AP MLC Elections: ముగిసిన ఎమ్మెల్సీ ఎన్నికల రీపోలింగ్.. రేపే కౌంటింగ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికల రీపోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. తిరుపతి నగరంలోని రెండు పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్ ముగిసింది. ఎన్నికల సంఘం ఆదేశాలు మేరకు చిన్నబజారులోని బూత్ నెంబర్ 229, సత్యనారాయణపురంలో బూత్ నెం.233లో రీపోలింగ్ నిర్వహించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భద్రతా ఏర్పాట్లు చేశారు. చిత్తూరు, ఉమ్మడి ప్రకాశం – నెల్లూరు – చిత్తూరు పట్టభద్రులు, టీచర్స్ ఎం ఎల్ సి స్దానాలకు నేడు 229 , 233 పోలింగ్ బూత్ లలో రీ పోలింగ్ జరిగింది. మొత్తం కలిపి రేపు ఎస్ వి సెట్ కళాశాలలో ఓట్ల లెక్కింపు జరగనుంది. టీచర్స్ స్దానానికి 14 టేబుల్స్ , గ్రాడ్యుయేట్ స్దానానికి 40 టేబుల్స్ లో జరగనుంది కౌంటింగ్.
సార్వత్రిక ఎన్నికలకు భిన్నంగా రౌండ్స్ తో నిమిత్తం లేకుండా జరగనుంది కౌంటింగ్ ప్రక్రియ. కౌంటింగ్ రేపు ఉదయం 8 గంటలకు మొదలై ఫలితాలు వెలువడేంత వరకు జరగనుంది కౌంటింగ్. రెండురోజుల పాటు నిరంతరాయంగా కౌంటింగ్ జరిగే అవకాశం ఉన్నట్లు అంచనా వేస్తున్నారు అధికారులు. మూడు షిఫ్టులకు కలిపి మొత్తం 916 మంది ఎన్నికల సిబ్బంది . ఇందులో 29 మందిని రిజర్వులో ఉంచారు. త్రాగునీరు, ఎన్నికల సిబ్బంది కి భోజన సదుపాయాలు లాంటి ఏర్పాట్లను పూర్తి చేసింది జిల్లా యంత్రాంగం. కౌంటింగ్ సందర్బంగా మూడెంచెల భద్రత కల్పించింది పోలీసు శాఖ. పోలింగ్ కేంద్రం మరియు పరిసర ప్రాంతాలలో 144 సెక్షన్ విధించారు. భద్రత లో 5 మంది డియస్పిలు , 10 మంది సి ఐ లు , 14 మంది ఎస్ ఐ లు, 195 మంది సిబ్బంది పాల్గొంటారు.
Also Read
- PM Modi: భారతీయులకు గుడ్న్యూస్.. నెదర్లాండ్స్ నుంచి తిరిగొస్తున్న 11వ శతాబ్దపు చోళ రాగి ఫలకాలు
- PM Modi: నెదర్లాండ్స్ రాజు, రాణితో మోడీ భేటీ.. ద్వైపాక్షిక సంబంధాలపై కీలక చర్చలు
- Maharashtra: తుపాకీ గురిపెట్టినా భయపడలేదు.. దొంగలతో వీరోచితంగా పోరాడిన సిబ్బంది.. వీడియో వైరల్
- Bandi Bhagirath : పోలీసుల ఎదుట లొంగిపోయిన బండి భగీరథ్.!
Read Also: KS Bharath: కేఎస్ భరత్ వద్దు.. అతడే సరైనోడు.. టీమిండియా దిగ్గజం సంచలన వ్యాఖ్యలు
తాజావార్తలు
-
Off The Record : రాంగ్ సిగ్నల్స్ రాకుండా జై ఆంధ్ర లైన్ తీసుకున్నారా?
-
Story Board : మహా సంక్షోభం ఎవరి చేతుల్లో లేదా? ప్రజలు జాగ్రత్తలు పాటించాల్సిందేనా?
-
PM Modi: భారతీయులకు గుడ్న్యూస్.. నెదర్లాండ్స్ నుంచి తిరిగొస్తున్న 11వ శతాబ్దపు చోళ రాగి ఫలకాలు
-
Off The Record : మొక్కుబడి తంతుగా ట్రైనింగ్ క్యాంపెయిన్
-
Peddi Suspense : రామ్ చరణ్ పెద్దికి లైన్ క్లియర్ అవ్వలేదా?
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..