AP Elections 2024: చూసైనా మారండి..! 104 ఏళ్ల తాతయ్య.. 18వ సారి ఓటు హక్కు వినియోగించుకున్నారు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP Elections 2024: కొన్ని ప్రాంతాల్లో నమోదు అవుతోన్న పోలింగ్ శాతం ఆందోళనకు గురిచేస్తోంది.. పెద్ద ఎత్తున యువ ఓటర్లు పుట్టుకొస్తున్నా.. పోలింగ్ బూత్కు వచ్చి ఓటేసేవారి సంఖ్య తగ్గిపోతోంది.. ముఖ్యంగా పట్టణాల్లో ఇది మరీ ఎక్కువగా ఉన్నట్టు నమోదు అవుతోన్న పోలింగ్ శాతాన్ని బట్టి తెలుస్తుంటుంది.. అయితే, ఓ తాతగారిని చూసి అంతా నేర్చుకోవాలి.. 104 ఏళ్ల వయస్సులోనూ ఓటు హక్కు వినియోగించుకుని అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాడు.. 18వ సారి ఓటు హక్కు వినియోగించుకుని తన ప్రత్యేకత చాటుకున్నాడు తూర్పుగోదావరి జిల్లా నిడదవోలుకు చెందిన వ్యాపారవేత్త రొంగల రాముడు. వయోవృద్ధులకు కేటాయించిన హోమ్ ఓటింగ్ ద్వారా 104 ఏళ్ల రాముడు.. 18వ సారి ఓటు హక్కును వినియోగించుకున్నారు. నిడదవోలులోనే తన స్వగృహానికి పోలింగ్ అధికారులు బ్యాలెట్ బాక్సులు తీసుకొచ్చారు. దీంతో రాముడు ఇంటి నుంచి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.
Read Also: NTR 31 : ఎన్టీఆర్, నీల్ మూవీపై క్రేజీ న్యూస్ వైరల్..?
Also Read
- IND vs ENG 3rd ODI: ఇంగ్లాండ్ బ్యాటర్స్ ఊచకోత.. లార్డ్స్లో 51 ఏళ్ల రికార్డు బద్దలు..
- AP Govt: కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ ప్రభుత్వం.. ఆగస్టు 1 నుంచి ప్రారంభం..
- FIFA World Cup 2026 Final: స్పెయిన్ VS అర్జెంటీనా.. గెలిచేది ఎవరో చెప్పిన రొనాల్డో
- ROKO: చరిత్ర స్పష్టించిన రోహిత్, విరాట్ కోహ్లీ.. ఇంకా ఎన్ని రికార్డులు అందుకుంటారో..
అయితే, ఈ మధ్యే.. ఓటింగ్ ఎట్ హోమ్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది ఎన్నికల కమిషన్.. వయోవృద్ధులు అంటే 85 ఏళ్లు పైబడినవారికి, ఇతర అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడేవారికి ఈ అవకాశం ఇచ్చింది ఈసీ.. అయితే, ఏకంగా 18 సార్లు ఓటు హక్కు వినియోగించుకుని.. ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నారు రొంగల రాముడు అనే తాతయ్య. ఇప్పటికైనా కదలండి యువత.. ఓటు హక్కు వినియోగించుకొండి.. నచ్చిన నాయకుడికి ఓటు వేసి మెచ్చిన ప్రభుత్వాన్ని తెచ్చుకొండి. కాగా, ఆంధ్రప్రదేశ్ లో ఓటు ఎట్ హోం నిన్నటి నుంచే ప్రారంభమైంది.. ఇక, ఈ నెల 13వ తేదీన పోలింగ్ జరగనుండగా.. వచ్చే నెల ఎన్నికల ఫలితాలు వెల్లడికానున్న విషయం విదితమే.
తాజావార్తలు
-
Sandeep Reddy: ప్రభాస్ ఫ్యాన్స్కు గుడ్న్యూస్ చెప్పిన వంగా.. ‘స్పిరిట్’ షూటింగ్పై క్రేజీ అప్డేట్!
-
Jagannath Prasadam Recipe : జగన్నాథుడి ప్రసాదం మాల్పువా.. ఇంట్లోనే ఇలా చేస్తే రుచి అదుర్స్.!
-
IND vs ENG 3rd ODI: ఇంగ్లాండ్ బ్యాటర్స్ ఊచకోత.. లార్డ్స్లో 51 ఏళ్ల రికార్డు బద్దలు..
-
Stock Market: TCS దూకుడు మామూలుగా లేదుగా.. ఒక్క వారంలోనే రూ.72,000 కోట్ల లాభం!
-
AP Govt: కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ ప్రభుత్వం.. ఆగస్టు 1 నుంచి ప్రారంభం..
ట్రెండింగ్
-
Rainy Season Tips: వర్షాకాలంలో గోడలకు, మెట్లకు పాకురు పట్టిందా.? ఈ చిట్కా ట్రై చేయండి.!
-
Virat Kohli Retirement: తప్పుకుంటా.. బీసీసీఐకి విరాట్ కోహ్లీ వార్నింగ్.. వీడియో వైరల్!
-
Rohit Sharma: టెన్షన్ అవసరం లేదు.. రోహిత్ శర్మ ఆడుతాడు: మోర్కెల్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!