UPSC Recruitment 2025: యూపీఎస్సీలో 462 జాబ్స్.. ఈ జాబ్స్ కొడితే మీ లైఫ్ సెట్.. మీరూ ట్రై చేయండి
- యూపీఎస్సీలో 462 జాబ్స్
- జూలై 03 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు గుడ్ న్యూస్. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆఫ్ ఇండియా పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా మొత్తం 462 పోస్టులను భర్తీ చేయనున్నారు. యూపీఎస్సీ అసిస్టెంట్ డైరెక్టర్, డిప్యూటీ సూపరింటెండెంట్ హార్టికల్చరిస్ట్, డిప్యూటీ ఆర్కిటెక్ట్, కంపెనీ ప్రాసిక్యూటర్, స్పెషలిస్ట్ గ్రేడ్ III అసిస్టెంట్ ప్రొఫెసర్, డిప్యూటీ అసిస్టెంట్ డైరెక్టర్ (నాన్ మెడికల్), డిప్యూటీ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్/టెక్నికల్, మెడికల్ ఫిజిసిస్ట్, సైంటిస్ట్ ‘బి’ (జియాలజీ), డిప్యూటీ డైరెక్టర్, జూనియర్ మైనింగ్ జియాలజిస్ట్ మొదలైన పోస్టుల భర్తీకి అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది.
Also Read:Gaddar Awards : బెస్ట్ యాక్టర్ గా అవార్డు అందుకున్న అల్లు అర్జున్
Also Read
- Nara Lokesh South Korea visit: సౌత్ కొరియాలో మంత్రి లోకేష్ పర్యటన.. 50కి పైగా కంపెనీలతో చర్చలు
- KTR: 117 సీట్లు కాదు.. కాంగ్రెస్కు 7 సీట్లు కూడా రావు.! కాంగ్రెస్పై కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు..
- అబ్బో.. BSNL ప్లాన్ మాములుగా లేదుగా.! 5TB డేటా, 200Mbps స్పీడ్, ఫ్రీ OTTలు..
- Governor Abdul Nazeer: డిగ్రీలతోనే ఆగిపోవద్దు.. నైపుణ్యాలు, ఆవిష్కరణలపై దృష్టి పెట్టాలి..
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి, అభ్యర్థులు గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్, MBBS, పోస్ట్ ప్రకారం వారి అర్హత ఆధారంగా ఇతర నిర్దేశించిన అర్హతను కలిగి ఉండాలి. దీనితో పాటు, అభ్యర్థుల వయస్సును పోస్ట్ ప్రకారం నిర్ణయించారు. అయితే, అభ్యర్థులకు వయో సడలింపు కూడా ఇవ్వబడుతుంది. షెడ్యూల్డ్ కులం లేదా షెడ్యూల్డ్ తెగ కేటగిరీ అభ్యర్థులకు వయోపరిమితిలో ఐదు సంవత్సరాలు సడలింపు, OBC అభ్యర్థులకు వయోపరిమితిలో మూడు సంవత్సరాలు సడలింపు ఉంటుంది.
Also Read:Ahmedabad Air Crash: విమాన ప్రమాదానికి ముందు పైలెట్ సుమిత్ లాస్ట్ మెసేజ్ లీక్..
వివిధ పోస్టులకు అభ్యర్థులను రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. అభ్యర్థులకు రాత పరీక్ష 75 శాతం వెయిటేజీ ఆధారంగా, ఇంటర్వ్యూ 25 శాతం వెయిటేజీ ఆధారంగా నిర్వహిస్తారు. రాత పరీక్షలో ఎంపికైన అభ్యర్థులను ఇంటర్వ్యూకు ఆహ్వానిస్తారు. అభ్యర్థులు రూ. 25 దరఖాస్తు ఫీజు చెల్లించాలి. మహిళలు, ఎస్సీ లేదా ఎస్టీ, దివ్యాంగుల అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు నుంచి మినహాయింపు కల్పించారు. అర్హత, ఆసక్తి ఉన్నవారు జూలై 03 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. పూర్తి సమాచారం కోసం ఈ లింక్ పై క్లిక్ చేయండి.
తాజావార్తలు
-
PM Modi: న్యూజిలాండ్లో కన్నీళ్లు పెట్టుకున్న ప్రధాని మోడీ .. ఆ గిఫ్ట్ను చూపిస్తూ స్టేజ్ పైనే భావోద్వేగం!
-
Nara Lokesh South Korea visit: సౌత్ కొరియాలో మంత్రి లోకేష్ పర్యటన.. 50కి పైగా కంపెనీలతో చర్చలు
-
KTR: 117 సీట్లు కాదు.. కాంగ్రెస్కు 7 సీట్లు కూడా రావు.! కాంగ్రెస్పై కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు..
-
Cyber Fraud: ఓటీపీ చెప్పకపోయినా డబ్బు పోతుందా? సైబర్ నేరగాళ్లు ఇప్పుడు ఇలా మోసం చేస్తున్నారు
-
PhonePe ITR filing: కేవలం రూ.24తోనే ITR ఫైల్ చేయొచ్చు.. PhonePe, JioFinance కొత్త ట్యాక్స్ ఫైలింగ్ సేవలు ప్రారంభం
ట్రెండింగ్
-
అబ్బో.. BSNL ప్లాన్ మాములుగా లేదుగా.! 5TB డేటా, 200Mbps స్పీడ్, ఫ్రీ OTTలు..
-
Kanpur: డ్రైవ్లో బాలికలు, మహిళల ప్రైవేట్ వీడియోలు.. గూగుల్ అలర్ట్తో పోలీసులకు చిక్కిన యువకుడు.!
-
New Car Features: మైలేజ్ రోజులు పోయాయి.. ఇప్పుడు కార్లలో ఈ ఫీచర్లకే భారీ క్రేజ్.!
-
మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, HD+ డిస్ప్లే, IR బ్లాస్టర్తో రాబోతున్న Itel Zeno 100 Pro.!
-
డాల్బీ ఆటమ్స్ సపోర్ట్, AI కెమెరా ఫీచర్లతో గ్రాండ్ ఎంట్రీకి సిద్దమైన TECNO CAMON 50 Ultra 5G..!