Brain Eating Amoeba: మరో ముగ్గురికి సోకిన మెదడును తినే అమీబా.. చెరువులో స్నానం చేయడానికి వెళ్లి..
- కేరళలోని తిరువనంతపురంలో మెదడును తినే అమీబా.
- వ్యాధితో బాదపడుతున్న ముగ్గురు వ్యక్తులను వైద్యులు నిర్ధారించారు.
- దీనిని సాధారణంగా "అమీబిక్ బ్రెయిన్ ఫీవర్" అంటారు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Brain Eating Amoeba In Kerala: కేరళలోని తిరువనంతపురంలో మెదడును తినే అమీబా (అమీబిక్ మెనింగోఎన్సెఫాలిటిస్) తో బాధపడుతున్న ముగ్గురు వ్యక్తులను వైద్యులు నిర్ధారించారు. బాధితులు ముగ్గురూ చెరువులో స్నానం చేయడం వల్ల ఈ ఇన్ఫెక్షన్ సోకింది. కేరళ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జ్ ఈ విషయంపై సమాచారం ఇస్తూ.. ప్రజలను అప్రమత్తం చేశారు. ప్రస్తుతం ముగ్గురూ తిరువనంతపురం మెడికల్ కాలేజీలో చికిత్స పొందుతున్నారు. కేరళ ప్రభుత్వం చెరువు నీటిని వినియోగించుకునే వారికి కూడా ఒక సలహా జారీ చేసింది.
Paris Olympics 2024: ఫైనల్స్ కు దూసుకెళ్లిన నీరజ్ చోప్రా..
Also Read
- Sonam Wangchuk: అర్ధరాత్రి వేళ మాట ఇచ్చి మోసం చేశారు.. కేంద్ర మంత్రుల తీరుపై సోనమ్ వాంగ్చుక్ ఆవేదన
- 8,000 నిట్స్ OLED డిస్ప్లే, 8,500mAh భారీ బ్యాటరీ, Kirin 8020 చిప్తో Huawei Nova 16 SE లాంచ్..!
- LDAC సపోర్ట్, 32.5 గంటల బ్యాటరీ, స్మార్ట్ డయల్తో CMF Clip Pro ఓపెన్-ఇయర్ ఇయర్బడ్స్ లాంచ్..!
- Haryana: ఛీ.. ఛీ.. ఇంత దారుణమా? కూతుళ్ల కోసం జీవితాన్ని ధారబోసిన తండ్రి.. వీడియో కాల్లో అంత్యక్రియలు వీక్షించిన కూతుళ్లు!
అమీబిక్ మెనింగోఎన్సెఫాలిటిస్ వల్ల అరుదుగా వచ్చే ప్రాణాంతక వ్యాధి అమీబా నెగ్లేరియా ఫౌలెరీ అని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. దీనిని సాధారణంగా ” అమీబిక్ బ్రెయిన్ ఫీవర్ ” అంటారు. జంతువులు స్నానాలు చేసే చెరువులలో స్నానం చేయకూడదని, అలాగే ఆ నీటిని వంటలలో ఉపయోగించవద్దని, ముఖం కడుక్కోవద్దని ప్రభుత్వం సూచించింది. అలా చేస్తే క్రిములు ముక్కు ద్వారా శరీరంలోకి ప్రవేశిస్తాయని వైద్య అధికారులు తెలిపారు. ఇక ఇదే సమస్య జూలై ప్రారంభంలో తిరువనంతపురంలో 14 ఏళ్ల బాలుడు అమీబిక్ మెనింగోఎన్సెఫాలిటిస్తో చనిపోయినట్లు నిర్ధారించబడింది. మే తర్వాత జూలైలో ఇది నాల్గవ వ్యాధి కేసు. వీరంతా పిల్లలే. ఈ వ్యాధి గతంలో 2017, 2023లో కేరళ తీరప్రాంత అలప్పుజా జిల్లాలో కనిపించింది. ఆ తర్వాత ప్రభుత్వం ప్రజలకు అవగాహన పెంచింది. ఎవరికైనా తలనొప్పి, జ్వరం, వాంతులు, గొంతునొప్పి వంటి సమస్యలు ఉంటె వైద్యులను సంప్రదించాలని ప్రభుత్వం కోరింది.
Nayanthara: ‘ముద్దు’పై గొడవ… విఘ్నేష్ శివన్ను అవమానించిన నయనతార?
తాజావార్తలు
-
Sonam Wangchuk: అర్ధరాత్రి వేళ మాట ఇచ్చి మోసం చేశారు.. కేంద్ర మంత్రుల తీరుపై సోనమ్ వాంగ్చుక్ ఆవేదన
-
Ramayana Release Date : రామాయణ రిలీజ్ డేట్ ప్రకటించిన మేకర్స్..
-
8,000 నిట్స్ OLED డిస్ప్లే, 8,500mAh భారీ బ్యాటరీ, Kirin 8020 చిప్తో Huawei Nova 16 SE లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ.. ఎగిరెగిరిపడొద్దు.. ఆ ఇద్దరి కెరీర్ ఏమైందో తెలుసుకో!
-
Donald Trump: ట్రంప్ సంచలన ప్రకటన.. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత జరగబోయే అతిపెద్ద దాడికి మేము సిద్ధంగా ఉన్నాం
ట్రెండింగ్
-
LDAC సపోర్ట్, 32.5 గంటల బ్యాటరీ, స్మార్ట్ డయల్తో CMF Clip Pro ఓపెన్-ఇయర్ ఇయర్బడ్స్ లాంచ్..!
-
Haryana: ఛీ.. ఛీ.. ఇంత దారుణమా? కూతుళ్ల కోసం జీవితాన్ని ధారబోసిన తండ్రి.. వీడియో కాల్లో అంత్యక్రియలు వీక్షించిన కూతుళ్లు!
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!