Mancherial : మంచిర్యాలలో మహిళ దారుణ హత్య
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మంచిర్యాల జిల్లా కేంద్రంలో జరిగిన మహిళ హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. దళిత బస్తీ మూడెకరాల భూమి విషయంలో మహిళ దారుణ హత్య చేసినట్లు తెలుస్తోంది. కొంత కాలంగా రెండవ భర్త మధు, స్వప్న శ్రీ మధ్య మూడెకరాల భూమి పట్టా విషయం లో వివాదం నడుస్తుంది. విడాకులు తీసుకున్న తరువాత ఆ భూమీ తన పేరిట పట్టా చేయాలని వేల్పుల మధుకర్ ఒత్తిడి చేయడంతో.. దానికి స్వప్న శ్రీ ఒప్పుకోకపోవడంతో మూడు లక్షలు కట్టితే మొత్తం భూమి తనకు రాయాలని మధు డిమాండ్ చేశాడు.
Also Read : PM Modi: భారత్-పాకిస్తాన్ సంబంధాలపై ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు..
Also Read
- Nagababu: జనసేన పార్టీ ఆ పార్లమెంట్ పరిధిలో అన్ని స్థానాల్లో పోటీ చేస్తుంది.. ఎమ్మెల్సీ నాగబాబు కీలక వ్యాఖ్యలు.!
- Ketan Agarwal Case: షాపింగ్ కోసం కేతన్ నుంచి రూ.కోటి కొట్టేసిన సియా.. అవి ఎవరికిచ్చిందంటే..!
- Modi-Mojtaba: మోడీకి ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తాబా లేఖ.. సారాంశం ఇదే!
- Ragi Milk: శరీరాన్ని సహజంగా చల్లగా ఉంచే సూపర్ డ్రింక్ 'రాగి మిల్క్'.. ఇంట్లోనే చేసేయండి ఇలా.!
మూడు నెలల్లో మూడు లక్షలు కడితే మధుకు భూమీ రాసి ఇవ్వాలని ఒప్పందం చేసుకున్నాడు. చెరి సగం అంటూ ఇదివరకు పెద్దలు పంచాయితీ చెప్పారు. మూడు లక్షలు ఇస్తా మొత్తం భూమి కావాలని రెండో భర్త మధు ఒత్తిడి తెచ్చాడు. రెండు లక్షలు రైతు బందు వచ్చింది ఇంకో లక్ష కడుతానని మధు చెప్పాడు. దానికి స్వప్న శ్రీ ససేమిరా అనింది. అయితే మూడో భర్తతో మంచిర్యాలలో స్వప్న శ్రీ ఉంటుంది. ఇవాళ (శుక్రవారం)మధ్యాహ్నం స్వప్నను ఒంటరిగా చిక్కించుకొని.. ఆమెపై మధుకర్ తో పాటు దుండగుల చేత కత్తులతో దాడి చేయడంతో తీవ్ర రక్తస్రావం జరిగి ప్రాణాలు కోల్పోయింది.
Also Read : MenToo Trailer: అబ్బాయిగా బతకడం అంత ఈజీ కాదు బాసూ
పల్సర్ బైక్ పై ముగ్గురు వ్యక్తులు వచ్చి హత్య చేసినట్టుగా స్ధానికులు తెలిపారు. వేల్పుల మధూ, ఆయన కుటుంబ సభ్యులే హత్య చేశారని స్వప్ర శ్రీ మూడవ భర్త రవి ఆరోపించాడు. దీంతో ఈ హత్యపై పోలీసుల విచారణ కొనసాగుతుంది. దళిత బస్తీ మూడెకరాల భూమి విషయంలో గొడవే హత్యకు కారణం అని పోలీసుల ప్రాథమికంగా నిర్ధారణ చేసుకున్నారు. అయితే నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. మృతదేహాన్ని పోస్ట్ మార్టం కోసం ఆస్పత్రికి తరలించినట్లు తెలుస్తుంది.
తాజావార్తలు
-
Ketan Agarwal Case: కేతన్ పాస్పోర్ట్ పోయినప్పుడు జరిగిందిదే.. క్యాబ్ డ్రైవర్ సంచలన వ్యాఖ్యలు
-
Tollywood: 2026 సెకండాఫ్ సినిమాలపైనే ఆశలు!
-
Nagababu: జనసేన పార్టీ ఆ పార్లమెంట్ పరిధిలో అన్ని స్థానాల్లో పోటీ చేస్తుంది.. ఎమ్మెల్సీ నాగబాబు కీలక వ్యాఖ్యలు.!
-
China: జిన్పింగ్కు సొంత సైన్యంపైనే నమ్మకం లేదా? చైనా పార్లమెంట్ నుంచి ఆరుగురు టాప్ మిలిటరీ కమాండర్ల అవుట్!
-
DSP transfers : తెలంగాణలో భారీగా డీఎస్పీల బదిలీలు.. ఉత్తర్వులు జారీ చేసిన డీజీపీ.!
ట్రెండింగ్
-
Ragi Milk: శరీరాన్ని సహజంగా చల్లగా ఉంచే సూపర్ డ్రింక్ ‘రాగి మిల్క్’.. ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Gautam Gambhir: అయ్యా బాబోయ్.. గంభీర్ మాకు కోచ్గా వద్దు.. పసికూన క్రికెట్ బోర్డు ఎద్దేవా!
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!