Diwali Crackers : పండుగ రోజు విషాదం.. 11 ఏళ్ల బాలుడిని బలిగొన్న టపాసులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దీపావళి పండుగ వచ్చిందంటే చాలు.. చిన్నారులకు ఎక్కడలేని ఉత్సాహంతో కేరింతలు వేస్తారు. దీపావళి పర్వదినాన ఎంతో ఆనందంగా పూజలు నిర్వహించి టపాసులు పేల్చుతుంటారు. అయితే.. ఇదే దీపావళి పండుగ వారి ఇంట్లో విషాదం నింపింది. టపాసులే యమపాశమై వారి 11 ఏళ్ల బాలుడిని ఆనంతలోకాలకు తీసుకుపోయాయి. దీంతో కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు తల్లిదండ్రులు. వివరాల్లోకి వెళితే.. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో ఈ విషాద ఘటన చోటు చేసుకుంది. దీపావళి టపాసులు కాలుస్తూ డబీన్మిట్టన్ కాలనీకి చెందిన లక్ష్మీనరసింహ (11 ) అనే బాలుడు మృతిచెందాడు.
Also Read : Karnataka: మంత్రా మజాకా… దీపావళికి గిఫ్ట్గా బంగారమా..!
పెద్దలు దగ్గరలేని సమయంలో టపాసులు కాలుస్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది. అయితే.. టపాసులు అన్నీ అంటుకొని ఒక్కసారి మంటలు చెలరేగాయి. ఈ మంటల్లో ఓ బైక్కు కూడా దగ్దమైంది. అయితే.. బాలుడు కేకలు వేయడంతో.. గమనించిన కుటుంబ సభ్యులు హుటాహుటిన లక్ష్మీనరసింహను మచిలీపట్నం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే.. పరిస్థితి విషమంగా ఉండటంతో బాలుడిని గుంటూరు తరలించారు. అయితే.. మార్గం మధ్యలోనే బాలుడు మృతి చెందాడు. దీంతో బాలుడి తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి.
Also Read
తాజావార్తలు
-
Macron: యూరప్లో ఇంధన ధరలు మంటలు.. త్వరలో G7 దేశాల సమావేశం
-
OTR: వచ్చే ఎన్నికల్లో తిరుపతి ఎంపీ టిక్కెట్ కోసం ఇప్పట్నుంచే పనబాక ప్లాన్!
-
OTR: ధర్మవరం వైసీపీ నేతలకు మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వార్నింగ్
-
Air India: ఖర్చులు తగ్గించేందుకు కీలక నిర్ణయం.. ఎయిరిండియా కొత్త సీఈవో సూపర్ ప్లాన్!
-
OTR: ఏపీలో పదే పదే రిక్రూట్మెంట్ జీవోల విషయంలో తడబాట్లు..
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్పై భారత్ ఘన విజయం.. సెమీస్కు దూసుకెళ్లిన హర్మన్సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..