Pratyusha Case : ప్రత్యూష హీరోయిన్గా శ్రీదేవి, సౌందర్యల స్థాయికి చేరుకోవాలని అనుకుంది : ప్రత్యూష తల్లి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో అతి తక్కువ కాలంలోనే తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి ప్రత్యూష. అందం, అభినయంతో అగ్ర హీరోయిన్లుగా వెలుగొందిన శ్రీదేవి, సౌందర్యల స్థాయికి చేరుకోవాలని కలలు కన్న ప్రత్యూష అందం, అభినయంతో మెప్పించి కేవలం మూడు సంవత్సరాల కాలంలోనే ఏకంగా 22 సినిమాల్లో నటించి స్టార్ హీరోయిన్ స్టేటస్ కు వెళ్తుంది అనుకునే టైమ్ లో అందరి వదిలేసి తిరిగిరాని లోకాలకు వెళ్ళింది. సిద్ధార్థ్ రెడ్డి అనే మృగం కారణంగా ఆమె జీవితాన్ని అర్థాంతరంగా ముగిసిందిని ఆమె తల్లి సరోజినీ దేవి గారు ఆరోపిస్తున్నారు.
Also Read : AR Rahman vs Anirudh : ఫిబ్రవరి నెలాఖరున రెహమాన్, అనిరుధ్ మధ్య మ్యూజికల్ వార్!
Also Read
- Tamil Nadu: విజయ్కు గవర్నర్ బిగ్ షాక్!.. లోక్భవన్ కీలక ప్రకటన.. ఇప్పట్లో ప్రమాణస్వీకారం లేనట్లేనా?
- TTD: టీటీడీ పాలకమండలి కీలక నిర్ణయాలు.. అభివృద్ధి పనులకు కోట్లు కేటాయింపు!
- Mamata Banerjee: మమత, అభిషేక్ బెనర్జీలకు ఊరట.. భద్రతపై కేంద్రం కీలక నిర్ణయం
- Mamata Banerjee: మమతా బెనర్జీ రాజీనామా చేయకుంటే ఏం జరుగుతుంది..? ఎలా సీఎం పదవి నుంచి తొలగించవచ్చు..?
తాజాగా ప్రత్యూష హత్య కేసులోసిద్దార్ధ రెడ్డి నాలుగు వారాల్లోగా పోలీసుల ఎదుట లొంగిపోవాలని సుప్రీం కోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. ఈ కేసు విషయమై స్ ప్రత్యూష తల్లి సరోజినీ దేవి మీడియాతో మాట్లాడుతూ ‘ ప్రత్యూష హీరోయిన్గా శ్రీదేవి, సౌందర్యల స్థాయికి చేరుకోవాలని అనుకుంది, ఆమె ఒక పెద్ద హీరోయిన్ అయితే తనకు దక్కకుండా పోతుందనే స్వార్ధంతోనే ఈ ఘాతుకానికి ఒడిగట్టాడు. కేవలం అది ఆత్మహత్య కాదని, పక్కా ప్లాన్ ప్రకారం జరిగిన అత్యాచారం చేసి హత్య చేసాడు. తన కూతురికి జరిగిన అన్యాయంపై న్యాయపోరాటం చేస్తూ, నిందితులకు తగిన శిక్ష పడింది. “నా బిడ్డను బలి తీసుకున్న వారందరూ కుక్క చావు చస్తారు.. పైకి వెళ్ళిన తర్వాత ప్రత్యూష కాళ్ల కింద పడి క్షమాపణలు చెప్పుకుంటారు. సుప్రీంకోర్టు తీర్పును గౌరవిస్తున్నా. కానీ నా కూతురు కేసు విషయంలో న్యాయం జరిగిందని అనుకోవట్లేదు. నా కూతురును చంపేశారు. సాక్ష్యాధారాలను తారుమారు చేశారు. అన్ని సాక్ష్యాలు దొరికి ఉంటే నిందితుడికి జీవిత ఖైదు పడేది. మునిస్వామి రిపోర్టును కోర్టులు పరిగణలోకి తీసుకోలేదు. త్రిసభ్య కమిటీ ఏర్పాటు చేసి రిపోర్టు తెప్పించారు. మునిస్వామి రిపోర్టును పరిగణలోకి తీసుకుంటే బాగుండేది. ప్రత్యూష మృతదేహాన్ని చూడలేదు. ఎలా చనిపోయిందో తెలియదు’ అని అన్నారు.
తాజావార్తలు
-
Tamil Nadu: విజయ్కు గవర్నర్ బిగ్ షాక్!.. లోక్భవన్ కీలక ప్రకటన.. ఇప్పట్లో ప్రమాణస్వీకారం లేనట్లేనా?
-
TTD: టీటీడీ పాలకమండలి కీలక నిర్ణయాలు.. అభివృద్ధి పనులకు కోట్లు కేటాయింపు!
-
Spirit Release Date: సల్మాన్ ఖాన్ వర్సెస్ ప్రభాస్.. ‘స్పిరిట్’ డేట్ ఫిక్స్.. రూమర్స్ అన్నీ తుడిచిపెట్టేసిన మేకర్స్!
-
Sheraz Mehdi: టాలీవుడ్లో ఓ రకమైన మాఫియా.. హీరో సంచలన వ్యాఖ్యలు!
-
Peddi : పెద్ది ఎడిటింగ్’లో బిజీగా బుచ్చి.. అస్సలు వదిలేదే లే!
ట్రెండింగ్
-
Range Rover SV : భారత్లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!