AP High Court: రుషికొండపై నిర్మాణాలు.. హైకోర్టు కీలక ఆదేశాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP High Court: విశాఖపట్నంలోని రుషికొండపై అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయని దాఖలైన పిటిషన్పై ఏపీ హైకోర్టు ఇవాళ విచారణ జరిపింది. నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు జరుగుతున్నాయన్న అంశంపై మినిస్ట్రీ ఆఫ్ ఫారెస్ట్ ఎన్విరాన్ మెంట్ అండ్ క్లైమేట్ చేంజ్ (MOEF) ఇప్పటికీ నివేదిక ఇచ్చిందని హైకోర్టు పేర్కొంది. ఈ నివేదికను పరిశీలిస్తే ఉల్లంఘనలు జరిగినట్లు తెలుస్తోందని హైకోర్టు అభిప్రాయపడింది.
Also Read: Kidney Rocket Case: విజయవాడ కిడ్నీ రాకెట్ కేసు.. నలుగురు నిందితులు అరెస్ట్
Also Read
- CM Chandrababu : బుల్లెట్ బండి.. కాలేజీ జ్ఞాపకాలు.. రాయల్ ఎన్ఫీల్డ్ నడపడంపై చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు
- US-Iran Talks: హార్ముజ్పై గుడ్న్యూస్.. ఇరాన్-యూఎస్ మధ్య కీలక చర్చలు.. ఏం నిర్ణయం తీసుకున్నారంటే..!
- Ponnam Prabhakar : రాజకీయాల్లో హుందాతనం ముఖ్యం.. భౌతిక దాడులపై మంత్రి పొన్నం ప్రభాకర్ ఆగ్రహం
- TVK Vijay: న్యాయ నిపుణులతో విజయ్ మంతనాలు.. ప్రభుత్వ ఏర్పాటుపై సమాలోచనలు.. నెక్ట్స్ ప్లాన్ ఇదేనా?
నివేదిక ఆధారంగా బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖకు తదుపరి ఆదేశాలు ఇస్తామని ధర్మాసనం పేర్కొంది. ఇదిలా ఉండగా.. సుప్రీంకోర్టు అనుమతిచ్చిన విస్తీర్ణం మేరకే రుషికొండలో నిర్మాణాలు పరిమితం కావాలని న్యాయస్థానం స్పష్టం చేసింది. ఈ వ్యవహారంపై ఉత్తర్వులు ఇచ్చేందుకు విచారణను హైకోర్టు వాయిదా వేసింది.
తాజావార్తలు
-
CM Chandrababu : బుల్లెట్ బండి.. కాలేజీ జ్ఞాపకాలు.. రాయల్ ఎన్ఫీల్డ్ నడపడంపై చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు
-
US-Iran Talks: హార్ముజ్పై గుడ్న్యూస్.. ఇరాన్-యూఎస్ మధ్య కీలక చర్చలు.. ఏం నిర్ణయం తీసుకున్నారంటే..!
-
Ponnam Prabhakar : రాజకీయాల్లో హుందాతనం ముఖ్యం.. భౌతిక దాడులపై మంత్రి పొన్నం ప్రభాకర్ ఆగ్రహం
-
TVK Vijay: న్యాయ నిపుణులతో విజయ్ మంతనాలు.. ప్రభుత్వ ఏర్పాటుపై సమాలోచనలు.. నెక్ట్స్ ప్లాన్ ఇదేనా?
-
West Bengal: మమతా బెనర్జీకి గవర్నర్ షాక్.. టీఎంసీ సర్కార్ బర్తరఫ్..