Bangladesh : ఈద్ సందర్భంగా బంగ్లాదేశ్ యూనస్ ప్రభుత్వం సంచలన నిర్ణయం.. లబ్ధిపొందనున్న 20లక్షల కుటుంబాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bangladesh : బంగ్లాదేశ్ లో ప్రస్తుతం రాజకీయ పరిస్థితులు బాగోలేదు. అక్కడ శాశ్వత ప్రభుత్వం లేదు. యూనస్ నేతృత్వంలో తాత్కాలిక ప్రభుత్వం నడుస్తోంది. రాను రాను ఆ ప్రభుత్వం మీద కూడా వ్యతిరేకత మొదలవుతుంది. దీంతో యూనస్ ప్రభుత్వం దేశ ప్రజల విశ్వాసాన్ని గెలుచుకునేందుకు చేయని ప్రయత్నాలు లేవనే చెప్పాలి. తాజాగా యూనస్ ప్రభుత్వం దేశంలోని పేద కుటుంబాలకు రేషన్ పథకాన్ని పెద్ద ఎత్తున అమలు చేసేందుకు సన్నాహాలు చేస్తుంది. మార్చి, ఏప్రిల్ నెలల్లో వివిధ కార్యక్రమాల ద్వారా ప్రభుత్వం దాదాపు 7 లక్షల టన్నుల రేషన్ పంపిణీ చేస్తుందని ప్రభుత్వ ప్రతినిధి అలీ ఇమామ్ మజుందార్ సోమవారం తెలిపారు.
ఇప్పుడు ప్రభుత్వం ప్రజల మద్దతు కూడగట్టుకోవడం కోసం మతపరమైన పండుగలను సద్వినియోగం చేసుకోవడానికి సిద్ధమవుతోంది. ఈద్ సందర్భంగా ప్రజలకు అదనంగా 10 కిలోల బియ్యం ఇవ్వాలని నిర్ణయించినట్లు యూనుస్ మంత్రి అలీ తెలిపారు. ఈద్-ఉల్-ఫితర్ సందర్భంగా ప్రభుత్వం కోటి కుటుంబాలకు 10 కిలోల బియ్యాన్ని ఉచితంగా అందిస్తుందని తెలిపారు.
Also Read
- CM Chandrababu: తీవ్ర తాగునీటి సంక్షోభం.. వచ్చే ఏడాది నుంచి శాశ్వత పరిష్కారం.!
- Central Government Schemes: రైతులకు 3 అద్భుత కేంద్ర పథకాలు.. ఏటా రూ.6,000.. నెలకు రూ.3,000 పెన్షన్..!
- Hyderabad: హైదరాబాద్లో దారుణం.. హిట్ అండ్ రన్లో మూడేళ్ల బాలుడు మృతి
- Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా "కరివేపాకు కారప్పొడి" కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
Read Also:Delhi New CM: ఢిల్లీ సీఎం రేసు నుంచి తప్పుకున్న పర్వేష్ వర్మ! కారణమిదే!
డిప్యూటీ కమిషనర్ల సమావేశంలో రెండవ రోజు, ఆహార , భూమి మంత్రిత్వ శాఖ సలహాదారుడు ‘ఆహార స్నేహపూర్వక కార్యక్రమం'(Food friendly program) కింద 50 లక్షల కుటుంబాలకు మూడు లక్షల టన్నుల బియ్యం పంపిణీ చేయనున్నట్లు.. ఇందులో ప్రతి కుటుంబానికి కిలోగ్రాముకు 15 టాకాల చొప్పున 30 కిలోల బియ్యం లభిస్తాయని చెప్పారు. దీనితో పాటు, ట్రేడింగ్ కార్పొరేషన్ ఆఫ్ బంగ్లాదేశ్ (TCB) ద్వారా రెండు నెలల్లో లక్ష టన్నుల బియ్యం పంపిణీ చేయబడుతుంది. ఓపెన్ మార్కెట్ సేల్ (OMS) పథకం ద్వారా మరో లక్ష టన్నుల బియ్యం కేటాయించబడుతుంది.
వచ్చే నెల నుండి ప్రారంభమయ్యే ముస్లింల పవిత్ర మాసానికి కూడా ప్రత్యేక సన్నాహాలు జరుగుతున్నాయి. రంజాన్ సందర్భంగా సజావుగా ఆహార పంపిణీ కోసం, ఈ కార్యక్రమాన్ని క్రమపద్ధతిలో అమలు చేయాలని సలహాదారు డిసిని ఆదేశించారు. “పెద్ద మొత్తంలో ఆహార ధాన్యాలు సబ్సిడీ ధరలకు అమ్ముతారు. కొన్ని సందర్భాల్లో రంజాన్ సందర్భంగా ఉచితంగా ఇస్తారు” అని ఆయన చెప్పారు.
Read Also:Hyderabad: ఆన్లైన్ గేమ్లో బాలికను ట్రాప్.. ఆపై అత్యాచారం
తాజావార్తలు
-
CM Chandrababu: తీవ్ర తాగునీటి సంక్షోభం.. వచ్చే ఏడాది నుంచి శాశ్వత పరిష్కారం.!
-
Central Government Schemes: రైతులకు 3 అద్భుత కేంద్ర పథకాలు.. ఏటా రూ.6,000.. నెలకు రూ.3,000 పెన్షన్..!
-
Salman Khan: కత్రినా బాడీ షేమింగ్పై సల్మాన్ ఫైర్.. కెమెరా ముందే షర్ట్ విప్పి ట్రోలర్స్కు స్ట్రాంగ్ వార్నింగ్!
-
Ramayana : రామాయణ ఇంగ్లీష్ వర్షన్లో మార్పులు.. పాటలు, కొన్ని సీన్స్కు కటింగ్ వేస్తోన్న టీం
-
Hyderabad: హైదరాబాద్లో దారుణం.. హిట్ అండ్ రన్లో మూడేళ్ల బాలుడు మృతి
ట్రెండింగ్
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!
-
Curd in Fridge: ఫ్రిజ్లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!