Satellite: ఈ రాష్ట్రానికి సొంత శాటిలైట్.. దేశంలో తొలిసారి..!
- దేశంలో తొలిసారిగా, ఒక రాష్ట్రానికి సొంత ఉపగ్రహం
- 2025-26 బడ్జెట్లో ఆర్థిక మంత్రి ప్రకటన
- సొంతగా ఉపగ్రహం ఉంటే విదేశీయుల అక్రమ చొరబాట్లను అడ్డుకోవచ్చు- సీఎం.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశంలో తొలిసారిగా, ఒక రాష్ట్రానికి సొంత ఉపగ్రహం (Satellite) ఏర్పాటు చేసుకోనున్నట్లు అస్సాం ప్రభుత్వం ప్రకటించింది. దేశంలో సొంత ఉపగ్రహం కలిగిన మొదటి రాష్ట్రంగా అస్సాం త్వరలో అవతరించబోతోంది. ఈ ఉపగ్రహం ముఖ్యంగా సామాజిక-ఆర్థిక ప్రాజెక్టుల అమలుకు అవసరమైన డేటాను సేకరించడంలో.. అలాగే సరిహద్దు నిఘాకు సహాయం చేయడంలో కీలక పాత్ర పోషించనుంది. 2025-26 రాష్ట్ర బడ్జెట్ను సమర్పిస్తూ అస్సాం ఆర్థిక మంత్రి అజంతా నియోగ్ ఈ ప్రకటన చేశారు.
Read Also: Priya Prakash : నాకు మూవీ ఛాన్సులు ఇవ్వట్లేదు.. ఆ పని చేసుకుంటున్నా..!
Also Read
- Modi-Meloni: ఇటీవల రోమ్లో కలవడం ఆనందంగా ఉంది.. మోడీ రికార్డ్పై మెలోని అభినందనలు
- Women's T20 World Cup 2026కు కౌంట్డౌన్ స్టార్ట్.. భారత్-పాకిస్థాన్ మధ్యే తొలి పోరు.. పూర్తి వివరాలు ఇవే..
- Sushmita Dev: మమతా బెనర్జీకి మరో షాక్.. రాజ్యసభకు రాజీనామా చేసిన సుస్మితా దేవ్!
- 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
“కీలకమైన సామాజిక-ఆర్థిక ప్రాజెక్టుల అమలుకు నిరంతర డేటా ప్రవాహం కోసం.. భారత ప్రభుత్వ అంతరిక్ష విభాగం, IN-SPACe (ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్)తో సహకారంతో, సొంత ఉపగ్రహం ‘అసంసత్’ ను ఏర్పాటు చేయాలని మేము ప్రణాళిక వేసుకున్నాము. కీలకమైన ప్రాజెక్టుల అమలుకు అవసరమైన సమాచారాన్ని సేకరించేందుకు ఇదెంతో దోహదం చేస్తుంది’’ అని ఆర్థికమంత్రి అజంతా నియాగ్ వెల్లడించారు.
Read Also: Champions Trophy 2025: ప్రైజ్మనీ రివీల్ చేసిన ఐసీసీ.. భారత్కు ఎంతంటే..?
ఈ అంశంపై ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ మాట్లాడుతూ.. “మనకు మన సొంత ఉపగ్రహం ఉంటే, అది విదేశీయులు అక్రమంగా ప్రవేశించడానికి ప్రయత్నిస్తారా లేదా అని చెబుతుంది. ఇది రాబోయే వరదల గురించి ముందస్తు సమాచారం కూడా ఇవ్వగలదు. అలాగే వాతావరణ నివేదికలు కూడా అందించగలదు. ఇది రైతులకు ప్రయోజనకరంగా మారుతుంది,” అని తెలిపారు. దీని ఏర్పాటు కోసం ఇస్రోతో చర్చలు మొదలుపెట్టామని ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ వెల్లడించారు.
తాజావార్తలు
-
Jeethu Joseph: ‘దృశ్యం-3’ తెలుగులో ఎందుకు రీమేక్ కాలేదు? అసలు రీజన్ చెప్పేసిన డైరెక్టర్ జీతూ జోసెఫ్!
-
Janvi Kapoor: ‘పెద్ది’ దెబ్బకైనా జాన్వీ తీరు మారుతుందా?
-
Modi-Meloni: ఇటీవల రోమ్లో కలవడం ఆనందంగా ఉంది.. మోడీ రికార్డ్పై మెలోని అభినందనలు
-
Women’s T20 World Cup 2026కు కౌంట్డౌన్ స్టార్ట్.. భారత్-పాకిస్థాన్ మధ్యే తొలి పోరు.. పూర్తి వివరాలు ఇవే..
-
Sushmita Dev: మమతా బెనర్జీకి మరో షాక్.. రాజ్యసభకు రాజీనామా చేసిన సుస్మితా దేవ్!
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!