Andhra Pradesh: విశాఖ ఎకనమిక్ రీజియన్పై సర్కార్ ఫోకస్
- విశాఖ ఎకనమిక్ రీజియన్పై సర్కార్ ఫోకస్..
- ఏపీకి గ్రోత్ ఇంజన్గా మారుతుందని ఆశాభావం ..
- నీతిఆయోగ్ సమావేశంలో CM చంద్రబాబు దిశానిర్దేశం ..
- 8 జిల్లాల్లో ప్రాజెక్టుల కోసం లక్ష ఎకరాలు సేకరణ ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Andhra Pradesh:ఆంధ్రప్రదేశ్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిన ప్రాంతంగా తీర్చే దిద్దేందుకు పావులు కదుపుతున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. విజయవాడలో జరిగిన నీతి ఆయోగ్ సమావేశంలో విశాఖ ప్రాంత అభివృద్ధికి సంబంధించి కీలక అంశాలు చర్చించారు చంద్రాబు. 8 జిల్లాల్లో వివిధ ప్రాజెక్టుల కోసం లక్ష ఎకరాలు గుర్తించాలని అధికారులను ఆదేశించారు ఏపీ ముఖ్యమంత్రి..
Read Also: UP: కొంప ముంచిన కోతి.. రూ.20 లక్షల విలువైన నగల పర్సుతో జంప్..!
Also Read
- OTR: జోరుగా సాగర సమరం.. సాగర్ బీఆర్ఎస్లో ఎంసీ కోటిరెడ్డి vs నోముల భగత్..
- OTR: 14 ఏళ్ళుగా లేని పాలక మండలి.. శ్రీ సీతారామచంద్ర స్వామి మీద తెలంగాణ సర్కార్ శీతకన్నేసిందా?
- RCB అభిమానులకు నథింగ్ సర్ప్రైజ్.. జూలై 7న Nothing Phone (4b) RCB Edition విడుదల
- Mamata Banerjee-EC: మమతా బెనర్జీకి ఈసీ లేఖ.. 4 రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశం
వచ్చే ఏడేళ్లలో విశాఖను మరో ముంబై నగరంలా తీర్చిదిద్దాలని దిశా నిర్దేశం చేశారు చంద్రబాబు. 36 వేల చదరపు కిలో మీటర్లలో విస్తరించిన విశాఖ రీజియన్లో కోటి 50 లక్షల మంది జనాభా ఉన్నారన్నారు. ప్రస్తుతం 49 బిలియన్ డాలర్ల GDP నమోదవుతోందని, దానిని 2032 నాటికి 120 బిలియన్ డాలర్లకు తీసుకెళ్లడమే లక్ష్యమన్నారు. మూలపేట-విశాఖపట్నం, విశాఖపట్నం-కాకినాడ మధ్య బీచ్ రహదారులు నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. వాటిని జాతీయ రహదారులతో అనుసంధానం చేయాలన్నారు చంద్రబాబు. భవిష్యత్ అవసరాల దృష్ట్యా యువతకు నిరంతరాయంగా నైపుణ్య శిక్షణ అందిస్తామన్నారు చంద్రబాబు. మొత్తానికి విశాఖ ప్రాంతాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేయడం ద్వారా అటు పెట్టుబడులను ఆకర్షించడం… ఇటు ఉపాధి అవకాశాలు మెరుగుపర్చడం లక్ష్యంగా పెట్టుకున్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు..
తాజావార్తలు
-
OTR : ఉభయ గోదావరిలో కుల రాజకీయం.. కొత్త టర్న్?
-
Story Board : అయోధ్యలో టీటీడీ తరహా బాధ్యతాయుతమైన బోర్డు అవసరమా..?
-
Telangana Cabinet : తెలంగాణ క్యాబినెట్ బిగ్ డెసిషన్స్..!
-
OTR: జోరుగా సాగర సమరం.. సాగర్ బీఆర్ఎస్లో ఎంసీ కోటిరెడ్డి vs నోముల భగత్..
-
OTR: 14 ఏళ్ళుగా లేని పాలక మండలి.. శ్రీ సీతారామచంద్ర స్వామి మీద తెలంగాణ సర్కార్ శీతకన్నేసిందా?
ట్రెండింగ్
-
RCB అభిమానులకు నథింగ్ సర్ప్రైజ్.. జూలై 7న Nothing Phone (4b) RCB Edition విడుదల
-
Samsung Galaxy A27 5G vs OnePlus Nord 6: ఏ స్మార్ట్ఫోన్ బెస్ట్?
-
10100mAh బ్యాటరీతో రెడ్మీ నోట్ 17 ప్రో మాక్స్? Redmi Note 17 సిరీస్లో డిస్ప్లే, బ్యాటరీలో భారీ అప్గ్రేడ్లు.!
-
50MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 120Hz Super AMOLED డిస్ప్లేతో Samsung Galaxy Jump 5 లాంచ్.!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో TWS ఇయర్బడ్స్ OPPO Enco Air5 లాంచ్..!