Extramarital Affair: ట్యాక్సీ డ్రైవర్తో బ్యాంక్ మేనేజర్ భార్య ఎఫైర్.. భర్తను చంపేందుకు ప్లాన్! క్లైమాక్స్లో షాకింగ్ ట్విస్ట్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Extramarital Affair: ఒకవైపు అందమైన కుటుంబం, మంచి ఉద్యోగం చేసే భర్త, ఇద్దరు పిల్లలు.. బయటికి ఎంతో సంతోషంగా కనిపిస్తున్న ఆ కుటుంబంలో ఒక ట్యాక్సీ డ్రైవర్ రాకతో కథ మొత్తం అడ్డం తిరిగింది. ప్రియుడి కోసం భర్తను హతమార్చడానికి కూడా వెనుకాడని ఒక భార్య ఉదంతం ఇప్పుడు రాజస్థాన్లో చర్చనీయాంశమైంది. అసలు ఏమైందంటే.. రాజస్థాన్లోని అల్వార్కు చెందిన అర్చన అరోరాకు 2018లో జైపూర్లో ప్రైవేట్ బ్యాంక్ మేనేజర్గా పనిచేస్తున్న అర్ణవ్ ఖత్రీతో వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. భర్త ఉద్యోగ రీత్యా జైపూర్లో ఉండగా, అర్చన అల్వార్లో ఉండేది. అల్వార్ నుంచి జైపూర్కు వెళ్లే క్రమంలో ఆమెకు రిషబ్ శర్మ అనే ట్యాక్సీ డ్రైవర్తో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా వివాహేతర సంబంధానికి దారితీసింది.
READ ALSO: SS Rajamouli: ప్రపంచ సినిమాను ఏలబోతున్న ‘వారణాసి’.. ఇండియన్ సినిమా దిశను మార్చబోతున్న జక్కన్న!
Also Read
- TDP Mahanadu 2026: మహానాడులో 20 కీలక తీర్మానాలు.. తెలంగాణ నుంచి 4 ప్రత్యేక ప్రతిపాదనలు!
- Telangana Heatwave Alert: తెలంగాణకు హీట్ వేవ్ అలర్ట్.. పలు జిల్లాలకు రెడ్ అలెర్ట్ జారీ!
- Rajasthani Khoba Roti Recipe: రెగ్యులర్ రోటీ బోర్ కొట్టిందా..? ఈ కరకరలాడే ప్రత్యేక వంటకం ట్రై చేయండి..
- Global Internet Disruption: ఇరాన్ వ్యాఖ్యలతో కొత్త టెన్షన్..! ఇంటర్నెట్ స్తంభించిపోతుందా..? భారత్కు ముప్పు తప్పదా..?
వీరిద్దరి సంబంధం ఎంత ముదిరిందంటే, ఏకంగా ఆ వివాహిత తన భర్తను అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించుకునే వరకు వెళ్లింది. ఒకరోజు అర్ణవ్ తన భార్య ప్రియుడి ట్యాక్సీలో జైపూర్ నుంచి అల్వార్ వస్తుండగా వెనుక సీట్లో నిద్రపోయాడు. అర్ణవ్ నిద్రపోతున్నాడని అనుకున్న డ్రైవర్ రిషబ్ వెంటనే తన ప్రియురాలు అయిన అర్చనకు ఫోన్ చేసి.. “నువ్వు ఓకే అంటే.. ఇప్పుడే నీ భర్త పని ముగించేస్తాను (చంపేస్తాను)” అని చెప్పాడు. అయితే అదృష్టవశాత్తూ అర్ణవ్ అప్పటికే నిద్రలేచి ఉన్నాడు. ఆ మాటలు విన్న అతను ఏమాత్రం కంగారు పడకుండా, వారి మాటలను తన ఫోన్లో రికార్డ్ చేశాడు. ఆ ఒక్క రికార్డింగ్ వారి అసలు రంగును బయటపెట్టింది.
తన భార్య కుట్రను తెలుసుకున్న అర్ణవ్ ఆమెను నిలదీశాడు. దీంతో గొడవలు మొదలై చివరకు అవి విడాకుల వరకు వెళ్లాయి. అయితే విడాకులు ఇచ్చి విడిపోవాలంటే తనకు రూ.50 లక్షలు ఇవ్వాలని అర్చన డిమాండ్ చేసింది. దానికి ఆమె భర్త నిరాకరించడంతో, ఆమె తన ఇద్దరు పిల్లలను వదిలేసి ప్రియుడు రిషబ్తో కలిసి పరారైంది. 2026 మార్చిలో భర్త అర్ణవ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు కేసు నమోదు చేశారు. భార్యను ఆమె ప్రియుడిని పోలీసులు గాలిస్తుండగానే, తప్పించుకోవడం సాధ్యం కాదని భావించిన అర్చన – రిషబ్ స్వయంగా అల్వార్ ఎస్పీ కార్యాలయంలో లొంగిపోయారు. ప్రస్తుతం పోలీసులు అర్చనను జైలుకు పంపగా, ఆమె ప్రియుడు రిషబ్ను విచారిస్తున్నారు. కళ్లముందు కనిపిస్తున్న అందమైన జీవితాన్ని కాలదన్ని, క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయం ఆ మహిళ జీవితాన్ని కటకటాల పాలు చేసింది.
READ ALSO: RGV: “దావూద్ ఇబ్రహీం లేకపోతే నేను లేను”.. అండర్వరల్డ్ గురించి వర్మ పచ్చి నిజాలు!
తాజావార్తలు
-
TDP Mahanadu 2026: మహానాడులో 20 కీలక తీర్మానాలు.. తెలంగాణ నుంచి 4 ప్రత్యేక ప్రతిపాదనలు!
-
Peddi: ‘పెద్ది’ ట్రైలర్లో.. సమంతను గుర్తు చేస్తున్న జాన్వీ
-
Telangana Heatwave Alert: తెలంగాణకు హీట్ వేవ్ అలర్ట్.. పలు జిల్లాలకు రెడ్ అలెర్ట్ జారీ!
-
Rajasthani Khoba Roti Recipe: రెగ్యులర్ రోటీ బోర్ కొట్టిందా..? ఈ కరకరలాడే ప్రత్యేక వంటకం ట్రై చేయండి..
-
Iran: ట్రంప్, నెతన్యాహుల తలలు తీస్తే రూ.450 కోట్ల బహుమతి.. ఖమేనీ మృతికి ఇరాన్ రివెంజ్ ప్లాన్!
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!