AP BJP: నేడు ఏపీ బీజేపీ కోర్ కమిటీ భేటీ.. జనసేనతో పొత్తుపై కీలక చర్చ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇవాళ( మంగళవారం ) మధ్యాహ్నం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ కోర్ కమిటీ సమావేశం కానుంది. తాజా రాజకీయ పరిణామాలపై ప్రధానంగా చర్చ జరిగే అవకాశం ఉంది. తెలుగు దేశం పార్టీతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్పొత్తు పెట్టుకుంటానన్న ప్రకటనపై బీజేపీ కోర్ కమిటీలో కీలక చర్చ జరిగే అవకాశం ఉంది. జనసేనతో పొత్తులపై ఈ సమావేశంలో కీలక ప్రస్తావన వచ్చే అవకాశం కనిపిస్తుంది.
Read Also: NTR: ఆ సూపర్ స్టార్స్ ‘అవెంజర్స్’ అయితే ఎన్టీఆర్ ‘థానోస్’ లాంటి విలన్…
Also Read
టీడీపీ అధినేత, మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడి అరెస్ట్ వెనుక బీజేపీ పార్టీ ఉందనే ప్రచారంపై కూడా ఈ బీజేపీ కోర్ కమిటీ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. ఈ సమావేశానికి పార్టీ ముఖ్యనేతలు హాజరు కానున్నారు. ఇప్పటికే ఏపీ సహా ఇన్ఛార్జ్ పదవి నుంచి సునీల్ దేవధర్ ను బీజేపీ హైకమాండ్ తప్పించింది. పార్టీ ప్రొటోకాల్ ప్రకారం తనకు అప్పగించిన వాహానాలను సునీల్ దేవధర్ పార్టీకి హ్యండోవర్ చేశారు.
Read Also: Bathukamma Sarees: రేపటి నుంచి తెలంగాణలో బతుకమ్మ చీరల పంపిణీ..
ఇక, బీజేపీ కోర్ కమిటీ సమావేశంలో జనసేన-బీజేపీ పొత్తుపై ప్రధానంగా చర్చ జరుగనున్నట్లు తెలుస్తుంది. అలాగే పవన్ కళ్యాణ్.. టీడీపీతో పొత్తు పెట్టుకున్నట్లు ప్రకటించడంతో ఏపీలో ఎన్నికల్లో ముందుకు వెళ్లాలి అనే దానిపై ముఖ్య చర్చ జరుగనుంది. చూడాలి.. బీజేపీ కోర్ కమిటీలో కమలం పార్టీ నేతలు ఎలాంటి నిర్ణయం తీసుకోనున్నారు అనేది. జనసేన-టీడీపీతో బీజేపీ పొత్తు పెట్టుకుంటుందా.. లేకా.. సింగిల్ గానే ఎన్నికల బరిలోకి దిగుతుందా అనేది.
తాజావార్తలు
ట్రెండింగ్
-
Thailand: 11 ఏళ్ల బాలుడి ర్యాష్ డ్రైవింగ్.. 9 మంది సన్యాసుల ప్రాణాలు బలి.! వీడియో వైరల్..
-
Smartphones in Budget: రూ. 15,000 లోపు భారీ బ్యాటరీ లైఫ్ బెస్ట్ 5G స్మార్ట్ఫోన్లు ఇవే.. రెండు రోజుల బ్యాకప్ గ్యారెంటీ!
-
EV కారు కొనాలనుకుంటున్నారా? Hyundai Creta ఎలక్ట్రిక్ కు కొత్త BaaS ప్లాన్.. రూ.7 లక్షల వరకు తగ్గింపు.!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ అరంగేట్రంపై విమర్శలు.. మా ఇష్టం అంటూ మాజీలకు గట్టిగా ఇచ్చిపడేసిన బీసీసీఐ!
-
Indonesia: దొంగతనానికి వచ్చి ‘మమ్మీ’లుగా మారిపోయారు.. వైరల్ వీడియో