MP News: గణేశ్ మండపంలో మాంసం ముక్కలు..
- రాజస్థాన్లోని భిల్వారాలో మత ఉద్రిక్తతలు
- ఖాళీ మండపంలో జంతువుల అవశేషాలు
- మార్కెట్ను మూసివేసి సమ్మెలో కూర్చున్న జనాలు
- భారీగా పోలీసుల మోహరింపు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాజస్థాన్లోని భిల్వారాలో మత ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. ఇక్కడ మంగళవారం గణేష్ నిమజ్జనం అనంతరం బుధవారం ఉదయం ఖాళీ మండపంలో జంతువుల అవశేషాలు కనిపించడంతో కలకలం రేగింది. ఇది చూసిన ప్రజలు మార్కెట్ను మూసివేసి సమ్మెలో కూర్చున్నారు. వారిని అదుపు చేసేందుకు పెద్ద సంఖ్యలో పోలీసు బలగాలను మోహరించారు. ఈ ఘటన షాపురాలోని చామున బవాడి మార్కెట్లో చోటుచేసుకుంది.
READ MORE: CM Revath Reddy: రుణమాఫీ చేశాం..అయిన రైతుల బాధలు తప్పడం లేదు
Also Read
- 1TB వరకు స్టోరేజ్,120Hz డిస్ప్లే, Tensor G6తో Google Pixel 11 సిరీస్.. లాంచ్కు ముందే ధరలు లీక్.!
- Donald Trump: సుప్రీంకోర్టు తీర్పుతో ఆగని ట్రంప్.. బర్త్రైట్ సిటిజన్షిప్పై మరోసారి సంచలన నిర్ణయం
- Kakinada: కాలేజ్ యాజమాన్యం వేధింపులకి విద్యార్థి బలి.. మనస్దాపంతో ఉరి వేసుకుని విద్యార్ది ఆత్మహత్య.!
- Airtel యూజర్లకు షాక్.. రూ.299 ప్లాన్ నిలిపివేత.. ఇక అన్లిమిటెడ్ ప్లాన్ రూ.349 నుంచే మొదలు.!
భిల్వారా జిల్లాలోని షాపురా మార్కెట్లోని ఖాళీ గణేష్ మండపంలో బుధవారం ఉదయం జంతువుల అవశేషాలు పడి ఉన్నాయి. సెప్టెంబర్ 17న సాయంత్రం చామున వాబ్ది మార్కెట్లో ఉన్న గణేష్ పండలం నుంచి విగ్రహాన్ని తీసుకెళ్లి నిమజ్జనం చేశారు. దీని తర్వాత రాత్రి సమయంలో మండపం ఖాళీగా ఉంది. బుధవారం తెల్లవారుజామున జంతువుల అవశేషాలు గుర్తించిన స్థానికులు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. దీంతో పాటు వందలాది మంది ప్రజలు, హిందూ సంస్థల అధికారులు గుమిగూడారు. ప్రజలు నిరసనలు ప్రారంభించారు. ఉద్రిక్తత నెలకొనడంతో పెద్ద ఎత్తున పోలీసు బలగాలను మోహరించారు.
READ MORE: Vishwak Sen : సూపర్ రెస్పాన్స్ రాబట్టిన మెకానిక్ రాకి సెకండ్ లిరికల్ సాంగ్..
గణపతి పండల్లో మేక తల, తెగిపడిన కాళ్లు కనిపించడంతో నగరంలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఈ సంఘటన తరువాత, హిందూ సంస్థలు, గణేష్ ఉత్సవ్ కమిటీ అధికారులు మరియు స్థానిక యువకులలో తీవ్ర ఆగ్రహం కట్టులు తెంచుకుంది. దీని ఫలితంగా షాపురా యొక్క మొత్తం మార్కెట్లు మూసేశారు. ఈ ఘటన బుధవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది.
READ MORE: Laptops Stolen: పండించిన టమాటా పంట నష్టపోవడంతో ల్యాప్టాప్లను దొంగిలించిన టెక్కీ..
బరాన్లో ఘర్షణ,,
మరోవైపు అనంత చతుర్దశి సందర్భంగా బరన్ జిల్లాలో కూడా హింసాత్మక ఘర్షణ జరిగింది. జిల్లాలోని సిస్వాలీ పోలీస్ స్టేషన్ పరిధిలోని బద్గావ్లో అనంత్ చతుర్దశి సందర్భంగా, ఇరు వర్గాల మధ్య చిన్న వివాదం హింసాత్మకంగా మారింది. పిల్లల మధ్య వాగ్వాదం తరువాత.. బంజారా మరియు గుర్జార్ వర్గానికి చెందిన ప్రజలు పెద్ద ఎత్తున ఘర్షణ పడ్డారు. ఇందులో ఇరువర్గాలకు చెందిన మొత్తం 13 మంది గాయపడ్డారు. 2 ద్విచక్ర వాహనాలను తగులబెట్టారు.
తాజావార్తలు
-
1TB వరకు స్టోరేజ్,120Hz డిస్ప్లే, Tensor G6తో Google Pixel 11 సిరీస్.. లాంచ్కు ముందే ధరలు లీక్.!
-
50/30/20 Rule: పొదుపు ఖాతాలో ఎంత డబ్బు ఉంచాలి? 50/30/20 గోల్డెన్ రూల్ తెలుసుకోండి!
-
Toxic Trailer: ‘టాక్సిక్’ ట్రైలర్కు టైమ్ ఫిక్స్.. ఈ రోజు సాయంత్రం ఎన్ని గంటలకు రిలీజ్ అంటే!
-
Keerthy Suresh: అవకాశాలు లేకనే ఐటం సాంగ్స్.. కీర్తి సురేష్కు నెటిజన్ కౌంటర్.. అదిరిపోయే రిప్లై ఇచ్చిన నటి!
-
Korean Kanakaraju Day 1 Collections: వరుణ్ తేజ్ ‘కొరియన్ కనకరాజు’కు దుమ్మురేపే ఓపెనింగ్స్.. తొలిరోజే రూ.18 కోట్ల గ్రాస్!
ట్రెండింగ్
-
Airtel యూజర్లకు షాక్.. రూ.299 ప్లాన్ నిలిపివేత.. ఇక అన్లిమిటెడ్ ప్లాన్ రూ.349 నుంచే మొదలు.!
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్తో REDMI 17 5G లాంచ్..!
-
Will Jacks: సూపర్మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్కు గుడ్బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!