Hyderabad: సాఫ్ట్ వేర్ కంపెనీ బడా మోసం.. ఉద్యోగాలిప్పిస్తామంటూ నగదు వసూలు చేసి బోర్డు తిప్పేసిన వైనం
- రైల్ వరల్డ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో దేశ వ్యాప్తంగా అయిదు బ్రాంచ్ లు
- ఒక్కొక్కరి నుంచి రూ. 40వేలు వసూలు
- ఉద్యోగాలు ఇస్తామాంటూ 800 మంది దగ్గర సెక్యూరిటీ డిపాజిట్లు వసూలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సాఫ్ట్ వేర్ ఫీల్డ్ పై యువతలో ఉన్న మోజును క్యాష్ చేసుకునేందుకు.. పుట్టగొడుగుల్లా పుట్టకొస్తున్న కొన్ని కంపెనీలు నిరుద్యోగులను నిలువనా ముంచేస్తున్నాయి. ఉద్యోగాలు ఇప్పిస్తా మంటూ నిరుద్యోగుల వద్ద డబ్బులు వసూలు చేస్తున్నారు. ఈ మాటలు నమ్మిన చాలామంది నిరుద్యోగులు రూ. వేలల్లో నగదు చెల్లించారు. దీంతో ఆ కంపెనీని అకస్మాత్తుగా మూసేశారు. ఆగ్రహానికి గురైన నిరుద్యోగులు పోలీస్ స్టేషన్ బాటపట్టారు. వివరాల్లోకి వెళితే.. సాఫ్ట్ వేర్ డవలపర్ కంపెనీ బడా మోసం బడా మోసం బయటపడింది. గచ్చిబౌలిలో సాఫ్ట్ వేర్ డవలపర్ కంపెననీ మోసానికి పాల్పడింది. ఉద్యోగుల దగ్గర డిపాజిట్ ఫీజులు వసూలు చేసి బోర్డు తిప్పేసింది సాఫ్ట్ వేర్ కంపెని. రైల్ వరల్డ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో దేశ వ్యాప్తంగా అయిదు బ్రాంచ్ లు ఉన్నాయి. ఉద్యోగాలు ఇస్తామాంటూ 800 మంది దగ్గర రైల్ వరల్డ్ కంపెనీ సెక్యూరిటీ డిపాజిట్లు వసూలు చేసింది.
READ MORE: Gorantla Butchaiah Chowdary: ఏపీ అసెంబ్లీ ప్రొటెం స్పీకర్గా గోరంట్ల బుచ్చయ్య చౌదరి
Also Read
- Modi-Shinde: ప్రధాని మోడీతో ఏక్నాథ్ షిండే భేటీ.. సరికొత్త ఊహాగానాలు
- Minister Nimmala Ramanaidu: వెలిగొండ ప్రాజెక్టుపై కీలక ఆదేశాలు.. ఈ నెలలోనే నల్లమల సాగర్కు కృష్ణా జలాలు
- Kochi Flight: గాల్లో ఉండగా ఎమర్జెన్సీ డోర్ తెరిచేందుకు యత్నం.. హడలెత్తిపోయిన ప్రయాణికులు
- AP DSC 2026: టీచర్ జాబ్స్ కోసం ఎదురుచూస్తున్న వారికి గుడ్న్యూస్.. త్వరలో కొత్త డీఎస్సీ..
ఒక్కో ఉద్యోగి దగ్గర రూ.40 నుంచి రూ.50వేలు వసూలు చేసింది. అందరి ఉద్యోగుల నుంచి దాదాపు 5 కోట్ల రూపాయలు వసూలు కాగానే బోర్డు తిప్పేసింది. ఇదే కంపెనీ మూడు నెలల క్రితం గచ్చి బౌలిలోనూ బ్రాంచ్ ఓపెన్ చేసింది. ఒక్కో ఉద్యోగి దగ్గర 40 వేల రూపాయల వసూలు చేసింది. ఒక్క గచ్చి బౌలిలోనే 40 లక్షల రూపాయల వసూలు చేసింది. రైల్ వరల్డ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ యాజమాని ఉద్యోగులకు షాకిచ్చింది. కంపెని క్లోజ్ చేశామాంటూ తెలిపింది. కంపెని మోసంతో రోడ్డున పడ్డ 100 మంది ఉద్యోగులు..రాయ దుర్గం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. పోలీసులు దర్యాప్తు చేపడుతున్నట్లు సమాచారం.
తాజావార్తలు
-
Vishwanath and Sons Trailer: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ ట్రైలర్ టాక్.. సూర్య-మమితా కెమిస్ట్రీ అదుర్స్.!
-
Modi-Shinde: ప్రధాని మోడీతో ఏక్నాథ్ షిండే భేటీ.. సరికొత్త ఊహాగానాలు
-
Minister Nimmala Ramanaidu: వెలిగొండ ప్రాజెక్టుపై కీలక ఆదేశాలు.. ఈ నెలలోనే నల్లమల సాగర్కు కృష్ణా జలాలు
-
Ritika Nayak : ‘కొరియన్ కనకరాజు’తో జాక్పాట్.. టాలీవుడ్కు కొత్త గోల్డెన్ లెగ్గా రితికా నాయక్.!
-
Kochi Flight: గాల్లో ఉండగా ఎమర్జెన్సీ డోర్ తెరిచేందుకు యత్నం.. హడలెత్తిపోయిన ప్రయాణికులు
ట్రెండింగ్
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్తో REDMI 17 5G లాంచ్..!
-
Will Jacks: సూపర్మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్కు గుడ్బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!