Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home International News Bangladesh Shardiya Navratri 2024 Bangladesh Denies Permission To Hindus To Celebrate Durga Puja Goddess Idols Vandalised Under Muhammad Yunus Govt

Durgama Idols Destroyed: ఘోరం.. దుర్గామాత విగ్రహాలు ధ్వంసం.. ఎక్కడంటే?

Published Date :October 3, 2024 , 3:01 pm
By RAMAKRISHNA KENCHE
  • హిందువులపై మహ్మద్ యూనస్ ప్రభుత్వం కఠిన వైఖరి
  • దుర్గాపూజకు అనుమతి లేదని స్పష్టం
  • పలు ప్రాంతాల్లో విగ్రహాలు ధ్వంసం
Durgama Idols Destroyed: ఘోరం.. దుర్గామాత విగ్రహాలు ధ్వంసం.. ఎక్కడంటే?
  • Follow Us :
  • google news
  • dailyhunt

బంగ్లాదేశ్‌కు మహ్మద్ యూనస్ నాయకత్వం వహించినప్పటి నుంచి పలు మార్లు హిందువులను లక్ష్యంగా చేసుకోవడం ప్రారంభించారు. ఇటీవల వరదలకు భారత్ కారణమని నిందించినట్లు సమాచారం. ఇప్పుడు దుర్గాపూజను జరుపుకోవడానికి అనుమతించకపోవడం… ఇవన్నీ బంగ్లాదేశ్ కృతజ్ఞతలేనితనానికి ఉదాహరణలు. నేటి నుంచి నవరాత్రులు ప్రారంభమయ్యాయి. కానీ బంగ్లాదేశ్ ఇప్పటికీ దుర్గాపూజ జరుపుకోవడానికి అనుమతించడం లేదు. బంగ్లాదేశ్‌లో దుర్గాపూజ విషయంలో దుమారం రేపుతోంది.

READ MORE: Tirumala Brahmotsavam 2024: శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు.. భక్తులకు ఈవో కీలక సూచనలు

Also Read

  • AP SSC Results 2026: టెన్త్‌ ఫలితాల్లో సత్తా చాటిన ఎంజేపీ బీసీ గురుకులాలు.. 96.02 శాతం ఉత్తీర్ణత..
  • స్టైలిష్ కలర్స్‌తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
  • Trump-Putin: ట్రంప్-పుతిన్ మధ్య 90 నిమిషాలు కాల్ సంభాషణ.. ఏం చర్చించారంటే..!
  • AP SSC Supplementary Exams 2026: విద్యార్థులకు అలర్ట్.. టెన్త్‌ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్‌ విడుదల..

దుర్గాపూజకు హిందువులకు అనుమతి ఇవ్వడానికి దేశంలోని మహ్మద్ యూనస్ ప్రభుత్వం, ముస్లిం సంస్థలు నిరాకరించాయి. భద్రతా ఏర్పాట్లు సరిగా లేవని, దాడి జరిగే ప్రమాదం ఉందన్నది వారి వాదన. అదే సమయంలో.. అనుమతి పొందిన పూజా కమిటీలు నమాజ్ సమయంలో శాంతిని కాపాడాలని కోరారు. అంటే నమాజ్ సమయంలో పూజలు, భజనలు ఆపేయాలని ఆదేశించారు. ఇదే కాకుండా దేశంలోని పలు ప్రాంతాల నుంచి దుర్గా విగ్రహాలు ధ్వంసమవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. గురువారం తెల్లవారుజామున కిషోర్‌గంజ్‌లోని బట్రిష్ గోపీనాథ్ జియుర్ అఖారాలో దుర్గామాత యొక్క సరికొత్త విగ్రహాన్ని ధ్వంసం చేశారు. అదే సమయంలో బంగ్లాదేశ్‌లోని కొమిల్లా జిల్లాలో ఓ ఆలయంలో కూడా దుర్గా మాత విగ్రహాన్ని పగులగొట్టి ఆలయంలోని విరాళాల పెట్టెను దోచుకెళ్లారు. రెండు రోజుల క్రితం నారాయణ్ జిల్లాలోని మిరపరాలోని దుర్గా గుడిపై ఛాందసవాదులు దాడి చేశారు.

READ MORE:Kia Carnival 2024 Price: ‘కియా కార్నివాల్’ లాంచ్.. ఇట్స్ వెరీ కాస్ట్‌లీ! ధర, ఫీచర్ల డీటెయిల్స్ ఇవే

ఇదిలాఉండగా.. అక్టోబర్ 9 నుంచి ప్రారంభమయ్యే దుర్గాపూజకు ముందు ‘జిజ్యా’ పన్నుగా పూజా పండల్‌కు రూ. 5 లక్షలు చెల్లించాలని పూజా కమిటీలను లిఖితపూర్వకంగా కోరినట్లు ప్రభుత్వ ఉన్నత వర్గాలు తెలిపాయి. జిజ్యా పన్ను కారణంగా, పూజను నిర్వహించకూడదని ఇప్పటికే పెద్ద సంఖ్యలో కమిటీలు నిర్ణయించినట్లు వర్గాలు తెలిపాయి. యూనస్ ప్రభుత్వం బుధవారం భారతదేశంలో పోస్ట్ చేసిన వారితో సహా ఐదుగురు రాయబారులను రీకాల్ చేస్తున్నట్లు ప్రకటించిన తరుణంలో ఈ సంఘటనలన్నీ వెలుగులోకి వస్తున్నాయి. బ్రస్సెల్స్, కాన్‌బెర్రా, లిస్బన్, న్యూఢిల్లీ, న్యూయార్క్‌లోని ఐక్యరాజ్యసమితి శాశ్వత మిషన్‌లో నియమించబడిన రాయబారులను ఢాకాకు తిరిగి వెళ్లాలని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆదేశించింది. షేక్ హసీనా అధికారంలోకి వచ్చినప్పటి నుంచి బంగ్లాదేశ్ ఉద్దేశపూర్వకంగా భారత్‌తో చెలగాటమాడుతోంది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Bangladesh
  • bangladesh denies permission to hindus
  • Durga Puja
  • goddess idols
  • Muhammad Yunus

తాజావార్తలు

  • Hardik Pandya: హార్దిక్‌ను నట్టేట ముంచేస్తోన్న రోహిత్, సూర్య.. మీకు పాండ్య ఎంత చేశాడో గుర్తుందా బ్రోస్!

  • Extramarital affair: ప్రియురాలి ఇంట్లోకి దూరిన ప్రియుడు.. సడన్ గా ఎంట్రీ ఇచ్చిన భర్త..

  • AP SSC Results 2026: టెన్త్‌ ఫలితాల్లో సత్తా చాటిన ఎంజేపీ బీసీ గురుకులాలు.. 96.02 శాతం ఉత్తీర్ణత..

  • స్టైలిష్ కలర్స్‌తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?

  • Trump-Putin: ట్రంప్-పుతిన్ మధ్య 90 నిమిషాలు కాల్ సంభాషణ.. ఏం చర్చించారంటే..!

ట్రెండింగ్‌

  • స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!

  • Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!

  • Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్‌ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!

  • Raw Mango Tomato Roti Pachadi: వేడివేడి అన్నానికి సూపర్ కాంబో “మామిడికాయ టమాటా రోటి పచ్చడి”.!

  • Open AI Financial Crisis : ఆర్థిక సంక్షోభంలో చాట్ జీపీటీ.?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions