Passenger Died: ఆరోగ్యం క్షీణించి బస్సులో ప్రయాణికుడు మృతి..
- ఆరోగ్యం క్షీణించి బస్సులోనే ప్రయాణికుడు మృతి
- ఉత్తరాఖండ్లో ఘటన
- హల్ద్వానీ నుంచి కౌసాని వెళ్తున్న కేము బస్సులో మృతి.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆరోగ్యం క్షీణించి బస్సులోనే ప్రయాణికుడు మృతి చెందిన ఘటన ఉత్తరాఖండ్లో చోటు చేసుకుంది. హల్ద్వానీ నుంచి కౌసాని వెళ్తున్న కేము బస్సులో ప్రయాణిస్తున్న ప్రయాణికుడి ఆరోగ్యం శుక్రవారం క్షీణించింది. దీంతో బస్సు డ్రైవర్ ఆ ప్రయాణికుడిని భవాలీ సీహెచ్సీకి తీసుకెళ్లగా అప్పటికే అతడు మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. పోస్టుమార్టం అనంతరం సంఘటనా స్థలానికి చేరుకున్న యువకుడి మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు.
Read Also: Terrorist Attack: జమ్మూలో ఉగ్రవాదుల దాడి భయం.. ఆర్టికల్ 370 వార్షికోత్సవానికి ముందే హై అలర్ట్
Also Read
- 2000 vs 2026: పెట్రోల్ రూ. 26, సిలిండర్ రూ.157.. ఈ 26 ఏళ్లలో నిత్యావసరాల ధరలు ఎంత పెరిగాయో తెలుసా?
- Pat Cummins: "ఆ పిల్లాడు గ్రౌండ్లో కాదు.. స్కూల్లో ఉంటే బాగుండేది".. వైభవ్ విధ్వంసంపై SRH కెప్టెన్ కమిన్స్ ఆసక్తికర వ్యాఖ్యలు..
- HONOR Magic V6 లాంచ్.. కేవలం 8.75mm మందం, 6660mAh భారీ బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్.!
- Kolar Tragedy: గుండెల్ని పిండేసే ఘటన.. ఇద్దరు పసిబిడ్డల ప్రాణాలు తీసిన కన్నతల్లి.. చివరకు..!
మృతుడి కుమారుడు భీమ్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. వారు జమ్మూలో నివాసం ఉంటున్నట్లు తెలిపారు. తన తండ్రి ప్రేమ్ కుమార్ అని చెప్పాడు. అయితే.. మృతుడు శుక్రవారం ఉదయం కౌసాని కేము బస్సులో హల్ద్వాని నుండి తన ఇంటికి వెళ్తున్నాడు. ఉదయం ఎనిమిది గంటలకు గెథియాకు చేరుకోగానే సోదరుడితో ఫోన్లో మాట్లాడి బస్సులో ఒక్కసారిగా స్పృహతప్పి పడిపోయాడు. సమాచారం అందుకున్న బస్సు డ్రైవర్ అపస్మారక స్థితిలో ఉన్న అతడిని భవాలి కమ్యూనిటీ హెల్త్ సెంటర్కు తీసుకెళ్లాడు. అక్కడ వైద్యులు చనిపోయినట్లు నిర్ధారించారు. ఆస్పత్రికి తీసుకొచ్చేలోపే అతను మృతి చెందినట్లు మెడికల్ ఇన్ చార్జి డాక్టర్ రమేష్ కుమార్ తెలిపారు.
EC: జమ్మూ కాశ్మీర్లో ఈసీ పర్యటన..తర్వలో ఎన్నికల తేదీ ప్రకటన
ప్రాథమికంగా ఆ వ్యక్తి మృతికి గుండెపోటు కారణమని తెలుస్తోంది. పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాతే మృతికి గల కారణాలు తెలుస్తాయని వైద్యులు చెప్పారు. మృతుడి తల్లి, సోదరుడు.. సోదరీమణులు జమ్మూలో నివసిస్తున్నారు.
తాజావార్తలు
-
Ather Rizta Price Hike: పెరిగిన ఏథర్ రిజ్టా ధరలు.. ఏ వేరియంట్పై ఎంత ధర పెరిగిందో తెలుసా?
-
Lalit Modi: సచిన్, గంగూలీ, ద్రవిడ్లను నేను బ్రతిమాలుకున్నా.. లలిత్ మోడీ సంచలన వ్యాఖ్యలు!
-
Divorce Battle: భర్తపై 23 ఏళ్ల న్యాయపోరాటం.. చివరకు రూ.85 కోట్లు గెలుచుకున్న భారత సంతతికి చెందిన మహిళ
-
2000 vs 2026: పెట్రోల్ రూ. 26, సిలిండర్ రూ.157.. ఈ 26 ఏళ్లలో నిత్యావసరాల ధరలు ఎంత పెరిగాయో తెలుసా?
-
Sanjosh Foundation: చిన్న హీరో, పెద్ద సహాయం.. 118 మంది విద్యార్థులకు స్కాలర్షిప్లు, మరెన్నో సేవా కార్యక్రమాలు!
ట్రెండింగ్
-
HONOR Magic V6 లాంచ్.. కేవలం 8.75mm మందం, 6660mAh భారీ బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్.!
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..