సినీ నటి ప్రత్యూష కేసులో సుప్రీంకోర్టు కీలక తీర్పు వెల్లడించింది. సిద్ధార్థ రెడ్డి పిటిషన్ ను సుప్రీంకోర్ట్ డిస్మిస్ చేసింది. నాలుగు వారాల్లో సిద్ధార్థ రెడ్డిని లొంగిపోవాలని సుప్రీంకోర్ట్ ఆదేశాలు జారీ చేసింది. సుప్రీం తీర్పుపై నటి ప్రత్యూష తల్లి సరోజినిదేవి స్పందించారు. సరోజిని దేవి మాట్లాడుతూ.. “నాకు న్యాయం జరగలేదు.. నా కూతురు చంపబడిందనే చెబుతున్నాను.. సాక్ష్యాధారాలను తారుమారు చేశారు.. అన్ని సాక్ష్యాలు దొరికి ఉంటే జీవితం ఖైదు పడేది.. ముని స్వామి రిపోర్టును కోర్టులు…
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో అతి తక్కువ కాలంలోనే తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి ప్రత్యూష. అందం, అభినయంతో అగ్ర హీరోయిన్లుగా వెలుగొందిన శ్రీదేవి, సౌందర్యల స్థాయికి చేరుకోవాలని కలలు కన్న ప్రత్యూష అందం, అభినయంతో మెప్పించి కేవలం మూడు సంవత్సరాల కాలంలోనే ఏకంగా 22 సినిమాల్లో నటించి స్టార్ హీరోయిన్ స్టేటస్ కు వెళ్తుంది అనుకునే టైమ్ లో అందరి వదిలేసి తిరిగిరాని లోకాలకు వెళ్ళింది. సిద్ధార్థ్ రెడ్డి అనే మృగం కారణంగా ఆమె…