రమాణ స్వీకారం సమయంలో కూడా క్వీన్ ఎలిజబెత్ II కూడా వలస రాజ్యపాలకురాలంటూ అభివర్ణిస్తూ ప్రమాణ స్వీకారం చేశారు. అప్పుడు హౌస్ ప్రెసిడెంట్ సూ లిన్స్ ఆమెను సరిదిద్దారు. “సెనేటర్ థోర్ప్, మీరు అఫిడవిట్లో వ్రాసిన వాటిని మాత్రమే చదవాలి అంటూ పేర్కొన్నారు. నిజానికి భారతదేశం లాగే ఆస్ట్రేలియా కూడా చాలా సంవత్సరాలకు పైగా బ్రిటిష్ పరిపాలన ఉండేది. ఈ సమయంలో, వేలాది మంది ఆస్ట్రేలియన్ ఆదిమవాసులు చంపబడ్డారు. ఆ తర్వాత దేశం 1901లో అప్రకటిత స్వాతంత్య్రాన్ని పొందింది. అయినప్పటికీ, పూర్తి స్థాయి గణతంత్రం పొందలేదు.
Read Also: Hug Time: ఎయిర్పోర్టులో వింత నిబంధన.. వీడ్కోలు కౌగిలింతకు కూడా టైం లిమిట్
తాజావార్తలు
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!