Russian Man: ఒడిశాలో మరో రష్యన్ మృతి.. 15 రోజుల్లో మూడో ఘటన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Russian Man: ఒడిశాలో మంగళవారం మరో రష్యన్ శవమై కనిపించాడని, పక్షం రోజుల్లో ఇది మూడోదని పోలీసులు తెలిపారు. జగత్సింగ్పూర్ జిల్లాలోని పారాదీప్ ఓడరేవులో లంగరు వేసిన ఓడలో మిల్యకోవ్ సెర్గీ అనే రష్యన్ వ్యక్తి శవమై కనిపించాడు. బంగ్లాదేశ్లోని చిట్టగాంగ్ పోర్ట్ నుంచి పారాదీప్ మీదుగా ముంబైకి వెళ్తున్న ఓడకు చీఫ్ ఇంజినీర్ ఎంబీ అల్ద్నా(51)గా గుర్తించారు. అతను తెల్లవారుజామున 4.30 గంటల ప్రాంతంలో తన షిప్ ఛాంబర్లో శవమై కనిపించాడు. మృతికి గల కారణాలను పోలీసులు వెంటనే గుర్తించలేకపోయారు.
IndiGo Flight: థాయిలాండ్ వెళ్లాల్సిన ఇండిగో విమానం.. సాంకేతిక లోపంతో..
Also Read
పారాదీప్ పోర్ట్ ట్రస్ట్ ఛైర్మన్ పీఎల్ హరానంద్ రష్యా ఇంజినీర్ మరణాన్ని ధృవీకరించారు. దర్యాప్తు జరుగుతోందని చెప్పారు. డిసెంబరు చివరి వారంలో దక్షిణ ఒడిశాలోని రాయగడ పట్టణంలో ఒక చట్టసభ సభ్యుడు సహా ఇద్దరు రష్యన్ పర్యాటకులు అనుమానాస్పద పరిస్థితుల్లో చనిపోయారు. రష్యాలోని చట్టసభ సభ్యుడు పావెల్ ఆంటోవ్ (65) డిసెంబరు 24న హోటల్ మూడవ అంతస్తు నుంచి పడి మరణించారు. అతని స్నేహితుడు వ్లాదిమిర్ బిడెనోవ్ (61) డిసెంబరు 22న అతని గదిలో శవమై కనిపించాడు. ఈ రెండు కేసులను ఒడిశా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
తాజావార్తలు
-
Indian Railway: రైళ్లలో టికెట్ లేని ప్రయాణికులకు షాక్.. భారీగా జరిమానాలు..
-
Story Board : నేపాల్ ఆకస్మిక వరదలకు కారణాలేంటి..? చైనా నిర్లక్ష్యం ఎంతవరకు ఉంది..?
-
OTR: ఎమ్మెల్యే, ఎంపీ.. మధ్యలో సూర్యలంక బీచ్!
-
OTR: ఆ నేతకు పీఏ పోట్లు.. ఆ ఎమ్మెల్యే చుట్టూ నడుస్తున్న అసలు డ్రామా!
-
OTR: సొంత పార్టీ నేతలకే టార్గెట్ అవుతున్న తెలంగాణ బీజేపీ సోషల్ మీడియా!
ట్రెండింగ్
-
Fridge Wall Gap : ఫ్రిజ్ను గోడకు ఆనిస్తున్నారా? ఈ తప్పు చేయొద్దు.!
-
Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!
-
Mithali Raj: వనరుల కొరత నుంచి సమాన మ్యాచ్ ఫీజుల వరకు.. మహిళా క్రికెట్లో విప్లవం.!
-
Mithali Raj: ‘నా తప్పేమీ లేకున్నా తొక్కేయాలని చూశారు’.. 2018 నాటి వివాదంపై సంచలన వ్యాఖ్యలు.!
-
Mithali Raj: ‘సరైన వ్యక్తి దొరికితే ఆలోచిస్తా..’ పెళ్లి, వ్యక్తిగత జీవితంపై మనసు విప్పిన టీమిండియా మాజీ కెప్టెన్.!