Priyanka Gandhi: నీట్ పరీక్ష ఫలితాలపై విచారణ జరిపించాలి.. కేంద్రంపై ప్రియాంక గాంధీ ఫైర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నీట్ యూజీ ఫలితాలు వెలువడినప్పటి నుంచి “ఎక్స్” లో సందడి నెలకొంది. ‘నీట్ పేపర్ని రద్దు చేయండి’ అనే హ్యాష్ట్యాగ్ “X” (ట్విట్టర్)లో వేగంగా ట్రెండ్ అవుతోంది. ఫలితాలు వెలువడినప్పటి నుంచి ఈ పరీక్షపై సందిగ్ధత నెలకొంది. తాజాగా నీట్ ఫలితాల్లో అవకతవకలు జరిగే అవకాశం ఉందంటూ ప్రియాంక గాంధీ వాద్రా తన సోషల్ మీడియా ఖాతా ‘X’లో కేంద్ర ప్రభుత్వాన్ని కార్నర్ చేశారు. ఒకే కేంద్రానికి చెందిన ఆరుగురు విద్యార్థులు 720కి 720 మార్కులు తెచ్చుకోవడంతో పలు రకాల అక్రమాలు వెలుగులోకి వస్తున్నాయన్నారు. మరోవైపు ఫలితాలు వెలువడిన తర్వాత దేశవ్యాప్తంగా పలువురు చిన్నారులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇది చాలా బాధాకరమని దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
READ MORE: Mexico: రైలుతో సెల్ఫీ తీసుకోవాలని అత్యుత్సాహం.. ప్రాణాలు విడిచిన మహిళ..!
Also Read
- Abhishek Sharma: కాటేరమ్మ కొడుకా మజాకా.. బంతి వేయడమే ఆలస్యం కొట్టుడే కొట్టుడు.. చరిత్ర స్పష్టించిన అభిషేక్..
- Bangladesh: ‘‘ప్రతీసారి భారత్ గురించి ఆలోచించం, హసీనా మాదిరి ఉండదు’’.. బంగ్లాదేశ్ పొగరు మాటలు..
- IND Vs SL: మహిళల ఆసియా కప్ ఫైనల్.. శ్రీలంక బౌలర్లపై విరుచుకుపడిన షఫాలీ వర్మ, స్మృతి మంధాన..
- IAF Report: ఆపరేషన్ సిందూర్పై IAF సంచలన రిపోర్ట్.. పాక్ F-16లు, రాడార్లు ధ్వంసం..
ప్రియాంక గాంధీ తన ఎక్స్ ఖాతాలో.. “మొదట నీట్ పరీక్ష పేపర్ లీక్ అయిందని, ఇప్పుడు దాని ఫలితాల్లోనూ స్కామ్ ఉందని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. ఒకే సెంటర్కు చెందిన ఆరుగురు విద్యార్థులు 720కి 720 మార్కులు తెచ్చుకోవడంతో అనేక రకాల అక్రమాలు వెలుగులోకి వస్తున్నాయి. మరోవైపు ఫలితాలు వెలువడిన తర్వాత దేశవ్యాప్తంగా పలువురు చిన్నారులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇది చాలా బాధాకరం మరియు దిగ్భ్రాంతికరం. లక్షలాది మంది విద్యార్థుల గొంతులను ప్రభుత్వం ఎందుకు విస్మరిస్తోంది? నీట్ పరీక్ష ఫలితాల్లో రిగ్గింగ్కు సంబంధించిన చట్టబద్ధమైన ప్రశ్నలకు విద్యార్థులకు సమాధానాలు అవసరం. న్యాయబద్ధమైన ఈ ఫిర్యాదులపై విచారణ జరిపి పరిష్కరించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై లేదా?” అని రాసుకొచ్చారు.
पहले NEET परीक्षा का पेपर लीक हुआ और अब छात्रों का आरोप है कि इसके रिजल्ट में भी स्कैम हुआ है। एक ही सेंटर के 6 छात्रों को 720 में से 720 अंक मिलने पर गंभीर सवाल उठ रहे हैं और कई तरह की अनियमितताओं की बातें सामने आ रही हैं। दूसरी ओर, रिजल्ट आने के बाद देश भर में कई बच्चों के…
— Priyanka Gandhi Vadra (@priyankagandhi) June 7, 2024
తాజావార్తలు
-
Abhishek Sharma: కాటేరమ్మ కొడుకా మజాకా.. బంతి వేయడమే ఆలస్యం కొట్టుడే కొట్టుడు.. చరిత్ర స్పష్టించిన అభిషేక్..
-
Bangladesh: ‘‘ప్రతీసారి భారత్ గురించి ఆలోచించం, హసీనా మాదిరి ఉండదు’’.. బంగ్లాదేశ్ పొగరు మాటలు..
-
IND Vs SL: మహిళల ఆసియా కప్ ఫైనల్.. శ్రీలంక బౌలర్లపై విరుచుకుపడిన షఫాలీ వర్మ, స్మృతి మంధాన..
-
IAF Report: ఆపరేషన్ సిందూర్పై IAF సంచలన రిపోర్ట్.. పాక్ F-16లు, రాడార్లు ధ్వంసం..
-
Prithviraj Sukumaran: ‘వారణాసి’ చేస్తూనే 9 సినిమాలు.. మాలీవుడ్ స్టార్ స్పీడ్ చూసి జక్కన్న షాక్!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Tears: వైభవ్ సూర్యవంశీ కంటతడి.. వీడియో, ఫొటోస్ వైరల్!
-
Smriti Mandhana: హార్డెస్ట్ నైట్.. స్మృతి మంధానను వెంటాడుతున్న ఆ జ్ఞాపకం!
-
Head Coach: హెడ్ కోచ్గా సౌరవ్ గంగూలీ.. అసిస్టెంట్ కోచ్గా యువరాజ్ సింగ్!
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!