Mancherial : మంచిర్యాలలో మహిళ దారుణ హత్య
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మంచిర్యాల జిల్లా కేంద్రంలో జరిగిన మహిళ హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. దళిత బస్తీ మూడెకరాల భూమి విషయంలో మహిళ దారుణ హత్య చేసినట్లు తెలుస్తోంది. కొంత కాలంగా రెండవ భర్త మధు, స్వప్న శ్రీ మధ్య మూడెకరాల భూమి పట్టా విషయం లో వివాదం నడుస్తుంది. విడాకులు తీసుకున్న తరువాత ఆ భూమీ తన పేరిట పట్టా చేయాలని వేల్పుల మధుకర్ ఒత్తిడి చేయడంతో.. దానికి స్వప్న శ్రీ ఒప్పుకోకపోవడంతో మూడు లక్షలు కట్టితే మొత్తం భూమి తనకు రాయాలని మధు డిమాండ్ చేశాడు.
Also Read : PM Modi: భారత్-పాకిస్తాన్ సంబంధాలపై ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు..
Also Read
- Nalgonda: రక్తసంబంధానికే మాయని మచ్చ.. ఆస్తి కోసం ఎంత పని చేశారంటే..!
- US-Iran: ఇరాన్ ప్రతిపాదనలు తిరస్కరించిన అమెరికా.. మళ్లీ యుద్ధం తప్పదా?
- I BOMMA: తెలుగుతో పాటు ఇతర భాషల సినిమాలు ఉచితంగా స్ట్రీమింగ్.. 'ఐబొమ్మ', 'బప్పం' వెబ్సైట్లపై కేసు దర్యాప్తు ముమ్మరం.!
- CSK vs SRH: బ్రెవిస్ బ్లాస్ట్.. కమిన్స్ క్లాస్.. సన్ రైజర్స్ టార్గెట్ ఎంతంటే.?
మూడు నెలల్లో మూడు లక్షలు కడితే మధుకు భూమీ రాసి ఇవ్వాలని ఒప్పందం చేసుకున్నాడు. చెరి సగం అంటూ ఇదివరకు పెద్దలు పంచాయితీ చెప్పారు. మూడు లక్షలు ఇస్తా మొత్తం భూమి కావాలని రెండో భర్త మధు ఒత్తిడి తెచ్చాడు. రెండు లక్షలు రైతు బందు వచ్చింది ఇంకో లక్ష కడుతానని మధు చెప్పాడు. దానికి స్వప్న శ్రీ ససేమిరా అనింది. అయితే మూడో భర్తతో మంచిర్యాలలో స్వప్న శ్రీ ఉంటుంది. ఇవాళ (శుక్రవారం)మధ్యాహ్నం స్వప్నను ఒంటరిగా చిక్కించుకొని.. ఆమెపై మధుకర్ తో పాటు దుండగుల చేత కత్తులతో దాడి చేయడంతో తీవ్ర రక్తస్రావం జరిగి ప్రాణాలు కోల్పోయింది.
Also Read : MenToo Trailer: అబ్బాయిగా బతకడం అంత ఈజీ కాదు బాసూ
పల్సర్ బైక్ పై ముగ్గురు వ్యక్తులు వచ్చి హత్య చేసినట్టుగా స్ధానికులు తెలిపారు. వేల్పుల మధూ, ఆయన కుటుంబ సభ్యులే హత్య చేశారని స్వప్ర శ్రీ మూడవ భర్త రవి ఆరోపించాడు. దీంతో ఈ హత్యపై పోలీసుల విచారణ కొనసాగుతుంది. దళిత బస్తీ మూడెకరాల భూమి విషయంలో గొడవే హత్యకు కారణం అని పోలీసుల ప్రాథమికంగా నిర్ధారణ చేసుకున్నారు. అయితే నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. మృతదేహాన్ని పోస్ట్ మార్టం కోసం ఆస్పత్రికి తరలించినట్లు తెలుస్తుంది.
తాజావార్తలు
-
Nalgonda: రక్తసంబంధానికే మాయని మచ్చ.. ఆస్తి కోసం ఎంత పని చేశారంటే..!
-
US-Iran: ఇరాన్ ప్రతిపాదనలు తిరస్కరించిన అమెరికా.. మళ్లీ యుద్ధం తప్పదా?
-
I BOMMA: తెలుగుతో పాటు ఇతర భాషల సినిమాలు ఉచితంగా స్ట్రీమింగ్.. ‘ఐబొమ్మ’, ‘బప్పం’ వెబ్సైట్లపై కేసు దర్యాప్తు ముమ్మరం.!
-
CSK vs SRH: బ్రెవిస్ బ్లాస్ట్.. కమిన్స్ క్లాస్.. సన్ రైజర్స్ టార్గెట్ ఎంతంటే.?
-
Blackmail : వరుణ్ సందేశ్ ‘బ్లాక్ మెయిల్’.. లాభాల్లో టెక్నీషియన్స్కు వాటా?
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!