Air India: ఒకేసారి 470 విమానాల కొనుగోలుకు సంతాకాలు చేసిన టాటా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాటాలు సరికొత్త రికార్డ్ సృష్టించారు. ఏకంగా 470 విమానాల కొనుగోలుకు సంబంధించి.. ఎయిర్బస్, బోయింగ్ కంపెనీలతో ఒప్పందాలను గతంలో కుదుర్చుకోగా.. దీనిపై మంగళవారం వారు సంతకాలు చేశారు. ఈ సంవత్సరం ఫిబ్రవరిలో ప్రకటించిన విధంగా 70 బిలియన్ డాలర్లు.. భారత కరెన్సీలో రూ.5.74 లక్షల కోట్లతో విమానాలను కొనుగోలే చేసేందుకు ఒప్పందాలను పారిస్ ఎయిర్షోలో కుదుర్చుకున్నట్లు ఎయిరిండియా క్లారిటీ ఇచ్చింది.
Read Also: West Bengal: బెంగాల్ లో రూ. 5 కోట్ల డ్రగ్స్ పట్టివేత
Also Read
అయితే, వీటిల్లో 34 విమానాలు A350-1000, A350-900 విమానాలు.. 6, బోయింగ్ 787 డ్రీమ్లైనర్స్ 20, 777 ఎక్స్ వైడ్ బాడీ విమానాలు 10 ఉన్నాయి. వీటితో పాటు మరో 140 ఎయిర్బస్ A320 నియో, ఎయిర్బస్ A321 నియో 70, 190 బోయింగ్ 737 మ్యాక్స్ నారోబాడీ విమానాలను ఆర్డర్ చేశారు. ఇంకా అవసరమైతే.. మరో 70 విమానాలు కూడా తీసుకునేలా మొత్తం 290 విమానాలకు ఒప్పందం చేసుకున్నట్లు బోయింగ్ తెలిపింది. ఇక దక్షిణాసియాలో బోయింగ్కు ఇప్పటి వరకు ఇదే అతిపెద్ద డీల్ అని పేర్కొనింది.
Read Also: Dhanush: మరో సినిమా చేయడానికి రెడీ అయిన సూపర్బ్ కాంబినేషన్
ఈ విమానాల డెలివరీ 2025 కల్లా పూర్తవుతుందని తెలుస్తోంది. ఈ ఏడాది ఆఖర్లోనే ఎయిర్బస్ A350 విమానాల రాక మొదలవుతుందని.. ఆర్డర్లో ఎక్కువ భాగం 2025 మధ్య వరకు వస్తాయని ఎయిరిండియా ఛైర్మన్ ఎన్. చంద్రశేఖరన్ తెలిపారు. ఇప్పటికే ఎయిరిండియా 11 B777, 25 A320 విమానాలను లీజుపై తీసుకుంటోందని ఎయిరిండియా సీఈఓ, MD క్యాంప్బెల్ విల్సన్ చెప్పారు.
Read Also: Extramarital Affair: భర్త విదేశాల్లో.. ప్రియుడితో భార్య బెడ్రూంలో.. ఆ తర్వాత?
ఇప్పటివరకు భారత విమానయాన చరిత్రలోనే ఈ 470 విమానాల కొనుగోలు ఒప్పందం అతిపెద్దదిగా నిలిచింది. కాగా.. గత శుక్రవారం దేశీయ అతిపెద్ద బడ్జెట్ విమానయాన సంస్థ ఇండిగో దానిని తిరగరాసింది. ఒకేసారి ఎయిర్బస్ నుంచి 500 విమానాల కోసం ఆర్డర్ ఇచ్చింది. ఇక, ఇవి వచ్చేందుకు మాత్రం మరో పదేళ్లు పట్టే అవకాశాలు ఉన్నాట్లు తెలుస్తుంది.
తాజావార్తలు
-
IMD Alert: దేశవ్యాప్తంగా భారీ వర్షాల హెచ్చరిక.. 3 రాష్ట్రాలకు రెడ్ అలర్ట్
-
CM Revanth Reddy : జెన్-జీ గెలిచింది.. మోడీ తలవంచారన్న రేవంత్!
-
OTR: కోమటిరెడ్డి బ్రదర్స్ కు తుంగతుర్తి ఎమ్మెల్యే సీరియస్ వార్నింగ్..! అసలు ఏం జరిగింది ?
-
OTR: జనగామ కాంగ్రెస్లో వర్గపోరు.. డీసీసీ vs నియోజకవర్గ ఇంచార్జ్ వార్!
-
Sikandar Raza: నేనే జట్టును నిరాశపరిచాను.. ఓటమికి బాధ్యత నాదే.. నిజాయితీగా ఒప్పుకున్న జింబాబ్వే కెప్టెన్..
ట్రెండింగ్
-
Parents Alert: రోజూ ఫ్రూట్ జ్యూస్ ఇస్తున్నారా? పిల్లల్లో ఈ ప్రమాదం 52% పెరుగుతుందట.!
-
Easy Wall Cleaning Tips: గోడలపై మరకలా? ఖరీదైన క్లీనర్లు వద్దు.. ఇంట్లో ఉన్నవే చాలు.!
-
Smart Money Rules: జీవితాన్ని మార్చే స్మార్ట్ ‘మనీ రూల్స్’.! ఆర్థికంగా బలపడాలంటే తప్పక తెలుసుకోవాల్సిన సూత్రాలు ఇవే..
-
12.1 అంగుళాల 2.5K డిస్ప్లే, 10,200mAh బ్యాటరీతో రానున్న Moto Pad 70.!
-
3.2 అంగుళాల టచ్స్క్రీన్, Doubao AIతో HMD Touch AI ఫీచర్ ఫోన్ లాంచ్.!