Coconut: కొబ్బరి బోండాల కృత్రిమ కొరత.. పెరుగుతున్న ధరలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలుగు రాష్ట్రాల్లో భానుడి తాపానికి ప్రజలు అల్లాడుతున్నారు. ఎండలు మండిపోతుండటంతో బయటకు రావాలంటేనే జంకుతున్నారు. తప్పని సరి అయితే తప్ప బయటకు వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. అలా బయటకు వచ్చే వాళ్లు దాహార్తిని తీర్చుకునేందుకు కూల్ డ్రింక్స్, కొబ్బరి బోండాలు, చెరుకు రసం తాగుతున్నారు. కూల్ డ్రింక్స్ ను నిరాకరించే వాళ్లు ప్రకృతి నుంచి లభించే కొబ్బరి బోండాలపై ఆధారపడుతున్నారు. కొబ్బరి నీళ్లతో ఆరోగ్యానికి కూడా మేలు జరుగుతుండటంతో వాటికే ప్రాధాన్యమిస్తున్నారు.
READ MORE: LSG vs RR: ఆదుకున్న కేఎల్ రాహుల్, దీపక్ హూడా.. రాజస్థాన్ టార్గెట్ 197..
Also Read
- Petrol and Diesel Price Hike: పాక్లో మళ్లీ పెరిగిన పెట్రో ధరలు.. లీటర్ రూ.409
- CM Revanth Reddy: తాజ్ ఫలక్నుమా ప్యాలెస్లో ప్రిన్స్ రహీమ్ అగా ఖాన్తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ.. కీలక అంశాలపై చర్చ
- Group 1 Notification 2026: నిరుద్యోగులకు గుడ్న్యూస్.. గ్రూప్-1 నోటిఫికేషన్ విడుదల..
- GVMC వార్డుల పునర్విభజనకు ఆమోదం.. 120 వార్డులతో తుది గెజిట్ విడుదల
అదే వ్యాపారులకు అదునుగా మారింది. కొబ్బరి బోండాలకు డిమాండ్ పెరగడంతో రెండు రాష్ట్రాల వ్యాపారులు బోండాల ధరలు అమాంతం పెంచేస్తున్నారు. కొందరు సిండికేట్ గా మారి కృత్రిమ కొరతను సృష్టిస్తున్నారు. ప్రస్తుతం కొబ్బరి బోండాలకు డిమాండ్ పెరగడంతో వ్యాపారులు ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారు. దీనిని అడ్డుకోవాల్సిన వారు కూడా కమీషన్లకు ఆశ పడి చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో రెండ్రోజుల్లోనే ధరలు పెరిగాయి. నిన్న మొన్నటి వరకు రూ. 30-40 మధ్య ఉన్న ధర కాస్త రూ. 50-60కు చేరుకుంది. ఏపీలోని కర్నూల్ జిల్లాలో ధర మరీ ఎక్కువగా ఉన్నట్లు స్థానికులు చెబుతున్నారు. సంబంధిత అధికారులు స్పందించి సిండికేట్ కు అడ్డుకట్ట వేయాలని.. ధరలు తగ్గేలా చర్యలు తీసుకోవాలని జనాలు కోరుతున్నారు.
- Tags
- ap
- Coconut Rates
- hyd
- Kurnool
- ts
తాజావార్తలు
-
Sydney Sweeney: స్పోర్ట్స్ యాడ్పై తీవ్ర విమర్శలు.. అథ్లెట్ల ఫొటోలు షేర్ చేసి సిడ్నీ స్వీనీ ఇచ్చిన కౌంటర్ వైరల్!
-
Petrol and Diesel Price Hike: పాక్లో మళ్లీ పెరిగిన పెట్రో ధరలు.. లీటర్ రూ.409
-
Nandigram Bypoll 2026: నందిగ్రామ్ ఉపఎన్నికలో బీజేపీ సంచలన నిర్ణయం.. శుభేందు అధికారి దివంగత పీఏ తల్లికి టికెట్
-
CM Revanth Reddy: తాజ్ ఫలక్నుమా ప్యాలెస్లో ప్రిన్స్ రహీమ్ అగా ఖాన్తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ.. కీలక అంశాలపై చర్చ
-
Mukesh Kumar: టీమిండియా పేసర్కు బంపర్ ఆఫర్.. ఇదే మొదటిసారి!
ట్రెండింగ్
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?
-
Vaibhav Sooryavanshi: వైభవ్ను ఎందుకు ఆడించలేదు?.. క్రికెట్ మ్యాచ్ చూడను.. మాజీ క్రికెటర్ సతీమణి అలక!
-
Asia Cup 2026 Final: తప్పును అంగీకరించిన టీమిండియా పేసర్.. జరిమానాతో సరిపెట్టిన ఐసీసీ!
-
10,000 నిట్స్ బ్రైట్నెస్, 2K 165Hz డిస్ప్లేతో అదరగొట్టబోనున్న iQOO 16 ఫోన్..!