Bank Privatisation : ప్రైవేటుపరం కానున్న బ్యాంకులు.. వ్యతిరేకిస్తున్న ఉద్యోగులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bank Privatisation : భారతదేశంలో బ్యాంకు ప్రైవేటీకరణ కేంద్ర ప్రభుత్వం ద్వారా జరిగింది. ఇప్పుడు బ్యాంకుల ప్రైవేటీకరణపై మరో వార్త వినిపిస్తోంది. అనేక బ్యాంకులు, కంపెనీలను ప్రైవేటీకరించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగులు ఈ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తున్నారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI) మినహా అన్ని ప్రభుత్వ బ్యాంకులను ప్రభుత్వం ప్రైవేట్ చేతులకు అప్పగించాలని దేశంలోని ఇద్దరు ప్రముఖ ఆర్థికవేత్తలు అంటున్నారు. ఇది కాకుండా, దేశంలోని 6 ప్రభుత్వ బ్యాంకులను ప్రైవేటీకరించబోమని నీతి ఆయోగ్ తెలిపింది.
Read Also: Ravi Babu: అవును.. నాకు పూర్ణతో ఎఫైర్ ఉంది.. కానీ
Also Read
- Nalgonda: రక్తసంబంధానికే మాయని మచ్చ.. ఆస్తి కోసం ఎంత పని చేశారంటే..!
- US-Iran: ఇరాన్ ప్రతిపాదనలు తిరస్కరించిన అమెరికా.. మళ్లీ యుద్ధం తప్పదా?
- I BOMMA: తెలుగుతో పాటు ఇతర భాషల సినిమాలు ఉచితంగా స్ట్రీమింగ్.. 'ఐబొమ్మ', 'బప్పం' వెబ్సైట్లపై కేసు దర్యాప్తు ముమ్మరం.!
- CSK vs SRH: బ్రెవిస్ బ్లాస్ట్.. కమిన్స్ క్లాస్.. సన్ రైజర్స్ టార్గెట్ ఎంతంటే.?
నీతి ఆయోగ్ విడుదల చేసిన జాబితాలో పంజాబ్ నేషనల్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్, కెనరా బ్యాంక్, ఎస్బీఐ, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఇండియన్ బ్యాంక్లను ప్రభుత్వం ప్రైవేటీకరించబోదని పేర్కొంది. ఈ 6 బ్యాంకులను ప్రైవేటీకరించబోమని ప్రభుత్వం ప్రకటించింది. ప్రభుత్వ అధికారి నుండి అందిన సమాచారం ప్రకారం, ప్రభుత్వ బ్యాంకు ఏకీకరణలో భాగమైన వాటిని ప్రైవేటీకరణ నుండి దూరంగా ఉంచారు.
Read Also:Cheated Wife : ఫ్రెండ్ అని నమ్మితే పెళ్లానికే బీటేశాడు.. ఆ తరువాత వారిద్దరూ కలిసి..
ఆగస్టు 2019లో 10 బ్యాంకుల్లో 4 బ్యాంకులను ప్రభుత్వం విలీనం చేసింది. ఆ తర్వాత దేశంలోని ప్రభుత్వ రంగ బ్యాంకుల సంఖ్య 27 నుంచి 12కి పడిపోయింది. ప్రస్తుతం ప్రైవేటీకరణకు సంబంధించి ఎలాంటి ప్రణాళిక లేదు. ఈ బ్యాంకులన్నింటినీ ప్రైవేటీకరణకు దూరంగా ఉంచాలని ఆర్థిక మంత్రిత్వ శాఖ అభిప్రాయపడింది. ఐడీబీఐ బ్యాంకును ప్రైవేటీకరించనున్నట్టు గతేడాది బడ్జెట్లో ఆర్థిక మంత్రి ప్రకటించారు. ఈ బ్యాంకులో వాటాను విక్రయించేందుకు ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసింది. దీనికి సంబంధించి ప్రక్రియ ముందుకు సాగింది. నిరంతర నిరసనలు ఉన్నప్పటికీ, ప్రైవేటీకరణకు సంబంధించి ప్రభుత్వం ఇప్పటికే తన వైఖరిని క్లియర్ చేసింది. దీంతో పాటు బీమా కంపెనీకి విక్రయిస్తామని ఆర్థిక మంత్రి కూడా చెప్పారు.
తాజావార్తలు
-
Nalgonda: రక్తసంబంధానికే మాయని మచ్చ.. ఆస్తి కోసం ఎంత పని చేశారంటే..!
-
US-Iran: ఇరాన్ ప్రతిపాదనలు తిరస్కరించిన అమెరికా.. మళ్లీ యుద్ధం తప్పదా?
-
I BOMMA: తెలుగుతో పాటు ఇతర భాషల సినిమాలు ఉచితంగా స్ట్రీమింగ్.. ‘ఐబొమ్మ’, ‘బప్పం’ వెబ్సైట్లపై కేసు దర్యాప్తు ముమ్మరం.!
-
CSK vs SRH: బ్రెవిస్ బ్లాస్ట్.. కమిన్స్ క్లాస్.. సన్ రైజర్స్ టార్గెట్ ఎంతంటే.?
-
Blackmail : వరుణ్ సందేశ్ ‘బ్లాక్ మెయిల్’.. లాభాల్లో టెక్నీషియన్స్కు వాటా?
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!