Balakrishna : ఏపీ జనంలో మార్పు స్పష్టంగా కనిపిస్తుంది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్సీ ఎన్నికల 2023 ఫలితాలకు ఓట్ల లెక్కింపు గురువారం ఉదయం 8గంటలకు ప్రారంభమైంది. ఆంధ్రప్రదేశ్లోని మూడు గ్రాడ్యుయేట్ల ఎమ్మెల్సీ స్థానాలకు (శ్రీకాకుళం-విజయనగరం-విశాఖపట్నం, ప్రకాశం-నెల్లూరు-చిత్తూరు మరియు కడప-అనంతపురం-కర్నూలు), ఉపాధ్యాయ నియోజకవర్గాలు (ప్రకాశం-నెల్లూరు-చిత్తూరు మరియు కడప-అనంతపురం-కర్నూలు) కోసం ప్రతినిధులను ఎన్నుకునేందుకు ఎన్నికలు నిర్వహించబడ్డాయి. మరియు స్థానిక అధికారుల నియోజకవర్గాలు (శ్రీకాకుళం, పశ్చిమ గోదావరి మరియు కర్నూలు). తెలంగాణలోని ఏకైక ఉపాధ్యాయ నియోజకవర్గం (మహబూబ్నగర్-హైదరాబాద్-రంగారెడ్డి) ఫలితాలు కూడా గురువారం వెలువడ్డాయి.
Also Read : Bandi Sanjay: గన్పార్క్ వద్ద బండిసంజయ్ దీక్ష.. భారీగా పోలీసులు మోహరింపు
Also Read
- Tour Of South Africa: సౌతాఫ్రికా షెడ్యూల్లో కీలక మార్పులు.. టీ20లు కూడా అక్కడే..
- Mohan Bhagwat: రిజర్వేషన్లు కొనసాగాలి, వారు వదులుకోవాలి: ఆర్ఎస్ఎస్ చీఫ్ కీలక వ్యాఖ్యలు
- OTR: జాగ్రత్త.. మీరు, మీ భర్త జాగ్రత్తగా మెలగండి..
- Jobs In Hydraa: హైడ్రాలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. ఆగస్టు 8, 9 తేదీల్లో నేరుగా ఎంపిక ప్రక్రియ..
మహబూబ్నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ టీచర్స్ లెజిస్లేటివ్ కౌన్సిల్ సభ్యుని (ఎమ్మెల్సీ) స్థానంలో బీజేపీ బలపరిచిన అభ్యర్థి ఏవీఎన్రెడ్డి విజయం సాధించారు. అయితే ఈ రోజు కూడా పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానంలో నాలుగు రౌండ్లు పూర్తయ్యేసరికి టీడీపీ అభ్యర్థి వేపాడ చిరంజీవిరావు ముందంజలో ఉన్నారు. అలాగే తూర్పు రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ టీడీపీ ముందంజలో ఉంది. మూడు రౌండ్లు పూర్తయ్యేసరికి టీడీపీ అభ్యర్థి కంచర్ల శ్రీకాంత్ 9,558 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. ఈ సందర్భంగా టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ.. ఏపీ జనంలో మార్పు స్పష్టంగా కనిపిస్తుందన్నారు. ప్రజల్లో తిరుగుబాటు మొదలైంది ఇకమీదట కూడా ఇలానే ఉంటుందని ఆయన వ్యాఖ్యానించారు.
Also Read : Cruel Man: రాక్షసుడు.. మహిళ గుండెతో కూర వండి కుటుంబసభ్యులకు తినిపించి.. ఆపై!
తాజావార్తలు
-
Tour Of South Africa: సౌతాఫ్రికా షెడ్యూల్లో కీలక మార్పులు.. టీ20లు కూడా అక్కడే..
-
Mohan Bhagwat: రిజర్వేషన్లు కొనసాగాలి, వారు వదులుకోవాలి: ఆర్ఎస్ఎస్ చీఫ్ కీలక వ్యాఖ్యలు
-
OTR: జాగ్రత్త.. మీరు, మీ భర్త జాగ్రత్తగా మెలగండి..
-
Jobs In Hydraa: హైడ్రాలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. ఆగస్టు 8, 9 తేదీల్లో నేరుగా ఎంపిక ప్రక్రియ..
-
Pakistan: పిల్లలపై అత్యాచారం, ట్రాఫికింగ్ నిందితుడు.. PoK ఎన్నికల్లో గెలుపు..
ట్రెండింగ్
-
రూ.9.99 లక్షలకే పెట్రోల్, డీజిల్, CNG ఆప్షన్లతో Tata Nexon Camo ఎడిషన్ లాంచ్..!
-
6.99 అంగుళాల 120Hz OLED డిస్ప్లే, 8,000mAh బ్యాటరీతో REDMI Note 17 5G లాంచ్..!
-
Crispy Wheat Flour Snacks: బయటి జంక్ ఫుడ్కి బై..బై.. ఇంట్లోనే గోధుమపిండితో కరకరలాడే హెల్తీ స్నాక్స్ చేసేయండి ఇలా.!
-
Best EV Bikes: బెస్ట్ మైలేజ్, అదిరే ఫీచర్లతో రూ.1.50 లక్షలలోపు కొనుగోలు చేయగల టాప్-5 EV బైక్లు ఇదిగో..!
-
Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!