Priyanka Gandhi: నీట్ పరీక్ష ఫలితాలపై విచారణ జరిపించాలి.. కేంద్రంపై ప్రియాంక గాంధీ ఫైర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నీట్ యూజీ ఫలితాలు వెలువడినప్పటి నుంచి “ఎక్స్” లో సందడి నెలకొంది. ‘నీట్ పేపర్ని రద్దు చేయండి’ అనే హ్యాష్ట్యాగ్ “X” (ట్విట్టర్)లో వేగంగా ట్రెండ్ అవుతోంది. ఫలితాలు వెలువడినప్పటి నుంచి ఈ పరీక్షపై సందిగ్ధత నెలకొంది. తాజాగా నీట్ ఫలితాల్లో అవకతవకలు జరిగే అవకాశం ఉందంటూ ప్రియాంక గాంధీ వాద్రా తన సోషల్ మీడియా ఖాతా ‘X’లో కేంద్ర ప్రభుత్వాన్ని కార్నర్ చేశారు. ఒకే కేంద్రానికి చెందిన ఆరుగురు విద్యార్థులు 720కి 720 మార్కులు తెచ్చుకోవడంతో పలు రకాల అక్రమాలు వెలుగులోకి వస్తున్నాయన్నారు. మరోవైపు ఫలితాలు వెలువడిన తర్వాత దేశవ్యాప్తంగా పలువురు చిన్నారులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇది చాలా బాధాకరమని దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
READ MORE: Mexico: రైలుతో సెల్ఫీ తీసుకోవాలని అత్యుత్సాహం.. ప్రాణాలు విడిచిన మహిళ..!
Also Read
- Story Board : చట్టబద్ధ పాలన కోసం జరిగిన ఏర్పాట్లేంటి..? రాజ్యాంగం కోర్టులకు ఇచ్చిన అధికారాలేంటి..?
- Minister Narayana: మున్సిపల్ ఎన్నికలపై మంత్రి నారాయణ కీలక వ్యాఖ్యలు.. ఆ తర్వాతే ప్రక్రియ
- YS Jagan: స్థానిక ఎన్నికలపై వైసీపీ ఫోకస్.. 25న జగన్ కీలక భేటీ
- OTR: రాజమండ్రి కార్పొరేషన్ ఎన్నికలు మళ్లీ వాయిదా.. కోర్టు కేసులా? పొలిటికల్ గేమా?
ప్రియాంక గాంధీ తన ఎక్స్ ఖాతాలో.. “మొదట నీట్ పరీక్ష పేపర్ లీక్ అయిందని, ఇప్పుడు దాని ఫలితాల్లోనూ స్కామ్ ఉందని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. ఒకే సెంటర్కు చెందిన ఆరుగురు విద్యార్థులు 720కి 720 మార్కులు తెచ్చుకోవడంతో అనేక రకాల అక్రమాలు వెలుగులోకి వస్తున్నాయి. మరోవైపు ఫలితాలు వెలువడిన తర్వాత దేశవ్యాప్తంగా పలువురు చిన్నారులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇది చాలా బాధాకరం మరియు దిగ్భ్రాంతికరం. లక్షలాది మంది విద్యార్థుల గొంతులను ప్రభుత్వం ఎందుకు విస్మరిస్తోంది? నీట్ పరీక్ష ఫలితాల్లో రిగ్గింగ్కు సంబంధించిన చట్టబద్ధమైన ప్రశ్నలకు విద్యార్థులకు సమాధానాలు అవసరం. న్యాయబద్ధమైన ఈ ఫిర్యాదులపై విచారణ జరిపి పరిష్కరించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై లేదా?” అని రాసుకొచ్చారు.
पहले NEET परीक्षा का पेपर लीक हुआ और अब छात्रों का आरोप है कि इसके रिजल्ट में भी स्कैम हुआ है। एक ही सेंटर के 6 छात्रों को 720 में से 720 अंक मिलने पर गंभीर सवाल उठ रहे हैं और कई तरह की अनियमितताओं की बातें सामने आ रही हैं। दूसरी ओर, रिजल्ट आने के बाद देश भर में कई बच्चों के…
— Priyanka Gandhi Vadra (@priyankagandhi) June 7, 2024
తాజావార్తలు
-
Story Board : చట్టబద్ధ పాలన కోసం జరిగిన ఏర్పాట్లేంటి..? రాజ్యాంగం కోర్టులకు ఇచ్చిన అధికారాలేంటి..?
-
CM Revanth Reddy : ఆక్స్ఫర్డ్కు రేవంత్ ఆహ్వానం.. హైదరాబాద్లో కొత్త క్యాంపస్.?
-
Minister Narayana: మున్సిపల్ ఎన్నికలపై మంత్రి నారాయణ కీలక వ్యాఖ్యలు.. ఆ తర్వాతే ప్రక్రియ
-
YS Jagan: స్థానిక ఎన్నికలపై వైసీపీ ఫోకస్.. 25న జగన్ కీలక భేటీ
-
OTR: రాజమండ్రి కార్పొరేషన్ ఎన్నికలు మళ్లీ వాయిదా.. కోర్టు కేసులా? పొలిటికల్ గేమా?
ట్రెండింగ్
-
18 రోజుల బ్యాటరీ, 140+ స్పోర్ట్స్ మోడ్స్, AMOLED డిస్ప్లేతో Redmi Watch 6 Active లాంచ్..!
-
Kitchen Hacks: చాకు పదును పోయిందా? కొత్తది కొనాల్సిన పనిలేదు.. ఈ సింపుల్ ట్రిక్స్తో ఇంట్లోనే పదును పెట్టండి..!
-
Blood Donation: రక్తదానం ఎవరు చేయొచ్చు? ఎవరు చేయకూడదు? ఒకవేళ రక్తదానం చేస్తే ఏమైనా సమస్యలు ఎదురవుతాయా.?
-
IND vs SL 2nd Test: రెండో టెస్ట్ నుంచి కుల్దీప్ యాదవ్ ఔట్.. 33 ఏళ్ల దేశవాళీ కింగ్కు ఛాన్స్?
-
16:9.5 యాస్పెక్ట్ రేషియో వైడ్ స్క్రీన్తో ప్రపంచంలోనే తొలి క్యాండీబార్ ఫోన్ Huawei Pura X View..!