Sachin Pilot: సచిన్ ఫైలట్ పైనే అందరి దృష్టి.. నేటి సభ పై సర్వత్రా ఉత్కంఠ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sachin Pilot: రాజస్థాన్లోని దౌసాలో ఆదివారం జరగనున్న సచిన్ పైలట్ కార్యక్రమంపై అందరి దృష్టి ఉంది. జూన్ 11న తన తండ్రి దివంగత రాజేష్ పైలట్ వర్ధంతి సందర్భంగా పైలట్ తన భవిష్యత్ కార్యాచరణ గురించి పెద్ద ప్రకటన చేయవచ్చని ఊహాగానాలు విస్తృతంగా ఉన్నాయి. పైలట్ కాంగ్రెస్ను వీడి బీజేపీ లేదా ఆమ్ ఆద్మీ పార్టీలో చేరవచ్చని నిపుణులు సూచించారు. మరో వర్గం రాజకీయ విశ్లేషకులు పైలట్ తన సొంత పార్టీని ఏర్పాటు చేసి రాష్ట్రంలో థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు చేస్తారని, అది రాబోయే ఎన్నికల్లో పోటీ చేస్తుందని భావిస్తున్నారు. ఇదే జరిగితే ఆదివారం రాజస్థాన్ రాజకీయాలకు ముఖ్యమైన రోజుగా చెప్పవచ్చు.
Read Also:Kurnool: కర్నూలులో భార్య, అత్తను హతమార్చిన భర్త
Also Read
- Supreme Court: రెబల్ ఎంపీలపై పోరాటం.. సుప్రీంకోర్టులో పిటిషన్ వేయనున్న టీఎంసీ
- India-Nepal Border Dispute: భారత్తో సరిహద్దు వివాదం.. ఒప్పంద పత్రాలు పోగొట్టుకున్న నేపాల్..
- Kangana Ranaut: హరియాలీ తీజ్ వేడుకల్లో కంగనా రనౌత్తో కలిసి డ్యాన్స్ చేసిన ముఖ్యమంత్రి
- CM Revanth reddy: హిందూ, ముస్లింలు నా రెండు కళ్లు.. కేవలం మాటల్లో కాదు చేతల్లో చూపించామన్న సీఎం రేవంత్..
పైలట్ కాంగ్రెస్ను విడిచిపెట్టడం లేదని చెప్పే మరో నిపుణుల బృందం వాదిస్తోంది. ఆయన పార్టీలో ఉంటూ సరైన సమయం కోసం ఎదురు చూస్తారని అంటున్నారు. కొత్త పార్టీ రిజిస్ర్టేషన్కు కూడా పైలట్ ఇంకా దరఖాస్తు చేయకపోవడం వీరి వాదనకు బలం చేకూరుస్తోంది. మీడియా నివేదికల ప్రకారం, రాజస్థాన్ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ (IAS) ప్రవీణ్ కుమార్ గుప్తా, ఎన్నికల సంఘం సాధారణంగా దరఖాస్తు చేసిన 3-4 నెలల తర్వాత మాత్రమే పార్టీని నమోదు చేస్తుందని పేర్కొన్నాడు. ఎన్నికల విశ్లేషకులు కొత్త పార్టీని స్థాపించడానికి రిజిస్ట్రేషన్ తర్వాత కనీసం ఆరు నుంచి పన్నెండు నెలల సమయం పడుతుందని సూచిస్తున్నారు. రాజస్థాన్ ఎన్నికలకు చాలా తక్కువ సమయం మిగిలి ఉన్న ఈ పరిస్థితిలో, పైలట్కు కొన్ని నెలల్లో కొత్త పార్టీని స్థాపించడం అంత తేలికైన పని కాదు.
Read Also:Afghanistan Women: దెబ్బతిన్న హస్తకళల మార్కెట్.. ఆఫ్ఘనిస్తాన్లో మహిళల ఆందోళన
పైలట్ను అంత తేలిగ్గా వదులుకోవడానికి కాంగ్రెస్ హైకమాండ్ సుముఖంగా కనిపించడం లేదు. పైలట్కు చెందిన గుర్జర్ కమ్యూనిటీ రాజస్థాన్లోనే కాకుండా ఉత్తరప్రదేశ్, హర్యానా, గుజరాత్లలో కూడా అనేక స్థానాలపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతుంది. అదనంగా, పైలట్కు యువతలో మంచి ఇమేజ్ ఉంది. సీఎం గెహ్లాట్, పైలట్ ఇద్దరినీ కాంగ్రెస్ విలువైన ఆస్తులుగా ఆ పార్టీ రాష్ట్ర ఇన్ఛార్జ్ సుఖ్జీందర్ సింగ్ రంధావా అభివర్ణించారు.
- Tags
- bjp
- congress
- Rajasthan
- Sachin Pilot
తాజావార్తలు
-
Supreme Court: రెబల్ ఎంపీలపై పోరాటం.. సుప్రీంకోర్టులో పిటిషన్ వేయనున్న టీఎంసీ
-
India-Nepal Border Dispute: భారత్తో సరిహద్దు వివాదం.. ఒప్పంద పత్రాలు పోగొట్టుకున్న నేపాల్..
-
Kangana Ranaut: హరియాలీ తీజ్ వేడుకల్లో కంగనా రనౌత్తో కలిసి డ్యాన్స్ చేసిన ముఖ్యమంత్రి
-
Prashanth Neel: ‘డ్రాగన్’ షూటింగ్కు బ్రేక్.. ప్రభాస్తో ‘సలార్-2’ మొదలుపెట్టనున్న ప్రశాంత్ నీల్?
-
CM Revanth reddy: హిందూ, ముస్లింలు నా రెండు కళ్లు.. కేవలం మాటల్లో కాదు చేతల్లో చూపించామన్న సీఎం రేవంత్..
ట్రెండింగ్
-
బ్లాక్ డిజైన్, హైబ్రిడ్ పవర్తో Toyota Hyryder Aero Black Edition వచ్చేసింది.. ధర, ఫీచర్లు ఇవే..!
-
5,000 నిట్స్ డిస్ప్లే, 50MP కెమెరాలు, 6,500mAh బ్యాటరీతో Vivo X300 FE కొత్త వేరియంట్ లాంచ్..!
-
Airtel Recharge Plans: రూ.299 సహా 4 ప్రీపెయిడ్ ప్లాన్లు తొలగింపు.. ఇకపై కొత్త ఆప్షన్లు ఇవే.!
-
Money Plant Growing Tips: మానీ ప్లాంట్ వేగంగా, గుబురుగా పెరగాలంటే ఈ చిట్కాలు ఫాలో అవ్వండి.!
-
CSK Head Coach: సీఎస్కే హెడ్ కోచ్గా వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్!