Crime News: దారుణం.. 19 ఏళ్ల యువతిని కిడ్నాప్ చేసి యువకుడు అత్యాచారం
- అనకాపల్లిలో దారుణం
- 19 ఏళ్ల యువతిని కిడ్నాప్ చేసి యువకుడు అత్యాచారం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Crime News: అనకాపల్లిలో దారుణం జరిగింది. అనకాపల్లి పట్టణానికి చెందిన 19 ఏళ్ల యువతిని కిడ్నాప్ చేసి ఓ యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. తన స్నేహితులతో సింహాచలం వెళ్లి వస్తున్న యువతని కిడ్నాప్ చేసి అనకాపల్లి పట్టణంలోని హ్యాపీ హౌస్ ఫంక్షన్ హాల్లో అత్యాచారానికి పాల్పడినట్లు తెలిసింది. తను కూతురు కనిపించడం లేదంటూ తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదుతో శుక్రవారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కిడ్నాప్, అత్యాచారానికి పాల్పడిన తేజసాయికుమార్తో పాటు ఇతనికి సహకరించిన మరో ఐదుగురిని అనకాపల్లి పట్టణ పోలీసులు అరెస్టు చేశారు.
Read Also: Israel–Hamas war: గాజా పాఠశాలపై ఇజ్రాయెల్ వైమానిక దాడి.. ఏడుగురు పిల్లలతో సహా 30 మంది మృతి
Also Read
- Nikhil Chaudhary: కాటేరమ్మ కొడుకు స్థానంలో నిఖిల్ చౌదరి.. రికార్డు అదిరిపోయింది..
- Meenakshi Natarajan: మీనాక్షి నటరాజన్కు బిగ్ షాక్.. రాజ్యసభ ఆశలు ఆవిరి
- వృద్ధాప్యాన్ని తిప్పికొట్టే 'ER-100' ఇంజెక్షన్.. తొలి రోగికి డోస్ సక్సెస్! ఇక మానవులు అమరులు అవుతారా?
- NITI Aayog Meeting: మోడీ అధ్యక్షతన నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ భారత్పై ఫోకస్
అనకాపల్లి పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. అనకాపల్లికి చెందిన 19 ఏళ్ల యువతి ధర్మవరం అగ్రహారానికి చెందిన స్నేహితురాలు, మరో యువకుడితో కలిసి బైక్పై సింహాచలం వెళ్లారు. తిరిగి వస్తుండగా.. అనకాపల్లి మండలం శంకరం వద్ద కొత్తూరుకు చెందిన యువకుడు తేజసాయికుమార్ అడ్డగించి వాగ్వాదానికి దిగాడు. ఆ సమయంలో అతని స్నేహితులు బి.శంకర్, ఎస్.పవన్, ఎం.హరీష్, వి.రామ్ శాంతారం, అభిలాష్ ఉన్నారు. గొడవ జరుగుతున్న సమయంలో అనకాపల్లికి చెందిన యువతి మనస్తాపానికి గురై ఏలేరు కాలువలో దూకింది. ఆమెను తేజసాయికుమార్ కాపాడి ఓ ఇంటికి తీసుకెళ్లాడు. ఆమెపై రాత్రి అత్యాచారం చేసినట్లు తెలిసింది. యువతి భయపడి తన స్నేహితురాలి ఇంటికి వెళ్లింది. యువతి కనిపించకపోవడంతో 26న తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి విచారిస్తుండగా.. యువతి ఇంటికి చేరుకుంది. ఈ క్రమంలోనే జరిగిన విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పడంతో తేజసాయికుమార్పై కిడ్నాప్, అత్యాచారం కేసును పోలీసులు నమోదు చేశారు. అతని స్నేహితులపై కిడ్నాప్ కేసు నమోదు చేసి కోర్టుకు తరలించారు.
తాజావార్తలు
-
Nikhil Chaudhary: కాటేరమ్మ కొడుకు స్థానంలో నిఖిల్ చౌదరి.. రికార్డు అదిరిపోయింది..
-
Meenakshi Natarajan: మీనాక్షి నటరాజన్కు బిగ్ షాక్.. రాజ్యసభ ఆశలు ఆవిరి
-
వృద్ధాప్యాన్ని తిప్పికొట్టే ‘ER-100’ ఇంజెక్షన్.. తొలి రోగికి డోస్ సక్సెస్! ఇక మానవులు అమరులు అవుతారా?
-
Allu Aravind: ఇప్పుడు లవ్ స్టోరీస్ అన్నిటికీ ఓయోలో ఎండ్ కార్డ్.. అల్లు అరవింద్ సంచలనం
-
NITI Aayog Meeting: మోడీ అధ్యక్షతన నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ భారత్పై ఫోకస్
ట్రెండింగ్
-
Parenting Tips: డిజిటల్ చెరలో బాల్యం.. రోబోలుగా మారుతున్న పిల్లలు! పేరెంట్స్ ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లే, 50MP కెమెరాతో Tecno Pova 8 లాంచ్.. ధర ఎంతంటే.?
-
Mohammed Siraj Wedding: హీరోయిన్తో మహ్మద్ సిరాజ్ పెళ్లి.. జూన్లోనే ముహూర్తం!
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్లైన్ మ్యాప్స్తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్లో లాంచ్..!