Madhya Pradesh: మైనర్ బాలికపై ముగ్గురు అత్యాచారం.. వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రస్తుత సమాజంలో మహిళలకు, బాలికలకు రక్షణ లేకుండా పోయింది. ఏదో సినిమాలో చెప్పినట్టు అమ్మ కడుపులో తప్ప మహిళలకు బయట సమాజంలో ఎక్కడా రక్షణ దొరకడం లేదు అన్నమాట నిజమైనట్లు కనిపిస్తుంది. ఇంట్లో, స్కూళ్లో, ఆఫీస్ లో ఎక్కడ కూడా మహిళకు రక్షణ లభించడం లేదు. లేడీస్ పై లైంగిక వేధింపులు ప్రస్తుతం సర్వ సాధారణమైపోయాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మహిళల రక్షణ కోసం ఎన్నో చట్టాలు తెచ్చిన అవి కామాంధులకు భయాన్ని మాత్రం కల్పించడంలో విఫలం అవుతున్నాయి. తాజాగా మధ్యప్రదేశ్ లో ఇలాంటి ఘటనే ఒకటి వెలుగులోకి వచ్చింది. 15 ఏళ్ల ఓ బాలికపై ముగ్గురు మైనర్ బాలురు అత్యాచారానికి ఒడిగట్టారు.
Read Also: Sunday Stotram: స్తోత్ర పారాయణం చేస్తే యశస్వి, నిరోగి, దీర్ఘాయుష్మంతులు అవుతారు
Also Read
- Cockroach Janta Party: "కాక్రోచ్ జనతా పార్టీ" ఫాలోవర్లు అంతా పాకిస్తాన్, బంగ్లాదేశ్ వాళ్లేనా..?
- CSK Vs GT: చెన్నైపై గుజరాత్ టైటాన్స్ వీర బాదుడు.. ముగ్గురు బ్యాట్స్మెన్స్ హాఫ్ సెంచరీలు.. టార్గెట్ ఎంతంటే..
- New York Floods: న్యూయార్క్లో ఆకస్మిక వరదలు.. కొట్టుకుపోయిన మహిళ.. వీడియో వైరల్
- BJP: 20 ఏళ్లు బీజేపీదే హవా, కాంగ్రెస్ కష్టమే: యాక్సిస్ మై ఇండియా చీఫ్..
మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఉజ్జయిని జిల్లా బిర్లా గ్రామ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ గ్రామంలో 15 ఏళ్ల బాలిక నివసిస్తోంది. అయితే, ఆమెపై ముగ్గురు మైనర్లు ఇటీవల అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ దారుణాన్ని వారు తమ సెల్ ఫోన్లలో వీడియో కూడా తీసిన.. ఆ ముగ్గరు మైనర్లు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఆ వీడియో శుక్రవారం సోషల్ మీడియాలో వైరల్ అవడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.
Read Also: Adhika Sravana: అధిక శ్రావణ ఈ స్తోత్రాలు వింటే ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు పొందుతారు
అయితే, ఈ వీడియో పోలీసుల వరకు చేరింది. దీంతో ఈ ఘటనపై విచారణ ప్రారంభించారు. ఈ ఘటన ఎక్కడ జరిగిందో పోలీసులు తెలుసుకున్నారు. అనంతరం బాధితురాలిని వారు గుర్తించారు. ముగ్గురు నిందితులను పోలీసులు కనుగొన్నారు. వారిలో ఇద్దరిని అదుపులోకి తీసుకోగా.. మూడో నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ముగ్గురు నిందితులపై భారత శిక్షాస్మృతి, లైంగిక నేరాల నుంచి పిల్లల రక్షణ (పోక్సో) చట్టం కింద కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నామని బిర్లా గ్రామ్ పోలీస్ స్టేషన్ ఇన్ చార్జి కరణ్ సింగ్ వెల్లడించారు.
తాజావార్తలు
-
Cockroach Janta Party: “కాక్రోచ్ జనతా పార్టీ” ఫాలోవర్లు అంతా పాకిస్తాన్, బంగ్లాదేశ్ వాళ్లేనా..?
-
CSK Vs GT: చెన్నైపై గుజరాత్ టైటాన్స్ వీర బాదుడు.. ముగ్గురు బ్యాట్స్మెన్స్ హాఫ్ సెంచరీలు.. టార్గెట్ ఎంతంటే..
-
New York Floods: న్యూయార్క్లో ఆకస్మిక వరదలు.. కొట్టుకుపోయిన మహిళ.. వీడియో వైరల్
-
CM Chandrababu : గోవా ప్లస్గా సూర్యలంక బీచ్.. త్వరలో బాపట్ల మాస్టర్ ప్లాన్
-
BJP: 20 ఏళ్లు బీజేపీదే హవా, కాంగ్రెస్ కష్టమే: యాక్సిస్ మై ఇండియా చీఫ్..
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!