Agniveer Scheme: అగ్నివీర్ ఫస్ట్ బ్యాచ్ రెడీ.. ఫిబ్రవరి నుంచి ఎంట్రీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన అగ్నివీర్ స్కీం ఎంతటి వివాదం రేపిందో అందరికీ తెలిసిందే. మూడేళ్ల విరామం అనంతరం ఆర్మీ చేపట్టిన అగ్నివీర్ పథకంలో భాగంగా తొలి బ్యాచ్ రెడీ అయింది. ఆర్మీలో ఉద్యోగాల నియామకం కోసం ప్రయోగాత్మకంగా చేపట్టిన పథకం అగ్నివీర్ లు. హైదరాబాద్ లోని ఆర్టిలరీ సెంటర్లో రిపోర్టు చేశారు తొలి బ్యాచ్ అగ్నివీర్లు. శిక్షణ కేంద్రంలో రిపోర్టు చేసిన అగ్నివీర్లకు స్వాగతం పలికారు ఆర్మీ ఉన్నతాధికారులు. అగ్నివీర్ శిక్షణకు అవసరమైన సకల సదుపాయాలను కల్పిస్తున్నామంటున్నారు అధికారులు.

Also Read
- Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
- Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
- OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
- UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
Read Also: Employees Layoffs : ఇక గోల్డ్ మాన్ వంతు.. 3200ఉద్యోగాలకు కోత
బిగ్రేడియర్ రాజీవ్ చౌహన్ మాట్లాడుతూ.. అగ్నివీరులకు శిక్షణ ఇవ్వడంలో బెస్ట్ క్యాంపస్ గోల్కొండ అన్నారు. 300 మంది సభ్యులు ఈ సెంటర్ కు వచ్చారన్నారు. వీరంతా దేశంలోని పలు రీజియన్లకు చెందినవారు. 3300 మంది అగ్నివీర్లు ఫిబ్రవరి చివరిలో సైన్యంలో చేరబోతున్నారని ఆయన చెప్పారు. మొత్తం 5500 మందికి గోల్కొండ ఆర్టిలరీ సెంటర్లో శిక్షణ ఇవ్వబోతున్నాం అని చెప్పారు. ఏడాది పాటు ఆర్టిలరీ సెంటర్లో ట్రైనింగ్ ఇచ్చామన్నారు. అత్యాధునిక పరికరాలు, శిక్షణకు కావాల్సిన సదుపాయాలు ఇక్కడ బాగున్నాయన్నారు. జనవరి ఒకటితో అగ్నివీర్ల శిక్షణ పూర్తయ్యిందరి చౌహాన్ వివరించారు.
Read Also: Varasudu: అఫీషియల్.. విజయ్ ‘వారసుడు’ తెలుగు వెర్షన్ రిలీజ్ వాయిదా
తాజావార్తలు
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!