Kottu Satyanarayana: మా వాడు వారాహి యాత్రలో ఏం మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదు.. పవన్పై మంత్రి సెటైర్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kottu Satyanarayana: మా వాడు చేస్తున్న వారాహి యాత్రలో ఏం మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదంటూ జనసేన అధినేత పవన్ కల్యాణ్పై సెటైర్లు వేశారు డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ.. అమరావతిలో మీడియాతో మాట్లాడిన ఆయన.. పవన్పై మరోసారి సీరియస్ కామెంట్లు చేశారు.. సీఎం వైఎస్ జగన్కు రోజు రోజుకూ ప్రజాభిమానం పెరుగుతోందన్న ఆయన.. జగన్కు పెరుగుతున్న ప్రజాదరణను ప్రతిపక్ష పార్టీలు ఓర్చుకోలేకపోతున్నాయని ఫైర్ అయ్యారు.. జగన్ రహిత పరిపాలన రావాలని పదే పదే చెబుతున్నారు. జగన్ రహిత పాలన జరిగితే చంద్రబాబుకు.. రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకే లాభం దక్కుతుంది.. చంద్రబాబు రహిత రాజకీయాలుంటేనే ప్రజలకు మంచి జరుగుతుందన్నారు.
Read Also: Bank Holidays: వచ్చే నెలలో ఈ రోజుల్లో బ్యాంకులకు వెళ్లకండి
Also Read
- Congress-TMC: కాంగ్రెస్లో విలీనం దిశగా టీఎంసీ.. సోనియా, రాహుల్తో మమత, అభిషేక్ వరుస భేటీలు! ఏం జరుగుతోంది!?
- Heavy Rain and Thunderstorms: రెడ్ అలర్ట్.. రాబోయే 3 గంటల్లో ఈ జిల్లాల్లో పిడుగుల వర్షం..!
- Parama Ekadashi: జూన్ 11న పరమ ఏకాదశి.. విష్ణుమూర్తి కటాక్షం పొందాలంటే ఈ నియమాలు తప్పక పాటించాలి.
- MLA Thomas: నన్ను గెలకొద్దు.. గెలికితే ఏ రాత్రో హార్ట్ ఎటాక్ వచ్చి పోతావ్.. మాజీ డిప్యూటీ సీఎంపై తీవ్ర వ్యాఖ్యలు
నాలుగు దశాబ్దాలుగా ఏపీని పట్టి పీడిస్తున్న శనిగాడు చంద్రబాబు అంటూ ఫైర్ అయ్యారు డిప్యూటీ సీఎం కొట్టు.. వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలనలో లక్ష్మీ దేవి నెల నెల ప్రతి ఇంటి తలుపులు తడుతోందన్న ఆయన.. మా వాడు చేస్తున్న వారాహి యాత్రలో ఏం మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదు.. చంద్రబాబు ఏం చెబితే పవన్ అదే చెబుతున్నాడు అని ఎద్దేవా చేశారు.. భగవంతుడు సాక్షిగా సీఎం పదవిని అంగీకరిస్తున్నాని పవన్ అనేవి తింగరి మాటలన్న ఆయన.. కాపులు లేస్తే మామూలోళ్లు కాదని.. కాపులతో పెట్టుకోవద్దని అంతా అంటారనే సామెత ఉంది. పవన్ చర్యలు.. కామెంట్లు కాపుల ఉనికి, పరువు కొల్పోయేలా తింగరి మాటలు మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు.. కాపు సామాజిక పెద్దలు పవన్ కామెంట్లతో బాధ పడుతున్నారు. పవన్ కామెంట్లతో బాధపడి ముద్రగడ పవన్కు లేఖ రాశారు. కాపు సామాజిక వర్గం నేతగా ముద్రగడని ప్రజలు గౌరవిస్తారు.. అలాంటి వ్యక్తి పవన్ను విమర్శిస్తున్నారని గుర్తు చేశారు. ఇక, చంద్రబాబు చేసే మారణ హోమంలో పవన్ బలి అవుతున్నారంటూ ఆరోపణలు గుప్పించారు. పవన్ను చంపడానికి సుపారీ ఇవ్వడమేంటీ..? జగన్కు పవన్ నేరుగా ప్రత్యర్థి కాదు. పవన్ గురించి ఆలోచించే సమయం కూడా జగన్కు లేదు.. పవన్కు అపాయం జరిగితే సానుభూతి చంద్రబాబుకే వస్తుంది.. మాకేం అవసరం. చంద్రబాబు నుంచే పవన్కు పెను ప్రమాదం పొంచి ఉంది అంటూ సంచలన ఆరోపణలు చేశారు డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ.
తాజావార్తలు
-
Congress-TMC: కాంగ్రెస్లో విలీనం దిశగా టీఎంసీ.. సోనియా, రాహుల్తో మమత, అభిషేక్ వరుస భేటీలు! ఏం జరుగుతోంది!?
-
Heavy Rain and Thunderstorms: రెడ్ అలర్ట్.. రాబోయే 3 గంటల్లో ఈ జిల్లాల్లో పిడుగుల వర్షం..!
-
Lenin: అఖిల్ కోసం తిరుపతి వస్తున్న యంగ్ టైగర్.. ‘లెనిన్’ ఈవెంట్కు ఎన్టీఆర్ చీఫ్ గెస్ట్?
-
Parama Ekadashi: జూన్ 11న పరమ ఏకాదశి.. విష్ణుమూర్తి కటాక్షం పొందాలంటే ఈ నియమాలు తప్పక పాటించాలి.
-
Jeethu Joseph: ‘దృశ్యం-3’ తెలుగులో ఎందుకు రీమేక్ కాలేదు? అసలు రీజన్ చెప్పేసిన డైరెక్టర్ జీతూ జోసెఫ్!
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!