Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Amaravathi Ap Election Commission Summons Sps Of Three Districts For Inquiry Into Poll Related Violence

Election Commission: హింసాత్మక ఘటనలపై ఈసీ సీరియస్.. నేడు మూడు జిల్లాల ఎస్పీల వివరణ..

Published Date :March 21, 2024 , 8:57 am
By Sudhakar Ravula
Election Commission: హింసాత్మక ఘటనలపై ఈసీ సీరియస్.. నేడు మూడు జిల్లాల ఎస్పీల వివరణ..
  • Follow Us :
  • google news
  • dailyhunt

Election Commission: ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో హింసాత్మక ఘటనలపై ఎన్నికల కమిషన్ సీరియస్ అయ్యింది.. తమ ముందు హాజరై ఆ హింసాత్మక ఘటనలకు గల కారణాలపై వివరణ ఇవ్వాలని రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి ఎంకే మీనా ఆదేశాలు జారీ చేశారు.. దీంతో.. ఇవాళ ఎన్నికల సంఘం ముందు హాజరుకానున్నారు మూడు జిల్లాల ఎస్పీలు. ప్రకాశం, నంద్యాల, పల్నాడు జిల్లాలకు చెందిన ఎస్పీలను తన వద్దకు వచ్చి వివరణ ఇవ్వాల్సిందిగా సీఈవో ఎంకే మీనా ఆదేశించారు.. దీంతో.. ఈ రోజు సాయంత్రం 4 గంటలకు సీఈవో ముఖేష్ కుమార్ మీనా ఎదుట హాజరుకానున్నారు ఆ మూడు జిల్లాల ఎస్పీలు రఘువీరారెడ్డి, పరమేశ్వర్ రెడ్డి, రవి శంకర్ రెడ్డి.

Read Also: Priyanka Chopra : అయోధ్య రాముడిని దర్శించుకున్న గ్లోబల్ బ్యూటీ.. ఫోటోలు వైరల్..

Also Read

  • Oasis Janani Yatra: సంతానోత్పత్తి అవగాహనే లక్ష్యంగా.. తిరుపతి చేరుకున్న 'ఓయాసిస్ జనని' యాత్ర.!
  • JD Chakravarthy: అదే మలయాళ సినిమాలు మనవాళ్లు తీస్తే చూడరు.. జేడీ చక్రవర్తి సంచలన వ్యాఖ్యలు!
  • Improve Sperm Quality: వీర్యకణాల సమస్యకు నేచురల్ సొల్యూషన్.. వీర్య నాణ్యత పెంచే ఆహారపదార్థాలు ఇవే.!
  • Grok's Reply: రాహుల్ గాంధీ పరువు తీసిన గ్రోక్.. ప్రధానిగా మోడీకి మద్దతు..

చాగలమర్రి, గిద్దలూరుల్లోని హత్యలు, మాచర్లలో టీడీపీ నేత కారు తగలబెట్టిన ఘటనలపై వివరణతో కోరింది ఎన్నికల కమిషన్.. ఆయా ఘటనకు గల కారణాలు, హింసాకాండకు గల వ్యక్తులకు సంబంధించి పూర్తి వివరాలతో రావాలని సీఈవో ఆదేశాలు జారీ చేశారు.. హింసని నివారించేందుకు ఎలాంటి చర్టలు తీసుకున్నారోననే అంశాన్ని కూడా వివరించాలని పేర్కొంది ఎన్నికల కమిషన్‌.. ఇక, ప్రకాశం, నంద్యాల, పల్నాడు జిల్లాలకు చెందిన ఎస్పీలు ఇచ్చే వివరణను కేంద్ర ఎన్నికల సంఘానికి పంపనున్నారు సీఈవో ఎంకే మీనా..

Read Also: Amala Paul: తల్లి కాబోతున్న అమలా పాల్.. ‘టూ హ్యాపీ కిడ్స్’ అంటూ..!

మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లోకి వచ్చిన తర్వాత హింసాత్మక సంఘటనలు జరిగిన మూడు జిల్లాల పోలీసు సూపరింటెండెంట్‌లను గురువారం తన ముందు హాజరుకావాలని ఆంధ్రప్రదేశ్ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ (CEO) ముఖేష్ కుమార్ మీనా సమన్లు జారీ చేశారు.. ప్రకాశం జిల్లా గిద్దలూరులో ఒకటి, నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో జరిగిన రెండు హత్యలు, కారును తగులబెట్టిన ఘటనలను కమిషన్ సీరియస్‌గా తీసుకుందని అన్నారు. ఈ ఘటనలపై విచారణ నిమిత్తం మూడు జిల్లాల ఎస్పీలను సీఈవో కార్యాలయానికి పిలిపించినట్లు మీనా తెలిపారు. ముఖ్యంగా ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన తర్వాత టీడీపీ కార్యకర్తలపై అధికార వైఎస్సార్‌సీపీ ఈ ఘటనలకు పాల్పడిందంటూ టీడీపీ జాతీయ అధ్యక్షుడు ఎన్‌.చంద్రబాబు నాయుడు సీఎంకు లేఖ రాసిన సంగతి తెలిసిందే. పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో టీడీపీ-బీజేపీ-జేఎస్పీ కూటమి ఏర్పాటు చేసిన ప్రజా గళం బహిరంగ సభలో ప్రధాని మోడీ పాల్గొన్న సందర్భంగా భద్రతా ఉల్లంఘనలపై అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ కేంద్ర హోంశాఖను సీజ్ చేసినట్లు ప్రధాన ఎన్నికల అధికారి తెలిపారు. సమస్య యొక్క మరియు తగిన చర్య తీసుకుంటుంది. “హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ పరిధిలో ఉన్న సమస్యపై వ్యాఖ్యానించడానికి నాకు అధికారం లేదు” అని ఆయన చెప్పారు. ఎన్నిల కోడ్‌ ఉల్లంఘించినందుకు ప్రభుత్వ ఉద్యోగులు మరియు గ్రామ మరియు వార్డు వాలంటీర్లపై తీసుకున్న చర్యను ప్రస్తావిస్తూ.. ఇప్పటి వరకు, మేం 40 మంది వాలంటీర్లతో సహా 46 మంది ఉద్యోగులపై చర్య తీసుకున్నాం.. రెగ్యులర్ ఉద్యోగులను సస్పెండ్ చేయగా, కాంట్రాక్ట్ ఉద్యోగులు, వాలంటీర్లను సర్వీసు నుంచి తొలగించామని వెల్లడించారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Andhra Pradesh
  • Chief Electoral Officer Mukesh Kumar Meena
  • election commission
  • poll-related violence
  • SPs

తాజావార్తలు

  • Astrology: లక్ష్మీ నారాయణ రాజయోగం.. ఈ రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..

  • Oasis Janani Yatra: సంతానోత్పత్తి అవగాహనే లక్ష్యంగా.. తిరుపతి చేరుకున్న ‘ఓయాసిస్ జనని’ యాత్ర.!

  • JD Chakravarthy: అదే మలయాళ సినిమాలు మనవాళ్లు తీస్తే చూడరు.. జేడీ చక్రవర్తి సంచలన వ్యాఖ్యలు!

  • Improve Sperm Quality: వీర్యకణాల సమస్యకు నేచురల్ సొల్యూషన్.. వీర్య నాణ్యత పెంచే ఆహారపదార్థాలు ఇవే.!

  • Grok’s Reply: రాహుల్ గాంధీ పరువు తీసిన గ్రోక్.. ప్రధానిగా మోడీకి మద్దతు..

ట్రెండింగ్‌

  • Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్‌వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!

  • 7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!

  • 165Hz రిఫ్రెష్ రేట్‌, 12.3 అంగుళాల డిస్‌ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!

  • వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!

  • రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions