Kishan Reddy: భారతీయ సంస్కృతి గొప్పతనం తెలియజేసేందుకే ఈ కార్యక్రమం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హైదరాబాద్ నెక్లెస్ రోడ్డులోని పీపుల్స్ ప్లాజా వద్ద భారత మాత ఫౌండేషన్ ఆధ్వర్యంలో భారతమాత మహా హారతి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, చినజీయర్ స్వామి హాజరయ్యారు. అంతేకాకుండా.. ఈ కార్యక్రమంలో హనుమాన్ సినిమా బృందం పాల్గొంది. ప్రాంగణంలో ఏర్పాటు చేసిన భారత మాత విగ్రహానికి పూలమాల వేసి.. అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి భారత మాత మహా హారతి కార్యక్రమాన్ని ప్రారంభించారు కిషన్ రెడ్డి.
Accident: ఓవర్టేక్ చేస్తూ బైక్, ఆటోని ఢీకొట్టిన స్కార్పియో.. ఏడుగురు దుర్మరణం..
Also Read
- CBSE రీవాల్యుయేషన్లో అద్భుతం.. 500కు 500 మార్కులు సాధించిన 'అవ్ని కేజ్రీవాల్'.!
- Virat Kohli: "నా పని అయిపోయింది.. మళ్లీ ఆడాలనుకోవడం లేదు".. కోహ్లీ షాకింగ్ స్టేట్మెంట్..
- Fire Accident: పరవాడ ఫార్మాసిటీలో ఘోర ప్రమాదం.. నలుగురు మృతి!
- Kylian Mbappe డబుల్ స్ట్రైక్.. ఇరాక్పై 3-0తో ఫ్రాన్స్ విజయం.! నాకౌట్కు అర్హత..
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జాతీయ భావనతో గత 7 ఏండ్లుగా భారతమాతకి మహా హారతి కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు. మహా హారతి కార్యక్రమం దేశంలో ఎక్కడా లేని విధంగా ఇక్కడ జరుపుకుంటున్నామని అన్నారు. ప్రజలకు సంబంధించిన కార్యక్రమం.. ఇది ఏ సంస్థకు చెందింది కాదని చెప్పారు. రానున్న రోజుల్లో కూడా మహా హారతి కార్యక్రమంను ఆనవాయితీగా నిర్వహించుకుందామని పేర్కొన్నారు. భారతీయ సంస్కృతి గొప్పతనం తెలియజేయడానికి భారతమాత ఫౌండేషన్ ఆద్వర్యంలో నిర్వహిస్తున్నామని కిషన్ రెడ్డి తెలిపారు.
Pakistan: న్యూమోనియాతో పాకిస్తాన్లో 200 మంది పిల్లలు మృతి..
అనంతరం చినజీయర్ స్వామి మాట్లాడుతూ.. భాగ్యనగరంలో భారతమాతకి మహా హారతి 7 సంవత్సరాలుగా నిర్వహిస్తున్నారని తెలిపారు. ఇతర దేశం వారు దేశాన్ని తండ్రిగా భావిస్తారు.. కానీ మన దేశంలో తల్లిగా భావిస్తామని అన్నారు. మన దేశంలో మాతృభూమికి అంతటి గొప్పతనం ఉంది.. వేరే ఇతరులకు ఆ సాంస్కృతి లేదని పేర్కొన్నారు. మనం భారతీయులుగా ఉండడం మన అదృష్టంగా భావించాలని అన్నారు. భారత భూమికి భారత మాత మృతికకు ఉండే గొప్పతనం అని తెలిపారు. భారత దేశానికి రెండు గొప్పతనాలు ఉన్నాయి. ఒకటి మట్టికి పరిమళం.. ఇంకోటి రుచి ఉన్నది మట్టిలోనని అన్నారు. ప్రపంచంలో అన్ని దేశాలు తిరిగాను ఇక్కడి మట్టిలో ఉన్న పరిమళం మరి ఎక్కడ లేదన్నారు. మన మట్టిలో పుట్టిన ప్రతి మనిషికి ప్రేమ, రుచి, మంచి పనులు చేయాలనే పరిమళం ఉంటుందని చినజీయర్ అన్నారు.
తాజావార్తలు
-
Jamun: రోజుకు 8 నుంచి 10 నేరేడు పండ్లు.. డాక్టర్లు చెప్పిన ఆరోగ్య రహస్యం!
-
CBSE రీవాల్యుయేషన్లో అద్భుతం.. 500కు 500 మార్కులు సాధించిన ‘అవ్ని కేజ్రీవాల్’.!
-
Virat Kohli: “నా పని అయిపోయింది.. మళ్లీ ఆడాలనుకోవడం లేదు”.. కోహ్లీ షాకింగ్ స్టేట్మెంట్..
-
Fire Accident: పరవాడ ఫార్మాసిటీలో ఘోర ప్రమాదం.. నలుగురు మృతి!
-
Vijay – Trisha : అన్ఫాలో చేసిన త్రిష.. విజయ్తో ఇక బ్రేకప్?
ట్రెండింగ్
-
జియో, ఎయిర్టెల్కు BSNL చెక్మెట్.. రోజుకు 2.5GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్తో కొత్త ప్లాన్ లాంచ్.!
-
120Hz నుంచి 144Hz డిస్ప్లే, 6000mAh బ్యాటరీ, 48MP కెమెరాతో Ai+ కొత్త 5G ఫోన్లు లాంచ్.. ధరలు, ఫీచర్లు ఇవే!
-
Thoothukudi Storm: సుడిగాలి బీభత్సం.. భారీ నష్టం, ఆరుగురికి తీవ్ర గాయాలు.!
-
Harmanpreet Kaur: వారి వల్లే మ్యాచ్ ఓడిపోయాం.. టీమిండియా కెప్టెన్ ఫైర్.!
-
Floor Cleaning Tips : ఇంట్లో జిడ్డు నేలకు గుడ్బై.. అద్దంలా మెరిపించే సూపర్ చిట్కాలు.!