Alleti Maheshwar Reddy: హెటిరో స్కాంలో కోట్లాది రూపాయలు చేతులు మారాయి
- బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ప్రెస్ మీట్
- తెలంగాణ ప్రభుత్వంపై తీవ్రమైన విమర్శలు చేసిన మహేశ్వర్ రెడ్డి
- హెటిరో స్కాంలో కోట్లాది రూపాయలు చేతులు మారాయన్న ఏలేటి.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Alleti Maheshwar Reddy: బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన ప్రెస్ మీట్ లో తెలంగాణ ప్రభుత్వంపై తీవ్రమైన విమర్శలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజా ఆకాంక్షలకు వ్యతిరేకంగా పని చేస్తున్నదని, తాజా క్యాబినెట్ నిర్ణయాలు నిరాశకు గురిచేసినట్లు పేర్కొన్నారు. రైతు భరోసా పథకంపై స్పష్టత లేకపోవడం, పెన్షన్ పెంపు, ఆరు గ్యారంటీలపై ప్రభుత్వం పట్టించుకోకపోవడం కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
Also Read: DaakuMaharaaj : మామ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ కు ముఖ్య అతిథిగా అల్లుడు
Also Read
- Supreme Court: మహిళకు ఉద్యోగం నిరాకరించినందుకు పనిష్మెంట్.. రూ.12 లక్షలు పరిహారం చెల్లించాలని తీర్పు
- Third Front: దేశంలో ‘‘థర్డ్ ఫ్రంట్’’.. కనిమొళి వరస భేటీలతో కొత్త చర్చ..
- Marital Rape: వైవాహిక అత్యాచారంపై సుప్రీంకోర్టు కీలక విచారణ.. తెగే పంచాయితీనేనా?
- Pakistan: అరేబియా సముద్రంలో భారత్-పాక్ నేవీ ఢీ.. చైనా వ్యూహాలపై అనుమానం.!
మహేశ్వర్ రెడ్డి క్యాబినెట్ నిర్ణయాన్ని “కొండను తవ్వి ఎలుకను పట్టినట్లుతో సమానమని అభిప్రాయపడ్డారు. ప్రభుత్వ అవినీతిచర్యలపై విచారణ జరపకపోవడాన్ని ఆయన తీవ్రంగా తప్పు పట్టారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ రెండు పార్టీల మధ్య “డూప్ ఫైట్” జరుగుతోందని ఆయన అభిప్రాయపడ్డారు. అలాగే, హెటిరో స్కాంలో కోట్లాది రూపాయలు చేతులు మారిన విషయం, సివిల్ సప్లై వ్యవహారాల్లో అక్రమాలపై ఆధారాలు ఉన్నా చర్యలు తీసుకోకపోవడం, ప్రభుత్వం నిర్ణయాలపై స్పందించకపోవడం వంటి అంశాలపై ఆయన ప్రశ్నలు సంధించారు. ముఖ్యంగా, రెవిన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వారి కంపెనీ వ్యవహారంపై, సీఎం రేవంత్ రెడ్డి కొడంగల్ లిఫ్ట్ టెండర్లపై తప్పులపై కూడా స్పందించారు. మహేశ్వర్ రెడ్డి ఇవన్నీ ప్రజలకు తెలియజేయడమే లక్ష్యంగా పోరాటం చేస్తామని తెలిపారు. ప్రభుత్వాన్ని నిలదీసి ప్రజల హక్కుల కోసం పోరాడే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
తాజావార్తలు
-
OTR : అనకాపల్లి జిల్లాలో సీఎం రమేష్ వర్సెస్ గుడివాడ అమర్నాథ్
-
Story Board : డీలిమిటేషన్ పై కేంద్రం వ్యూహమేంటి..? తెలుగు రాష్ట్రాల్లో ఏం జరుగుతుంది..?
-
CM Revanth Reddy :హైదరాబాద్లో హార్వర్డ్ కోర్సులు.. డిసెంబర్ నుంచే క్లాసులు
-
Telangana SIR : ఓటర్లకు ఈసీ గుడ్న్యూస్.. నోటీసులకు ఇక ఇలా స్పందించొచ్చు
-
Supreme Court: మహిళకు ఉద్యోగం నిరాకరించినందుకు పనిష్మెంట్.. రూ.12 లక్షలు పరిహారం చెల్లించాలని తీర్పు
ట్రెండింగ్
-
Samsung Phones: పర్సుకి ఫోన్కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!