Pratyusha Case : ప్రత్యూష హీరోయిన్గా శ్రీదేవి, సౌందర్యల స్థాయికి చేరుకోవాలని అనుకుంది : ప్రత్యూష తల్లి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో అతి తక్కువ కాలంలోనే తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి ప్రత్యూష. అందం, అభినయంతో అగ్ర హీరోయిన్లుగా వెలుగొందిన శ్రీదేవి, సౌందర్యల స్థాయికి చేరుకోవాలని కలలు కన్న ప్రత్యూష అందం, అభినయంతో మెప్పించి కేవలం మూడు సంవత్సరాల కాలంలోనే ఏకంగా 22 సినిమాల్లో నటించి స్టార్ హీరోయిన్ స్టేటస్ కు వెళ్తుంది అనుకునే టైమ్ లో అందరి వదిలేసి తిరిగిరాని లోకాలకు వెళ్ళింది. సిద్ధార్థ్ రెడ్డి అనే మృగం కారణంగా ఆమె జీవితాన్ని అర్థాంతరంగా ముగిసిందిని ఆమె తల్లి సరోజినీ దేవి గారు ఆరోపిస్తున్నారు.
Also Read : AR Rahman vs Anirudh : ఫిబ్రవరి నెలాఖరున రెహమాన్, అనిరుధ్ మధ్య మ్యూజికల్ వార్!
Also Read
- Rain Alert: మళ్లీ వర్షాల జోరు.. 5 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్.. పిడుగులతో భారీ వర్షాలు!
- Andhra Paper Mill Fine: ఆంధ్రా పేపర్ మిల్లుకు రూ.21 కోట్ల జరిమానా!
- Madanapalle Lady Don: మదనపల్లె ‘లేడీ డాన్’ ఇంట్లో పోలీసుల మెరుపు దాడులు.. 50 రకాల ఆస్తి, 15 ఫోర్జరీ పత్రాలు స్వాధీనం!
- Petrol Attack: ఆదోనిలో దారుణం.. మహిళపై పెట్రోల్ పోసి నిప్పంటించిన ఇద్దరు మహిళలు!
తాజాగా ప్రత్యూష హత్య కేసులోసిద్దార్ధ రెడ్డి నాలుగు వారాల్లోగా పోలీసుల ఎదుట లొంగిపోవాలని సుప్రీం కోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. ఈ కేసు విషయమై స్ ప్రత్యూష తల్లి సరోజినీ దేవి మీడియాతో మాట్లాడుతూ ‘ ప్రత్యూష హీరోయిన్గా శ్రీదేవి, సౌందర్యల స్థాయికి చేరుకోవాలని అనుకుంది, ఆమె ఒక పెద్ద హీరోయిన్ అయితే తనకు దక్కకుండా పోతుందనే స్వార్ధంతోనే ఈ ఘాతుకానికి ఒడిగట్టాడు. కేవలం అది ఆత్మహత్య కాదని, పక్కా ప్లాన్ ప్రకారం జరిగిన అత్యాచారం చేసి హత్య చేసాడు. తన కూతురికి జరిగిన అన్యాయంపై న్యాయపోరాటం చేస్తూ, నిందితులకు తగిన శిక్ష పడింది. “నా బిడ్డను బలి తీసుకున్న వారందరూ కుక్క చావు చస్తారు.. పైకి వెళ్ళిన తర్వాత ప్రత్యూష కాళ్ల కింద పడి క్షమాపణలు చెప్పుకుంటారు. సుప్రీంకోర్టు తీర్పును గౌరవిస్తున్నా. కానీ నా కూతురు కేసు విషయంలో న్యాయం జరిగిందని అనుకోవట్లేదు. నా కూతురును చంపేశారు. సాక్ష్యాధారాలను తారుమారు చేశారు. అన్ని సాక్ష్యాలు దొరికి ఉంటే నిందితుడికి జీవిత ఖైదు పడేది. మునిస్వామి రిపోర్టును కోర్టులు పరిగణలోకి తీసుకోలేదు. త్రిసభ్య కమిటీ ఏర్పాటు చేసి రిపోర్టు తెప్పించారు. మునిస్వామి రిపోర్టును పరిగణలోకి తీసుకుంటే బాగుండేది. ప్రత్యూష మృతదేహాన్ని చూడలేదు. ఎలా చనిపోయిందో తెలియదు’ అని అన్నారు.
తాజావార్తలు
-
Mahatma Gandhi: గాంధీగా మారిన మనోజ్ బాజ్పేయి.. ఆ 21 రోజుల కథతో వస్తున్న కొత్త సినిమా!
-
Rain Alert: మళ్లీ వర్షాల జోరు.. 5 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్.. పిడుగులతో భారీ వర్షాలు!
-
Shruti Haasan: AI ఫేక్ వీడియోలపై కోర్టు సీరియస్.. శృతి హాసన్కు భారీ ఊరట!
-
SBI Big Expansion Plan: SBI కీలక నిర్ణయం.. 12 వేల ఉద్యోగాలు, 200-250 కొత్త బ్రాంచ్లు.. పూర్తి వివరాలు
-
Anta Ramuloru Chooskuntaru: సంగీత్ శోభన్, అనశ్వర రాజన్ జోడీకి క్రేజీ టైటిల్.. ‘అంతా రాములోరు చూస్కుంటారు’ అంటూ గ్లింబ్స్ తో సర్ప్రైజ్!
ట్రెండింగ్
-
Asia Cup 2026: భారత్ చేతిలో 55 పరుగులకే ఆలౌట్.. అయినా పాక్దే ఆసియా కప్ టైటిల్ అంటున్న కోచ్!
-
Harmanpreet Kaur History: హర్మన్ప్రీత్ కౌర్ నయా చరిత్ర.. క్రికెట్ హిస్టరీలోనే మొట్టమొదటి కెప్టెన్!
-
Shubman Gill Uncle: అకాయ్కు ‘అంకుల్’గా శుభ్మన్ గిల్.. వైరల్గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!