Airports: ప్రయాణికులకు అలర్ట్.. 32 విమానాశ్రయాలు రీఓపెన్
- ప్రయాణికులకు అలర్ట్
- 32 విమానాశ్రయాలు రీఓపెన్
- 32 విమానాశ్రయాలకు జారీ చేయబడిన NOTAMలు (ఎయిర్మెన్కు నోటీసు) రద్దు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు ఇంకా పూర్తిగా తొలగిపోలేదు. రెండు దేశాల మధ్య కాల్పుల విరమణ ఉన్నప్పటికీ, భద్రతా దళాలు పూర్తిగా అప్రమత్తంగా ఉన్నాయి. అయితే, ఇప్పుడు సరిహద్దులో పరిస్థితి సాధారణ స్థితికి చేరుకున్న తర్వాత, భారత్ తన గగనతలాన్ని పూర్తిగా తెరిచింది. అనేక విమానాశ్రయాలు తెరుచుకున్నాయి. దేశంలోని 32 విమానాశ్రయాలను తక్షణమే పౌర విమానాల కోసం తెరవాలని ఆదేశించారు. మే 15 వరకు 32 విమానాశ్రయాలు మూసివేయాలని భావించినప్పటికి పరిస్థితులు చక్కబడడంతో వీటిని తక్షణమే ప్రారంభిస్తామని ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (AAI) ఒక పత్రికా ప్రకటన విడుదల చేసింది.
Also Read:DRDO : భారత్-పాక్ యుద్ధంలో హైదరాబాద్ డీఆర్డీవో కీలక పాత్ర
Also Read
- Congress Rajya Sabha Candidates List 2026: రాజ్యసభకు కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా.. ఖర్గే, పవన్ ఖేరా, మీనాక్షి నటరాజన్ సహా వీరికి టికెట్లు
- Robbery: బ్యాంకులో బంగారం చోరీకి ఉద్యోగి యత్నం.. సిబ్బందిపై సుత్తితో దాడి చేసి.. దారుణంగా..
- Employee Salary Freeze: ఉద్యోగులకు షాక్.. టెక్ కంపెనీ సంచలన నిర్ణయం.. జీతాల కంటే AI ముఖ్యం..!
- AP TET 2026: ఏపీ టెట్ షెడ్యూల్ వచ్చేసింది.. జూన్ 5న నోటిఫికేషన్.. పరీక్షలు ఎప్పుడంటే..
32 విమానాశ్రయాలకు జారీ చేయబడిన NOTAMలు (ఎయిర్మెన్కు నోటీసు) రద్దు చేయబడ్డాయి. ఈ 32 విమానాశ్రయాల జాబితాలో చండీగఢ్ విమానాశ్రయం పేరు కూడా ఉంది. సమాచారం ప్రకారం, చండీగఢ్ తో సహా 32 విమానాశ్రయాలు ఇప్పుడు పౌర విమానాల కోసం రీఓపెన్ అయ్యాయి. అయితే, ఫ్లైట్ టైమింగ్స్, ఉన్నత స్థాయి తనిఖీల కారణంగా, విమానం ఆలస్యం అయ్యే అవకాశాలు ఉన్నాయి.
Also Read:Chandrababu Naidu: గొప్ప విజయాలు అందుకోవాలంటూ.. ఎన్టీఆర్కి ఆల్ ది బెస్ట్ చెప్పిన సీఎం!
మే 8, 2025న, పాకిస్తాన్ డ్రోన్ దాడుల తర్వాత, దేశంలోని ముఖ్యమైన విమానాశ్రయాలను మూసివేస్తూ ఆదేశాలు జారీ చేశారు అధికారులు. అమృత్ సర్, చండీగఢ్, శ్రీనగర్, జమ్మూ, జైసల్మేర్, జోధ్పూర్ సహా అనేక విమానాశ్రయాల పేర్లు ఈ జాబితాలో ఉన్నాయి. ఇప్పుడు AAI 32 విమానాశ్రయాలను ప్రారంభించడానికి అనుమతి ఇచ్చింది. వివిధ విమానయాన సంస్థలు కూడా తమ ప్రయాణీకులకు ట్రావెల్ అడ్వైజరి జారీ చేశాయి.
తాజావార్తలు
-
Congress Rajya Sabha Candidates List 2026: రాజ్యసభకు కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా.. ఖర్గే, పవన్ ఖేరా, మీనాక్షి నటరాజన్ సహా వీరికి టికెట్లు
-
Robbery: బ్యాంకులో బంగారం చోరీకి ఉద్యోగి యత్నం.. సిబ్బందిపై సుత్తితో దాడి చేసి.. దారుణంగా..
-
Peddi: బుక్ మై షోలో సరికొత్త రికార్డు.. చరణ్ కెరియర్లోనే బిగ్గెస్ట్ ఓపెనర్గా ‘పెద్ది’?
-
Employee Salary Freeze: ఉద్యోగులకు షాక్.. టెక్ కంపెనీ సంచలన నిర్ణయం.. జీతాల కంటే AI ముఖ్యం..!
-
AP TET 2026: ఏపీ టెట్ షెడ్యూల్ వచ్చేసింది.. జూన్ 5న నోటిఫికేషన్.. పరీక్షలు ఎప్పుడంటే..
ట్రెండింగ్
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!