UPSC Recruitment 2025: యూపీఎస్సీలో 462 జాబ్స్.. ఈ జాబ్స్ కొడితే మీ లైఫ్ సెట్.. మీరూ ట్రై చేయండి
- యూపీఎస్సీలో 462 జాబ్స్
- జూలై 03 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు
ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు గుడ్ న్యూస్. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆఫ్ ఇండియా పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా మొత్తం 462 పోస్టులను భర్తీ చేయనున్నారు. యూపీఎస్సీ అసిస్టెంట్ డైరెక్టర్, డిప్యూటీ సూపరింటెండెంట్ హార్టికల్చరిస్ట్, డిప్యూటీ ఆర్కిటెక్ట్, కంపెనీ ప్రాసిక్యూటర్, స్పెషలిస్ట్ గ్రేడ్ III అసిస్టెంట్ ప్రొఫెసర్, డిప్యూటీ అసిస్టెంట్ డైరెక్టర్ (నాన్ మెడికల్), డిప్యూటీ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్/టెక్నికల్, మెడికల్ ఫిజిసిస్ట్, సైంటిస్ట్ ‘బి’ (జియాలజీ), డిప్యూటీ డైరెక్టర్, జూనియర్ మైనింగ్ జియాలజిస్ట్ మొదలైన పోస్టుల భర్తీకి అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది.
Also Read:Gaddar Awards : బెస్ట్ యాక్టర్ గా అవార్డు అందుకున్న అల్లు అర్జున్
Also Read
- Tamil Nadu Election: 9 గంటలకే తమిళనాడులో భారీ పోలింగ్.. కారణమిదేనా?
- 8-Week OTT: ఓటీటీ రిలీజ్ గ్యాప్పై సౌత్ నిర్మాతల సంచలన నిర్ణయం..
- Tamilanadu Elections Special : తమిళనాడు ఎన్నికలో ఎవరి బలం ఎంత.. అధికారం ఎవరిది.. గ్రౌండ్ రిపోర్ట్
- Raaka: అల్లు అర్జున్ ‘రాకా’ నుంచి దీపికా అవుట్.. క్లారిటీ ఇచ్చిన చిత్ర యూనిట్..!
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి, అభ్యర్థులు గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్, MBBS, పోస్ట్ ప్రకారం వారి అర్హత ఆధారంగా ఇతర నిర్దేశించిన అర్హతను కలిగి ఉండాలి. దీనితో పాటు, అభ్యర్థుల వయస్సును పోస్ట్ ప్రకారం నిర్ణయించారు. అయితే, అభ్యర్థులకు వయో సడలింపు కూడా ఇవ్వబడుతుంది. షెడ్యూల్డ్ కులం లేదా షెడ్యూల్డ్ తెగ కేటగిరీ అభ్యర్థులకు వయోపరిమితిలో ఐదు సంవత్సరాలు సడలింపు, OBC అభ్యర్థులకు వయోపరిమితిలో మూడు సంవత్సరాలు సడలింపు ఉంటుంది.
Also Read:Ahmedabad Air Crash: విమాన ప్రమాదానికి ముందు పైలెట్ సుమిత్ లాస్ట్ మెసేజ్ లీక్..
వివిధ పోస్టులకు అభ్యర్థులను రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. అభ్యర్థులకు రాత పరీక్ష 75 శాతం వెయిటేజీ ఆధారంగా, ఇంటర్వ్యూ 25 శాతం వెయిటేజీ ఆధారంగా నిర్వహిస్తారు. రాత పరీక్షలో ఎంపికైన అభ్యర్థులను ఇంటర్వ్యూకు ఆహ్వానిస్తారు. అభ్యర్థులు రూ. 25 దరఖాస్తు ఫీజు చెల్లించాలి. మహిళలు, ఎస్సీ లేదా ఎస్టీ, దివ్యాంగుల అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు నుంచి మినహాయింపు కల్పించారు. అర్హత, ఆసక్తి ఉన్నవారు జూలై 03 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. పూర్తి సమాచారం కోసం ఈ లింక్ పై క్లిక్ చేయండి.
తాజావార్తలు
-
Tamil Nadu Election: 9 గంటలకే తమిళనాడులో భారీ పోలింగ్.. కారణమిదేనా?
-
8-Week OTT: ఓటీటీ రిలీజ్ గ్యాప్పై సౌత్ నిర్మాతల సంచలన నిర్ణయం..
-
Tamilanadu Elections Special : తమిళనాడు ఎన్నికలో ఎవరి బలం ఎంత.. అధికారం ఎవరిది.. గ్రౌండ్ రిపోర్ట్
-
Mohsin Khan: “మెయిడెన్ ఓవర్.. ఆపై వికెట్”.. వైభవ్ జోరుకు బ్రేక్ వేసిన లక్నో పేసర్.. మునుపెన్నడూ జరగలే!
-
Raaka: అల్లు అర్జున్ ‘రాకా’ నుంచి దీపికా అవుట్.. క్లారిటీ ఇచ్చిన చిత్ర యూనిట్..!
ట్రెండింగ్
-
మిడ్-రేంజ్లో ఫ్లాగ్షిప్ ఫీచర్లు.. 200MP కెమెరా, 5-స్టార్ డ్రాప్ & క్రష్ సర్టిఫికేషన్, 7000mAh బ్యాటరీతో HONOR 600 సిరీస్ లాంచ్..!
-
Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!
-
Mirchi Bajji Recipe: పర్ఫెక్ట్ గా, బండిమీద టేస్ట్ రావాలంటే మిరపకాయ బజ్జీ పిండి ఇలా కలిపి వేయండి.. లొట్టలేసుకుంటూ తినాల్సిందే.!
-
భారీ బ్యాటరీ + స్లిమ్ డిజైన్, రఫ్ & టఫ్ ఫోన్ Motorola Edge 70 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
200MP+200MP కెమెరాలు, IP66, IP68, IP69 రేటింగ్స్, 7025mAh బ్యాటరీతో ప్రీమియం ఫోన్ OPPO Find X9s Pro లాంచ్.. ధర ఎంతంటే.?