Site icon NTV Telugu

CM YS Jagan: ఈ నెల 17న నూజివీడుకు సీఎం జగన్‌

Jagan

Jagan

CM YS Jagan: ఈ నెల 17న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి ఏలూరు జిల్లా నూజివీడులో పర్యటించనున్నారు. 2003కు మందు అసైన్‌మెంట్‌ భూములకు హక్కు కల్పించడం, కొత్త అసైన్‌మెంట్‌ భూములకు పట్టాల పంపిణీ కార్యక్రమంలో సీఎం జగన్‌ పాల్గొననున్నారు.

Also Read: AP High Court: ప్రభుత్వ జీవోలు అంత గోప్యంగా ఉంచాల్సిన అవసరమేంటి?

ఉదయం 9.45 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరనున్న సీఎం బయలుదేరనున్నారు. నూజివీడులో బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. 2003కు మందు అసైన్‌మెంట్‌ భూములకు హక్కు కల్పించడం, కొత్త అసైన్‌మెంట్‌ భూములకు పట్టాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొననున్నారు. మధ్యాహ్నం తాడేపల్లికి తిరుగు ప్రయాణం కానున్నారు.

Exit mobile version