Aruri Ramesh: గ్రామాలే నాకు దేవాలయాలు, ప్రజలే నాకు దేవుళ్ళు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హన్మకొండ హంటర్ రోడ్డులోని సీఎస్ఆర్ గార్డెన్స్ లో బీఆర్ఎస్ పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షులు, వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే అరూరి రమేష్ అధ్యక్షతన వర్ధన్నపేట బీఆర్ఎస్ పార్టీ ప్రజా ప్రతినిధులు, నాయకులు విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఇటీవల మరణించిన జనగామ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు పాగాల సంపత్ రెడ్డి చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించి శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం అరూరి రమేష్ మాట్లాడుతూ.. 2013లో నియోజకవర్గ బాధ్యతలు తీసుకున్నప్పటినుండి పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. పార్టీ నాయకులకు, కార్యకర్తలకు అండగా ఉంటున్నట్లు పేర్కొ్న్నారు. నియోజకవర్గంలో పార్టీ బలోపేతం చేయడమే ప్రథమ కర్తవ్యం.. పార్టీ నాయకులను, కార్యకర్తలను సర్పంచులుగా, ఎంపిటిసిలుగా గెలిపించుకోవడమే లక్ష్యమని చెప్పారు.
Ambati Rambabu: టీడీపీ అలసత్వం వల్లే గుండ్లకమ్మ ప్రాజెక్టుకు నష్టం
Also Read
- PM Kisan 24th Installment: రైతులకు గుడ్న్యూస్.. పీఎం కిసాన్లో రూ.2,000 బదులు రూ.4,000.. ఎవరికంటే..?
- Kerala: ‘‘మహిళలు పబ్లిక్లోకి వస్తే విధ్వంసమే’’.. ముస్లిం మతపెద్ద వ్యాఖ్యలపై సీఎం ఫైర్
- Quinton de Kock: 106 పరుగుల విధ్వంసం.. కోహ్లీ, వార్నర్ సరసన డి కాక్.. టీ20ల్లో అరుదైన రికార్డు
- India-US: భారత్-అమెరికా మధ్య వాణిజ్య బంధం.. ఈ నెలాఖరులో అమెరికాకు పీయూష్ గోయల్!
2014, 2018లో పార్టీ గెలుపు కోసం ప్రతీ ఒక్కరూ కృషి చేశారని అరూరి రమేష్ అన్నారు. ఈ ఎన్నికలలో జరిగిన దానికి ఎవరు బాధ పడవద్దు.. అధికారం మాత్రమే మన ధ్యేయమని తెలిపారు. ప్రజా సంక్షేమమే మన లక్ష్యం.. పార్టీ గెలుపు కోసం ప్రతీ కార్యకర్త కృషి చేశారని చెప్పారు. పార్టీ కోసం పాటుపడిన ప్రతీ ఒక్కరికీ పేరు పేరునా కృతజ్ఞతలు తెలిపారు. ఉద్యమ పార్టీ మనది.. ఉద్యమ స్పూర్తితోనే ముందుకు వెళ్దామని కార్యకర్తలకు సూచించారు. త్వరలో జరగబోయే సర్పంచ్ ఎన్నికలలో గులాబీ జెండా ఎగరాలని రమేష్ తెలిపారు.
Ambati Rambabu: టీడీపీ అలసత్వం వల్లే గుండ్లకమ్మ ప్రాజెక్టుకు నష్టం
మీ బిడ్డ అరూరి.. మీ వెంటే ఉంటాడు.. మీ కష్ట సుఖలలో పాలుపంచుకుంటా.. 24 గంటలు అందుబాటులో ఉంటానని అన్నారు. గ్రామాలే నాకు దేవాలయాలు, ప్రజలే నాకు దేవుళ్ళు అని రమేష్ చెప్పారు. ఎన్నికలలో గెలుపు ఓటములు సహజం.. ఎవరూ అధైర్య పడవద్దు.. మరింత ఉత్సాహంతో ముందుకు వెళ్దాం.. రాబోయే ఎన్నికలలో గులాబీ జెండా ఎగురవేద్దామని పార్టీ ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలకు తెలిపారు.
తాజావార్తలు
-
PM Kisan 24th Installment: రైతులకు గుడ్న్యూస్.. పీఎం కిసాన్లో రూ.2,000 బదులు రూ.4,000.. ఎవరికంటే..?
-
Kerala: ‘‘మహిళలు పబ్లిక్లోకి వస్తే విధ్వంసమే’’.. ముస్లిం మతపెద్ద వ్యాఖ్యలపై సీఎం ఫైర్
-
Quinton de Kock: 106 పరుగుల విధ్వంసం.. కోహ్లీ, వార్నర్ సరసన డి కాక్.. టీ20ల్లో అరుదైన రికార్డు
-
Indiramma Houses : ఇందిరమ్మ ఇళ్లలో ఫైనల్ ట్విస్ట్.. ఇక అధికారులే ఇంటికొస్తారు.!
-
India-US: భారత్-అమెరికా మధ్య వాణిజ్య బంధం.. ఈ నెలాఖరులో అమెరికాకు పీయూష్ గోయల్!
ట్రెండింగ్
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!
-
6000mAh బ్యాటరీ, 128GB స్టోరేజ్తో కొత్త వేరియంట్ రూ.14,499కే Lava Virat V1 5G ఫోన్ లాంచ్..!
-
Hardik Pandya-MI: ముంబై ఇండియన్స్లోనే హార్దిక్ పాండ్యా.. కానీ బిగ్ ట్విస్ట్!
-
IP69K రేటింగ్, 8,340mAh భారీ బ్యాటరీ,1.5K OLED డిస్ప్లేతో POCO X8 5G స్మార్ట్ఫోన్ లాంచ్.!