AP Crime: విషాదాంతమైన చిన్నారి మిస్సింగ్ కేసు.. కన్న తండ్రే కిరాతకుడు…
- అనంతపురం జిల్లాలో దారుణం
- నార్పల మండల కేంద్రంలో చిన్నారిని హత్య చేసిన కన్న తండ్రి
- మూడు రోజుల క్రితం పాఠశాలకు వెళ్లిన తన కూతురు తిరిగి రాలేదని పోలీసులకు ఫిర్యాదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP Crime: కన్న తండ్రే ఓ చిన్నారి పాలిట కాలయముడిగా మారాడు.. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్న తన కూతురిని దారుణంగా హత్య చేసినట్టుగా తెలుస్తోంది.. ఈ హృదయ విదారక ఘటన అనంతపురం జిల్లాలో జరిగింది.. అయితే, చిన్నారిని మట్టుబెట్టిన తండ్రి.. ఆ విషయం బయటకు పొక్కవద్దన్న ప్లాన్లో భాగంగా.. తన కూతురు కనిపించడం లేదంటూ పోలీసులకు తానే ఫిర్యాదు చేశాడు.. నార్పల మండల కేంద్రంలో నివాసం ఉండే గణేష్.. మూడు రోజుల క్రితం పాఠశాలకు వెళ్లిన తన కూతురు తిరిగి ఇంటికి రాలేదని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు.. ఇక ఆ ఫిర్యాదును స్వీకరించి మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు.. చిన్నారి ఆచూకీ కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు.. చివరకు నార్పల మండలం కేంద్రంలోని బస్టాండ్ వద్ద ఉన్న బావిలో చిన్నారి మృతదేహాన్ని గుర్తించారు పోలీసులు.. ఈ కేసులో చిన్నారి తండ్రి గణేష్ను పోలీసులు తమదైన శైలిలో విచారించగా.. అతడే హత్య చేసినట్టు అంగీకరించినట్టుగా తెలుస్తోంది.. తన వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉందనే చిన్నారిని చిదిమేసినట్టుగా సమాచారం.
Read Also:WI vs USA: అమెరికాపై ఘన విజయం.. వెస్టిండీస్ సెమీస్ అవకాశాలు సజీవం!
Also Read
- PM Modi: ఎన్డీఏ నేతలకు ఝుల్మురి తినిపించిన మోడీ.. వీడియో వైరల్
- APL: మరో క్రీడా సమరానికి వేదికగా హైదరాబాద్.. అక్టోబర్ 8 నుంచే ప్రారంభం..
- Sangareddy: భార్య సంపాదన పుట్టింటికి ఇస్తోందని కసి.. సుపారీ ఇచ్చి హత్య చేయించిన భర్త!
- Crispy Bread Pakoda Recipe: పిల్లలు ఎగబడి తినే స్నాక్.. ఇంట్లోనే కరకరలాడే బ్రెడ్ పకోడా ఇలా తయారు చేసుకోండి!
తాజావార్తలు
-
PM Modi: ఎన్డీఏ నేతలకు ఝుల్మురి తినిపించిన మోడీ.. వీడియో వైరల్
-
APL: మరో క్రీడా సమరానికి వేదికగా హైదరాబాద్.. అక్టోబర్ 8 నుంచే ప్రారంభం..
-
Kitchen Hacks: వంటింట్లో ఇల్లాళ్లకు బ్రహ్మాస్త్రం.. ఈ చిట్కాలతో గంటల పని నిమిషాల్లో ముగుస్తాయి!
-
Peddi: హోంశాఖకు షాక్: ‘పెద్ది’ టికెట్ల పెంపుపై కోర్టు ధిక్కరణ నోటీసులు!
-
Sangareddy: భార్య సంపాదన పుట్టింటికి ఇస్తోందని కసి.. సుపారీ ఇచ్చి హత్య చేయించిన భర్త!
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!