Asia Cup 2025 Final: పాక్ నడ్డీ విరిచిన భారత బౌలర్లు.. టార్గెట్ ఎంతంటే?
- పాక్ నడ్డీ విరిచిన భారత బౌలర్లు
- పాక్ 19.1 ఓవర్లలో 146 పరుగులు చేసి ఆలౌట్
- భారత్ కు 147 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆసియా కప్ 2025 ఫైనల్ లో భారత్-పాకిస్థాన్ మధ్య మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన భారత్ బౌలింగ్ ఎంచుకుని పాక్ ను బ్యాటింగ్ కు ఆహ్వానించింది. బరిలోకి దిగిన పాక్ కు భారత బౌలర్లు చెమటలు పట్టించారు. మెరుపు బౌలింగ్ తో విరుచుకుపడి పాక్ నడ్డివిరిచారు. పాక్ 19.1 ఓవర్లలో 146 పరుగులు చేసి ఆలౌట్ అయ్యింది. భారత్ కు 147 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. వరుణ్ చక్రవర్తి 02, అక్షర్ పటేల్ 02, కుల్దీప్ యాదవ్ 04, బుమ్రా 02 వికెట్లు పడగొట్టారు.
Also Read:Rahul Ravindran: మణిరత్నం..బోయపాటి బెస్ట్ క్వాలిటీస్ ఇచ్చి కొడుకుని కంటే వాడే సుజిత్!
Also Read
- IPL 2027: CSKకు కోలుకోలేని దెబ్బ.. ఒకేసారి మూడు జట్లకు రాజీనామా.. అతడికే జట్టు బాధ్యతలు..
- Jantar Mantar Love Story: నిరసన కోసం వస్తే వధువే దొరికింది.. పెళ్లితో ఒక్కటైన విద్యార్థులు
- Bhogapuram International Airport: భోగాపురం నుంచి దేశీయ, అంతర్జాతీయ విమానాలకు గ్రీన్ సిగ్నల్.. ఎయిర్లైన్స్ షెడ్యూల్ ఖరారు
- Test Cricket: డబ్ల్యూటీసీ రేసులో అసలైన డ్రామా.. 9 మ్యాచ్లు, 7 గెలుపులు.. టీమిండియా మైండ్ గేమ్ మొదలు..
పాకిస్తాన్ ఇన్నింగ్స్ను సాహిబ్జాదా ఫర్హాన్, ఫఖర్ జమాన్ ప్రారంభించారు. శివమ్ దూబే మొదటి ఓవర్ వేసి 4 పరుగులు మాత్రమే ఇచ్చాడు. పవర్ప్లేలో పాకిస్తాన్ 45 పరుగులు చేసింది. అప్పటి వరకు పాకిస్తాన్ వికెట్ కోల్పోలేదు. ఫర్హాన్ కేవలం 35 బంతుల్లోనే అర్ధశతకం సాధించాడు. అయితే, 10వ ఓవర్లో వరుణ్ ఫర్హాన్ వికెట్ తీసుకున్నాడు. ఫర్హాన్ 38 బంతుల్లో 57 పరుగులతో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. ఆ తర్వాత, 13వ ఓవర్లో కుల్దీప్ యాదవ్ సామ్ అయూబ్ వికెట్ తీసుకున్నాడు. అయూబ్ 14 పరుగులు చేశాడు. ఆ తర్వాత, 14వ ఓవర్లో అక్షర్ పటేల్ మొహమ్మద్ హారిస్ వికెట్ తీసుకున్నాడు.
Also Read:Jr NTR: ఇలాంటి సినిమా చేయడం అసాధ్యం, రిషబ్ వల్లే సాధ్యమైంది!
హారిస్ ఖాతా తెరవలేకపోయాడు. 15వ ఓవర్లో వరుణ్ ఫఖర్ను అవుట్ చేయడంతో పాకిస్తాన్కు నాలుగో దెబ్బ తగిలింది. ఫఖర్ 46 పరుగులు చేశాడు. ఆ తర్వాత, 16వ ఓవర్లో అక్షర్ పటేల్ హుస్సేన్ తలాత్ వికెట్ తీసుకున్నాడు. తర్వాతి ఓవర్లో కుల్దీప్ కెప్టెన్ సల్మాన్ అఘాను అవుట్ చేశాడు. అదే ఓవర్ లో ఖాతా కూడా తెరవలేని షాహీన్ ను కూడా అవుట్ చేశాడు. అదే ఓవర్ లో కుల్దీప్ ఫహీమ్ ను కూడా అవుట్ చేశాడు. అంటే ఈ ఓవర్ లో కుల్దీప్ మూడు వికెట్లు పడగొట్టాడు. ఆ తర్వాత బుమ్రా విధ్వంసం సృష్టించాడు. దీంతో పాకిస్తాన్ ఇన్నింగ్స్ 146కి ముగిసింది.
తాజావార్తలు
-
Ramayana: ఊపిరి పీల్చుకున్న రామాయణం టీమ్?
-
Srisailam Dam: శ్రీశైలం వైపు దూసుకొస్తున్న కృష్ణమ్మ.. వారంలో గేట్లు ఎత్తే అవకాశం.!
-
IPL 2027: CSKకు కోలుకోలేని దెబ్బ.. ఒకేసారి మూడు జట్లకు రాజీనామా.. అతడికే జట్టు బాధ్యతలు..
-
Jantar Mantar Love Story: నిరసన కోసం వస్తే వధువే దొరికింది.. పెళ్లితో ఒక్కటైన విద్యార్థులు
-
Bhogapuram International Airport: భోగాపురం నుంచి దేశీయ, అంతర్జాతీయ విమానాలకు గ్రీన్ సిగ్నల్.. ఎయిర్లైన్స్ షెడ్యూల్ ఖరారు
ట్రెండింగ్
-
Flipkart Pay Later: ఇప్పుడు కొనండి.. నిమ్మలంగా కట్టండి.. ఫ్లిప్కార్ట్లో ‘పే లేటర్’ సదుపాయం!
-
ITR Filing Deadline: ట్యాక్స్పేయర్లకు అలెర్ట్.. ITR ఫైల్ చేశారా? ఈరోజే చివరి గడువు.!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ అవసరమా?.. అసలు ఆ ఆలోచన ఏంటి?.. ప్రముఖ వ్యాఖ్యాత ఆసక్తికర వ్యాఖ్యలు!
-
కొత్త కలర్స్, ట్యూబ్లెస్ స్పోక్ వీల్స్తో 2026 Yezdi బైక్స్ లాంచ్..!
-
24 క్యారెట్ బంగారంతో లగ్జరీ టచ్.. Caviar నుంచి ప్రత్యేక ఎడిషన్ల స్మార్ట్ ఫోన్స్ లాంచ్.!