AP Volunteers: నేడు వాలంటీర్ల చలో విజయవాడ కార్యక్రమం..
- ఆంధ్రప్రదేశ్లో తీవ్ర ఉత్కంఠత
- నేడు వాలంటీర్ల చలో విజయవాడ కార్యక్రమం
- విజయవాడ కమిషనరేట్ పరిధిలో 144 సెక్షన్ తో పాటు సెక్షన్ 30 అమలు
- బస్టాండ్లలో రైల్వేస్టేషన్లో దగ్గర పోలీసులు సైతం భారీ బందోబస్తు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP Volunteers: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పెన్షన్ పంపిణీకి వాలంటరీలను తీసుకోవడం లేదు. సచివాలయ ఉద్యోగులు ఇతర ఉద్యోగుల ద్వారానే ఆ డబ్బులను పంపకాలు చేసింది. కేవలం ఒక్క రోజులోనే చాలా వరకు పెన్షన్లు కూడా సచివాలయ ఉద్యోగులు చేత అదించారు. దీంతో ఇక వాలంటరీ వ్యవస్థతో అవసరం లేదు అనే విధంగా వార్తలు వినిపిస్తున్నాయి. వీళ్లను విధులనుంచి ప్రభుత్వం తొలగిస్తుంది అనే ప్రచారం కూడా ఎక్కువగా వినిపిస్తోంది. దీంతో ఆందోళన చెందిన వాలంటరీలు తమను తొలగిస్తారని ఆందోళన పడుతున్నారు. దీంతో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో తీవ్ర ఉత్కంఠత నెలకొంది.అయితే వాలంటీర్లను తొలగిస్తామని ప్రభుత్వం ఎక్కడా కూడా ఇప్పటివరకు చెప్పిన దాఖలు కనిపించలేదు.నిన్నటి రోజున సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వీటిపైన కీలక ప్రకటనలు చేయడం జరిగింది.
Also Read:AP Crime: భార్య చేతిలో భర్త హతం.. స్క్రూడ్రైవర్తో పొడిచి..!
Also Read
- Shubman Gill: 36 పరుగులతో చరిత్ర స్పష్టించిన శుభ్మన్ గిల్.. కెరీర్లోనే అరుదైన రికార్డు..
- UP: అత్తగారి అంత్యక్రియల్లో ఘోరం.. నదిలో చేతులు కడుక్కుంటుండగా భారీ మొసలి హఠాత్తుగా..!
- Cockroach Janta Party: "కాక్రోచ్ జనతా పార్టీ" ఫాలోవర్లు అంతా పాకిస్తాన్, బంగ్లాదేశ్ వాళ్లేనా..?
- CSK Vs GT: చెన్నైపై గుజరాత్ టైటాన్స్ వీర బాదుడు.. ముగ్గురు బ్యాట్స్మెన్స్ హాఫ్ సెంచరీలు.. టార్గెట్ ఎంతంటే..
అయితే గ్రామంలో వాలంటరీలు ఉండి ప్రభుత్వం వాలంటరీ వ్యవస్థ మీద ఎటువంటి నిర్ణయం లేదా భరోసా కల్పించలేకపోవడంతో ఈ రోజున ఛలో విజయవాడ కార్యక్రమానికి పిలుపునివ్వడం జరిగింది వాలంటరీలు. అయితే ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతులు తీసుకోలేదని విజయవాడ కార్యక్రమం పైన విజయవాడ పోలీసులు సైతం రియాక్ట్ అవుతూ.. మాకు అనుమతి కోసం ఎలాంటి దరఖాస్తు లేదని కూడా వెల్లడించారు. విజయవాడ కమిషనరేట్ పరిధిలో 144 సెక్షన్ తో పాటు సెక్షన్ 30 అమలులో ఉన్నది అంటూ తెలిపారు. అందుకే అనుమతి లేదనే విషయాన్ని వాలంటరీలకు తెలియజేస్తున్నామంటూ పోలీసులు వెల్లడించారు. ఇతర ప్రాంతాల నుంచి విజయవాడకి వచ్చినటువంటి వాలంటీలను అదుపులోకి తీసుకోవడానికి బస్టాండ్లలో రైల్వేస్టేషన్లో దగ్గర పోలీసులు సైతం భారీ బందోబస్తుని ఏర్పాటు చేసినట్లుగా తెలుస్తోంది. మరి ఈ విషయం పైన అటు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎలా స్పందిస్తారో చూడాలి.
తాజావార్తలు
-
Storyboard : ఏపీలో కూటమి పాలన ఎలా ఉంది..? సూపర్ సిక్స్ హామీల స్థితిగతులేంటి..?
-
Shubman Gill: 36 పరుగులతో చరిత్ర స్పష్టించిన శుభ్మన్ గిల్.. కెరీర్లోనే అరుదైన రికార్డు..
-
Andhra Pradesh : ఏపీకి కేంద్రం భారీ నజరానా.. రూ.1,990 కోట్ల అర్బన్ చాలెంజ్ ఫండ్ ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్.!
-
UP: అత్తగారి అంత్యక్రియల్లో ఘోరం.. నదిలో చేతులు కడుక్కుంటుండగా భారీ మొసలి హఠాత్తుగా..!
-
Cockroach Janta Party: “కాక్రోచ్ జనతా పార్టీ” ఫాలోవర్లు అంతా పాకిస్తాన్, బంగ్లాదేశ్ వాళ్లేనా..?
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!