తెలుగు చలనచిత్ర పరిశ్రమలో అతి తక్కువ కాలంలోనే తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి ప్రత్యూష. అందం, అభినయంతో అగ్ర హీరోయిన్లుగా వెలుగొందిన శ్రీదేవి, సౌందర్యల స్థాయికి చేరుకోవాలని కలలు కన్న ప్రత్యూష అందం, అభినయంతో మెప్పించి కేవలం మూడు సంవత్సరాల కాలంలోనే ఏకంగా 22 సినిమాల్లో నటించి స్టార్ హీరోయిన్ స్టేటస్ కు వెళ్తుంది అనుకునే టైమ్ లో అందరి వదిలేసి తిరిగిరాని లోకాలకు వెళ్ళింది. సిద్ధార్థ్ రెడ్డి అనే మృగం కారణంగా ఆమె…